గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్పహాడ్ మండలంలో వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పింఛన్దారులు శనివారం వినతి
పెన్పహాడ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు కలకలం రేపింది. గత కొద్దిరోజుల క్రితం జిల్లాలోని చివ్వెంల మండల పరిధిలోని దురాజ్పల్లి 5వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బాషాను ఎటువంటి ఆధారాలు లేక�
దాతలు అందించిన చేయూతను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సుధాకర్ పీవీసీ మేనేజర్ అచ్యుత శర్మ అన్నారు. శనివారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుధాకర్ పీవ
అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఎండలో క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాలతో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
రైతులకు యూరియాని అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్వపల్లి సొసైటీ వద్ద శనివారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ కు రెండు ల�
పెన్పహాడ్ మండలం అనాజీపురం మోడల్ పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించి మాక్ పోలింగ్ నిర్వహించా
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని రాజకీయ నాయకులతో పాటు రైతులు గొంతెత్తి చెబుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా జాజిరెడ్డిగూడెం మండలంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లే�
ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ అన్నారు. రోటరీ క్లబ్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం పెన్పహాడ్ మండలం మాచా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ అర్వపల్లి మండల కార్యదర్శి జీడి సుందర్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని, అన్ని వర్గాల ప్రజలను వంచిందని బీఆర్ఎస్ కోదాడ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ప�
నారాయణగుడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలో గల పీఏసీసీఎస్ వద్ద ఆదివారం అర్ధరాత్రి నుండి తెల్లవార్లు రైతులు ఒక్క యూరియా బస్తా కోసం జాగారం చేశారు. క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కా�
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేసిందని ఆ సంఘం కోదాడ అధ్యక్షుడు కంజుల మోహన్ రెడ్డి అన్నారు.
గర్భిణులు చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై డాక్టర్ భూక్య నగేశ్ నాయక్ అవగాహన కల్పించారు. అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన
రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం పదేండ్ల కాలంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి పెరిగి దేశంలోనే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సోమవారం కోదాడ మే�