మఠంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో ఆదివారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహుని కల్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. తెల్ల వారుజామున సుప్రబాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆ�
విహారయాత్ర కోసం వచ్చిన స్లేట్ విద్యార్థులు కోలాహలంగా పర్యాటక ప్రాంతం చివ్వెంల, అక్టోబర్ 23 : హైదరాబాద్లోని స్లేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శనివారం ఉండ్రుగొండ గుట్టలో సందడి చేశారు. 50 బస్సుల�
ప్రజలకు దూరభారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రతి తండాలోనూ ఏర్పాటు చేసేందుకు కసరత్తు యువతకు దక్కనున్న ఉపాధి ఉమ్మడి నల్లగొండలో 362 కొత్త దుకాణాలకు అవకాశం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వేంచేసియున్న మండలంలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి దేవాలయ అర్చకులచే నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, ప�
ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. స్థానికులు, ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రకృతి చెంత సేదతీరుతూ ఎంతో మంది ఉపశ�
జూనియర్ లైన్ ఉమెన్గా ఉద్యోగం కాన్పు అయిన మూడు నెలలకే ఎంపిక టెస్టులన్నీ పాస్ సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 22 : అన్నింటా తానై ఎన్నో అవరోధాలను ఛేదించుకుంటూ మహిళా లోకం ముందుకు సాగుతున్నది. పోటీ ప్రపంచం
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి ప్రొటోకాల్పై బాధ్యతగా ఉండాలి : ప్రభుత్వ విప్ సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వ�
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలిల్యాండ్ మైనింగ్ మాపియాకు తెరలేపింది నీవే కదా…..హౌసింగ్ కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరిగిన చరిత్ర నీదిమాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహలను ధ్వంసం చేసింది ఎవరుఆరోపణలు నిరూపించిన
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు నిత్య కల్యాణం కన్నుల పండువగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్ట�
క్రైం న్యూస్ | భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన సంఘటన మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువ�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం దేవాలయ అర్చకులు నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అల�
Crime News | రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21)
మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత�
మార్కెట్కు పోటెత్తుతున్న ‘కత్తెర’ ధాన్యం యాసంగి సాగుకు దీటుగా దిగుబడి కాళేశ్వరంతో తీరిన సాగునీటి కష్టాలు 300 ఫీట్ల నుంచి 30 ఫీట్లపైకి భూగర్భ జలాలు జిల్లా వ్యాప్తంగా 39 వేల ఎకరాల్లో వరిసాగు తిరుమలగిరి, అక్ట
పేట రక్తంలోనే త్యాగనిరతి ఉంది శాంతియుతంగా ఎదుగుతున్న పట్టణం.. రాష్ర్టానికి ఆదర్శం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జమ్మిగడ్డ వద్ద శమీపూజలో పాల్గొన్న గుంటకండ్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా �