E-NAM | జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ (E-NAM) విధానం పకడ్బందీగా అమలవుతుందని రాజస్థాన్కు చెందిన అగ్రికల్చర్ బోర్డ్ డైరక్టర్ ఉమేష్ శర్మ, జోనల్ డైరెక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ శర్మలు అన్నారు. సూర్యాపేటల�
కొత్త వంతెనతో నాలుగు జిల్లాలు అనుసంధానం హర్షం వ్యక్తం చేస్తున్న శాలిగౌరారం ప్రజలు శాలిగౌరారం, నవంబర్ 17 : మండల ప్రజల దశాబ్దాల కల నిజం కాబోతున్నది. కలలో ఊహించని విధంగా గురజాల-మానాయికుంట బ్రిడ్జి నిర్మాణం �
ఇండ్ల మధ్యే మురుగు తొలగించాలని స్థానికుల వేడుకోలు హాలియా, నవంబర్ 17 : హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే నోముల భగత్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అభివృద�
బాలికపై లైంగిక దాడి | కామంతో కండ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధునికి బుధవారం సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయస్థానం 20 యేండ్ల కఠిన కారాగార శిక్ష, ఇరవైవేల
గోల్డెన్ ఏజెన్సీ | తక్కువ ధరలకు ఫర్నీచర్ ఇస్తామంటూ వినియోగదారులను నిలువునా ముంచిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రంలోని కుడకుడా రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ స�
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పశు సంవర్ధక శాఖ జేడీ కృష్ణ వాసాలమర్రిలో దళితబంధు లబ్ధిదారుల పౌల్ట్రీ ఫామ్ షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన తుర్కపల్లి, నవంబర్16 : దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందిస�
అభివృద్ధి బాటలో గుండాల చేనేత సంఘం పలు రకాల వస్ర్తాలు ఎగుమతి చేస్తూ ముందుకు గుండాల, నవంబర్ 16 : గుండాల చేనేత సహకార సంఘం రకరకాల వస్ర్తాలను ఎగుమతి చేస్తూ అభివృద్ధి బాటలో నడుస్తున్నది. మండలంలోని వివిధ గ్రామాల
మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. జిల్లాలో బండి సంజయ్ �
చిలుకూరు: రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బందలు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాలక్షేపం కోసమే రైతు యాత్ర చేపడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం చిలుకూరు మండల ప�
చిలుకూరు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంఈవో సైదానాయక్ భార్య ఉపాధ్యాయు రాలు మీనాక్షి మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దూదియాతండాలో సైదానాయక్ కుటు�
కోదాడ : సీఎం సహయనిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 6 మంది లబ్దిదారులకు రూ. 4.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�
రూటు మార్చిన ‘బండి’ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రైతులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని అన్నదాతలు మండిపడుతున�
రైతు భక్షణ యాత్ర | ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి �