హుజూర్నగర్: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగే పార్టీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్టీలకు చెందిన సుమారు
పోలీసులు కఠినంగా ఉంటారనేది చాలామందిలో సహజ భావన. స్టేషన్ ఆవరణలో అడుగు పెట్టాలంటేనే తెలియని ఆందోళన. ఆ గంభీరమైన వాతావరణాన్ని తుడిపేసి, నేడు పోలీస్ స్టేషన్లన్నీ హరిత నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. వివిధ సమ�
రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి పేదల బాధలెరిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్లలోనే రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటలో సీఎంఆర్�
సూర్యాపేట: శాంతియుత వాతావరణం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాధ్యతగా వ్యవహారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్లో గల సిల్వీ చర్చి
రాజకీయాలకతీతంగా అభివృధ్ధి పాలన సాగుతుంది కేవలం ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతిని సాదించుకున్నం పేటలో 80 మంది బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ సూర్యాపేట టౌన్: పార్టీలకతీతంగా అన్ని రంగాల ప్రజల �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, క�
మఠంపల్లి: త్వరలో మఠంపల్లి మండల కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పన�
యాసంగిలో 20 శాతానికి పైనే ఇతర పంటలకు అవకాశంవేరుశనగ, పెసర, శనగ తదితర పంటలకు ప్రాధాన్యంఅవగాహన కల్పించిన వ్యవసాయశాఖ అధికారులుసూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : వరితో వర్రీ పడే కంటే పంట మార్పిడి చేసి మార్�
మఠంపల్లి, అక్టోబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, జడ్పీటీసీ జగన్నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు
ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్లురామగిరి, అక్టోబర్ 6: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సంబంధిత అధికారులు పూర�
యాదాద్రి, అక్టోబర్ 6 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవలు జరిపించ�
రైల్వే మీటింగ్లో ఎంపీ బడుగుల బీబీనగర్ నుంచి నడికుడి రైల్వే స్టేషన్ వరకు డబ్లింగ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను పార్లమెంట్ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. మంగళవారం సికింద్ర
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3107.38 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్ర�
కోదాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు 35 తులాల బంగారం 4 లక్షల నగదు స్వాధీనం కోదాడ రూరల్, అక్టోబర్ 4 : కోదాడ పట్టణంలోని ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళా దొంగను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ నర్సింహా
ఆత్మకూర్.ఎస్: మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50మంది కార్యకర్తలు ఆదివారం రాత్రి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ సీ�