రూ. 7కోట్ల 20లక్షలతో సమీకృత వెజ్, నాజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన రూ. 2కోట్లతో వైకుంఠధామాల నిర్మాణాలు కోదాడ: కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద
మఠంపల్లి: కృష్ణానది తీరాన వేంచేసియున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత నర సింహుని కల్యాణం అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభించ�
Crime News | సూర్యాపేటలోని సద్దుల చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల శిక్షణలో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, అక్టోబర్ 30 : రైతులకు లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలని మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ,
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించాలి సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలిత్వరలో అఖిలపక్ష నేతలతో సమావేశం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్ష
కేంద్రం చేతులెత్తేయడంతో సందిగ్ధంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మార్కెటింగ్ చూసుకుంటూ పంటలు వేయాలంటున్న నిపుణులు సూర్యాపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయం, పంటల సాగు విషయంలో రైతులు ఆలోచనలో పడ్డారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తుర్కపల్లి, అక్టోబర్ 27 : ‘విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన దళితబంధు పథకం ద్వారా వాసాలమర్రి గ్రామ దళితులు పురోగ
మఠంపల్లి: ప్రముఖ పుణ్య క్షేత్రమైన మట్టపల్లిలో బుధవారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహుని కల్యాణం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున సుప్రభాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆకు పూజ ని�
అనంతగిరి: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, ప్రతి నెలా పల్లె ప్రగతి పనులకు నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్
వాసాలమర్రిలో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు నేడు పది మందికి అందజేయనున్న మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ సునీత ఇప్పటికే 76 మంది ఖాతాల్లో రూ.7.60 కోట్లు జమ త్వరలో మిగతా 66 మందికి యూనిట్లు దళితులు ఆర్థిక ప�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తుర్కపల్లి, అక్టోబర్ 26 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మందికి సీఎం సహాయ నిధి నుం�
చిలుకూరు: అధునాత పద్దతుల్లో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులు, రైతులు అధిక లాభాలు సాధించవచ్చువని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ అక్వాకల్చర్(సీఐఎఫ్ఏ) భువనేశ్వర్ సీనియర్ శాస్రవేత్త, చైర్మన్ డాక�