వాసాలమర్రిలో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు నేడు పది మందికి అందజేయనున్న మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ సునీత ఇప్పటికే 76 మంది ఖాతాల్లో రూ.7.60 కోట్లు జమ త్వరలో మిగతా 66 మందికి యూనిట్లు దళితులు ఆర్థిక ప�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తుర్కపల్లి, అక్టోబర్ 26 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మందికి సీఎం సహాయ నిధి నుం�
చిలుకూరు: అధునాత పద్దతుల్లో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులు, రైతులు అధిక లాభాలు సాధించవచ్చువని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ అక్వాకల్చర్(సీఐఎఫ్ఏ) భువనేశ్వర్ సీనియర్ శాస్రవేత్త, చైర్మన్ డాక�
కోదాడ టౌన్: గత ప్రభుత్వాల పాలనలో ప్రజల సొమ్ముతో నాయకులు జేబులు నింపుకున్నారని, నేడు ప్రజల జేబులను నింపుతున్నామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కోదాడ, చిలు కూరు మండల
అవినీతిపరుడైన ఉత్తమ్కు విమర్శించే అర్హత లేదు కళ్లుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు చెరువు భూమిని ఆక్రమించినందుకే ఎంపీపీ భర్తపై చట్టపరమైన చర్యలు ఈర్షతోనే వ్యక్తిగత ఆరోపణలు కోదాడ: అధికారాన్ని అడ�
మఠంపల్లి: కృష్ణానది తీరాన భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం మంగళవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించ
సూర్యాపేట రూరల్: కార్తీక మాసం సందర్భంగా చారిత్రక పిల్లలమర్రి శివాలయాల్లో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని శివాలయ కమిటీ చైర్మన్ వల్లాల సైదులుయాదవ్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని పిల్లలమర్రి గ్రామం లో
మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రా భిషేకం, అమ్మ వారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివవిష్ణు వర్దన్శర్మ, ధనుంజయ శర్మ శ�
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 44 కేంద్రాలు.. 9,177 మంది విద్యార్థులు సూర్యాపేట అర్బన్, అక్టోబర్ 24 : కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకో�
మఠంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో ఆదివారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహుని కల్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. తెల్ల వారుజామున సుప్రబాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆ�
విహారయాత్ర కోసం వచ్చిన స్లేట్ విద్యార్థులు కోలాహలంగా పర్యాటక ప్రాంతం చివ్వెంల, అక్టోబర్ 23 : హైదరాబాద్లోని స్లేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శనివారం ఉండ్రుగొండ గుట్టలో సందడి చేశారు. 50 బస్సుల�
ప్రజలకు దూరభారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రతి తండాలోనూ ఏర్పాటు చేసేందుకు కసరత్తు యువతకు దక్కనున్న ఉపాధి ఉమ్మడి నల్లగొండలో 362 కొత్త దుకాణాలకు అవకాశం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వేంచేసియున్న మండలంలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి దేవాలయ అర్చకులచే నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, ప�
ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. స్థానికులు, ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రకృతి చెంత సేదతీరుతూ ఎంతో మంది ఉపశ�