రైతులు మూస ధోరణి వీడాలి ఆరుతడి పంటలో అధిక ఆదాయం దేశవ్యాప్తంగా అవసరానికి మించి వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. బియ్యం నిల్వలు పెరిగిపోయి డిమాండ్కు మించి సరఫరా ఉండడంతో మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర ద�
1,962 మందిలో 274 మంది ఎంపిక సూర్యాపేట టౌన్, నవంబర్ 8: సూర్యాపేటలో సోమవారం నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీ కళాశాల మ�
మంత్రి జగదీష్ రెడ్డి | విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటి చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఏమి తినలేదని చలించి పోయారు. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ
‘ఈ-పాస్’తో పారదర్శకంగా బియ్యం సరఫరా సీఆర్పీల వేలిముద్ర తప్పనిసరి బహిరంగ మార్కెట్లో గుర్తించేలా ప్రత్యేక సంచులు ఆన్లైన్లో వంట ఏజెన్సీలు, విద్యార్థుల వివరాలు హెచ్ఎంలు రుచి చూశాకే పిల్లలకు వడ్డి�
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేళ్లుగా రాజకీయలకతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
పోడు భూముల పరిరక్షణలో పారదర్శకతకు పెద్ద పీట అఖిల పక్ష సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, నవంబర్ 6 : పోడు భూముల హక్కుల పరిరక్షణలో పాదర్శకతకు పెద్ద పీట వేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్
Minister Jagadeesh Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు 2014లో సూర్యాపేటలో మొదలు పెట్టిన అభివృద్ధి యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణాన్ని సుందర నగరంలా తీర్చిదిద్దడమే
అప్పుడే రైతులకు మద్దతు ధర లభిస్తుందిఇప్పటికీ దేశానికి రూ.80 వేల కోట్ల ఆయిల్ దిగుమతిపంజాబ్లో పక్కాగా పంటల మార్పిడి అమలుమన రైతులు కూడా మారాలిరాష్ట్ర జీడీపీని కాపాడింది వ్యవసాయ రంగమే..సూర్యాపేట జడ్పీ సమా
వలిగొండ-కొత్తగూడెం వరకు మరో జాతీయ రహదారిజిల్లాలో రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా నిర్మాణంయాదాద్రి భువనగిరి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తర
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిమాడ్గులపల్లి, నవంబర్ 1: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తిప్ప
కోదాడ, నవంబర్ 1 : పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 275మంది లబ్ధిదారులకు రూ. 90 లక్షల విలువైన సీఎం�
రూ. 7కోట్ల 20లక్షలతో సమీకృత వెజ్, నాజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన రూ. 2కోట్లతో వైకుంఠధామాల నిర్మాణాలు కోదాడ: కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద
మఠంపల్లి: కృష్ణానది తీరాన వేంచేసియున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత నర సింహుని కల్యాణం అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభించ�