కోదాడ పబ్లిక్ క్లబ్ పాలకవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిటీ బాధ్యులు ప్రముఖ న్యాయవాది ఎస్ ఆర్ కె మూర్తి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిగా సీతారామరెడ్డి, కార్యదర్శిగా పోటు �
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు, సరిత దంపతులు. వీరి వివాహం 2012లో జరుగగా గత కొంతకాలంగా మనస్పర్ధలతో వేర్వేరుగా ఉంటున్నారు. కాగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల�
పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకన్న సూచించారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని..
తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన TGCET–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్�
క్యాన్సర్ ను తొలిదశలో గుర్తిస్తే నివారణ సులభమని అలా గుర్తించేందుకు వీలుగా కీ.శే.కొంగరి భవాని, ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీకీ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్య�
రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ ప్రజలు వాహనాలు నడపాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వాహన డ్రైవర్లకు అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడ�
భారత తంతి తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేఖ రచన పోటీలో కోదాడ పట్టణానికి చెందిన కవి పుప్పాల కృష్ణమూర్తికి నగదు పురస్కారం లభించింది. ఈ మేరకు ఆ శాఖ నుండి ఆయన సమాచారం అందుకున్నారు. తంతి తపాలా శాఖ ఆధ్వర్యం
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు, బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర�
విజయానికి అడ్డదారులు ఉండవని, విజయం సాధించాలంటే శ్రమయే మార్గమని విద్యార్థులు నిత్యం శ్రమించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని స్పందన డిగ్రీ , పీజీ కళాశాల వార్�
కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన చేసిన 2025 వ్యాలిడిషన్ చట్టం దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో అంధకారం నింపుతుందని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీ
గాలికుంటు వ్యాధి టీకాలతో పశువులను సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశు �
తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కుమ్మరి వెంకన్న ఇటీవల మరణించడంతో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. వెంకన్న చిత్రపట�
అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం పెన్పహాడ్ మండల బీఆర్ఎస్వీ నాయకులను పో
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తి మండల బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చ�