సూర్యాపేట రూరల్: కార్తీక మాసం సందర్భంగా చారిత్రక పిల్లలమర్రి శివాలయాల్లో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని శివాలయ కమిటీ చైర్మన్ వల్లాల సైదులుయాదవ్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని పిల్లలమర్రి గ్రామం లో
మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రా భిషేకం, అమ్మ వారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివవిష్ణు వర్దన్శర్మ, ధనుంజయ శర్మ శ�
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 44 కేంద్రాలు.. 9,177 మంది విద్యార్థులు సూర్యాపేట అర్బన్, అక్టోబర్ 24 : కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకో�
మఠంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో ఆదివారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహుని కల్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. తెల్ల వారుజామున సుప్రబాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆ�
విహారయాత్ర కోసం వచ్చిన స్లేట్ విద్యార్థులు కోలాహలంగా పర్యాటక ప్రాంతం చివ్వెంల, అక్టోబర్ 23 : హైదరాబాద్లోని స్లేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శనివారం ఉండ్రుగొండ గుట్టలో సందడి చేశారు. 50 బస్సుల�
ప్రజలకు దూరభారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రతి తండాలోనూ ఏర్పాటు చేసేందుకు కసరత్తు యువతకు దక్కనున్న ఉపాధి ఉమ్మడి నల్లగొండలో 362 కొత్త దుకాణాలకు అవకాశం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వేంచేసియున్న మండలంలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి దేవాలయ అర్చకులచే నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, ప�
ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. స్థానికులు, ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రకృతి చెంత సేదతీరుతూ ఎంతో మంది ఉపశ�
జూనియర్ లైన్ ఉమెన్గా ఉద్యోగం కాన్పు అయిన మూడు నెలలకే ఎంపిక టెస్టులన్నీ పాస్ సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 22 : అన్నింటా తానై ఎన్నో అవరోధాలను ఛేదించుకుంటూ మహిళా లోకం ముందుకు సాగుతున్నది. పోటీ ప్రపంచం
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి ప్రొటోకాల్పై బాధ్యతగా ఉండాలి : ప్రభుత్వ విప్ సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వ�
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలిల్యాండ్ మైనింగ్ మాపియాకు తెరలేపింది నీవే కదా…..హౌసింగ్ కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరిగిన చరిత్ర నీదిమాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహలను ధ్వంసం చేసింది ఎవరుఆరోపణలు నిరూపించిన
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు నిత్య కల్యాణం కన్నుల పండువగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్ట�
క్రైం న్యూస్ | భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన సంఘటన మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువ�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం దేవాలయ అర్చకులు నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అల�