బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం పర్సాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా మిర్యాల వెంకన్న ఎంపికయ్యారు. గురువారం గ్రామంలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో గురువారం నిరసన వ్యక్తం
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆవరణలో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వైద్యా�
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్ర�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా చూడాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం దిగుబడులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా అధికారులు నేటికి కొనుగోళ్లు ప్రారంభించడం లేదన్న
కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాసీల్దార్ హిమబిందు అన్నారు. మంగళవారం మండలంలోని శాంతినగర్లో ఏర్పాటు చేస
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో పీహెచ్సీ డాక్టర్ భుక్యా నగేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆరోగ్యకరమైన ప్రారంభాలు.. ఆశాజనక భవిష్యత్లు
దళిత, బహుజనుల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం దేశ మాజీ ఉప ప్రధాని జగ�
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త సమస్యలు సృష్టిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్
ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా పాలన చేస్తుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని గుడితండా గ�
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుభవజ్ఞులైన డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్చే గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని అ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్ట�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.