పట్టణంలో వార్డుకు కౌన్సిలర్ను ఎన్నుకోవడం అంటే మీ ఇంట్లో మనిషిని ఎన్నుకోవడమేనని, ఫోన్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చే వాళ్లు ఎన్నిక కావాలని, అప్పుడే మీ ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని.. మీ ఓటుకు న్యాయం జర
చీదెళ్ల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని చింపిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్ర�
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దోషులను తక్షణమే శిక్షించాలని కోదాడ కోర్టులోని న్యాయవాదులు గురువారం తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరస
కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ గెలుపును కాంక్షిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గురువారం ఆ వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్ల
కాంగ్రెస్ పార్టీది బాగు చేసే పని కాదని చెడగొట్టే పని అని, కేసీఆర్ వస్తే బాగుండని ప్రజలంతా బలంగా అనుకుంటున్నారని, పదేళ్లలో చేసిన అభివృద్ధిని కొనియాడుతున్నారని, పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం
అర్వపల్లి మండల పరిధిలోని అడివెంల గ్రామంలో విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామానికి చెందిన పంతం నాగయ్య (32) గత కొన్ని సంవత్సరాలుగా..
ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారం పెరిగి మిత్ర పురుగులు సంరక్షితమవుతాయని కేవీకే గడ్డిపల్లి మృతికా శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. కేవీకే గడ్డిపల్లి & జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అప్రతిహతంగా కొనసాగాయని, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మున్సి�
ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై వేటు వేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాప�
కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయి
రీ సర్వేతో రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. ఆర్ ఓ ఆర్ యాక్ట్ (భూ భారతి)–2024 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వే పైలట్ ప్రాజెక్టులో భాగ�
ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉధ్దేశ్యంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ను మంగళవారం అర్వపల్లి జడ్పీహెచ్ఎస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
బాలల వికాసానికి, వారి బంగారు భవిష్యత్కు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్�
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో�