తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యా తండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈ నెల 26న జరుగనుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో ఏడీఏ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ కు చెందిన నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో
సూర్యాపేట జిల్లాలో ఒక ఏడాదిలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 1,430 మొబైల్ ఫోన్స్ను జిల్లా పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందించేసినట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు
కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, తెలంగాణ సాహితీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుప్పాల కృష్ణమూర్తికి భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్, ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథానికల పోటీలో..
చింతలపాలెం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించేందుకు వార్డు మెంబర్ చింతిరాల సురేందర్ తన సొంత నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వార్డులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన..
పెన్పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయ పాత్�
నల్లగొండలో న్యాయవాది నరేశ్, అతడి కుటుంబంపై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి�
కోదాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ చైర్పర్సన్ కృషి చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెం
సూర్యాపేట జిల్లా ఆర్మూడ్ పోలీస్ విభాగం (ఏఆర్) నందు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నాగేశ్వరరావు, శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సోమయ్య, సుమన్, ఆనందరావు సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ స�
అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో సిరి పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పం�
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మకూర్.ఎస్ భవనంలో శంకరా కంటి ఆస్పత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో దాదాపు 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో..
యాప్తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ను డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న చిన్న ఫోన్లో యూరియా యాప్ లేదని, తమ పంటలకు అవసరమైన
కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సజావుగా ముగియడంతో గత 10 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్ పదవికి ఐదుగురు పోటీ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సోమవారం కోదాడ మున్సిప�
దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రుడు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో ఇటీవల పోలీస్ లాక్అప్ డెత్కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన �