మఠంపల్లి: రాష్ట్రంలోని మారుమూల తండాలను, గ్రామ పంచాయితీలను అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీ ఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుర్రంబోడు తండాలో మె
అర్వపల్లి, అక్టోబర్ 10 : ఆలయాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఆదివారం కొమ్మాల గ్రామంలో శ్రీవేణుగోపాల స్వామి ఆలయ కొత్త పాలకవర్గం ప్రమాణ స్�
మరింత మందికి డబుల్ బెడ్రూం ఇండ్లుపలు సంఘాలకు ఆత్మగౌరవ భవనాలువిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, అక్టోబర్ 10 : అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుత
గరిడేపల్లి, అక్టోబర్ 10 : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీలావెంకటరమణారెడ్డి, సీత్లాతండా సర్పంచ్ గుగులోతు సోనాసైదానాయక్ అన్నారు. ఆదివా�
బొడ్రాయిబజార్ : రాష్ట్ర ఏర్పాటుతోనే బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద పట్టణ ఆర్యవ
హుజూర్నగర్: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగే పార్టీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్టీలకు చెందిన సుమారు
పోలీసులు కఠినంగా ఉంటారనేది చాలామందిలో సహజ భావన. స్టేషన్ ఆవరణలో అడుగు పెట్టాలంటేనే తెలియని ఆందోళన. ఆ గంభీరమైన వాతావరణాన్ని తుడిపేసి, నేడు పోలీస్ స్టేషన్లన్నీ హరిత నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. వివిధ సమ�
రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి పేదల బాధలెరిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్లలోనే రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటలో సీఎంఆర్�
సూర్యాపేట: శాంతియుత వాతావరణం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాధ్యతగా వ్యవహారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్లో గల సిల్వీ చర్చి
రాజకీయాలకతీతంగా అభివృధ్ధి పాలన సాగుతుంది కేవలం ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతిని సాదించుకున్నం పేటలో 80 మంది బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ సూర్యాపేట టౌన్: పార్టీలకతీతంగా అన్ని రంగాల ప్రజల �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, క�
మఠంపల్లి: త్వరలో మఠంపల్లి మండల కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పన�
యాసంగిలో 20 శాతానికి పైనే ఇతర పంటలకు అవకాశంవేరుశనగ, పెసర, శనగ తదితర పంటలకు ప్రాధాన్యంఅవగాహన కల్పించిన వ్యవసాయశాఖ అధికారులుసూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : వరితో వర్రీ పడే కంటే పంట మార్పిడి చేసి మార్�
మఠంపల్లి, అక్టోబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, జడ్పీటీసీ జగన్నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు