రాష్ట్రస్థాయి ప్రభుత్వ పెన్షనర్ల సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడా పోటీలు ఈ నెల 16న కోదాడలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల18వ తేదీ వరకు వరకు పోటీలు కొనసాగనున్నాయి. రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య న�
రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్�
మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని బిక్యతండాలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు.
ఆ కుటుంబంలో ప్రాథమిక విద్యను కూడా ఎవరూ పూర్తి చేయలేదు. చదువుకునే వారికి సరైన చేయూతనిచ్చే వారు లేరు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించి ఒకటి కాదు, రెండు కాదు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు �
ప్రభుత్వ అసమర్థతను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిని సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో అతివేగంగా వచ్చిన టాంకర్ లారీ గొర్రెల మందపై నుంచి దూసుకెళ్లడంతో ఎనిమిది జీవాలు మృతిచెందాయి.
జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపహాడ్ దర్గా నందు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు దర్గా నందు �
డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మోతె మండల కేంద్రంలో నిర్మించిన డబుల�
ఇకనైనా కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే ఎండిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య �
తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో బుధవారం డిసిసిబి డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది.
బాలికలను చదివించాలని వారి రక్షణ కోసం మరింత జాగ్రత్త వహించాలని మహిళా సాధికారత సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య అన్నారు. పిల్లలపై సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు, చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనం, సేఫ్