జూనియర్ లైన్ ఉమెన్గా ఉద్యోగం కాన్పు అయిన మూడు నెలలకే ఎంపిక టెస్టులన్నీ పాస్ సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 22 : అన్నింటా తానై ఎన్నో అవరోధాలను ఛేదించుకుంటూ మహిళా లోకం ముందుకు సాగుతున్నది. పోటీ ప్రపంచం
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి ప్రొటోకాల్పై బాధ్యతగా ఉండాలి : ప్రభుత్వ విప్ సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వ�
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలిల్యాండ్ మైనింగ్ మాపియాకు తెరలేపింది నీవే కదా…..హౌసింగ్ కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరిగిన చరిత్ర నీదిమాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహలను ధ్వంసం చేసింది ఎవరుఆరోపణలు నిరూపించిన
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు నిత్య కల్యాణం కన్నుల పండువగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్ట�
క్రైం న్యూస్ | భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన సంఘటన మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువ�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం దేవాలయ అర్చకులు నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అల�
Crime News | రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21)
మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత�
మార్కెట్కు పోటెత్తుతున్న ‘కత్తెర’ ధాన్యం యాసంగి సాగుకు దీటుగా దిగుబడి కాళేశ్వరంతో తీరిన సాగునీటి కష్టాలు 300 ఫీట్ల నుంచి 30 ఫీట్లపైకి భూగర్భ జలాలు జిల్లా వ్యాప్తంగా 39 వేల ఎకరాల్లో వరిసాగు తిరుమలగిరి, అక్ట
పేట రక్తంలోనే త్యాగనిరతి ఉంది శాంతియుతంగా ఎదుగుతున్న పట్టణం.. రాష్ర్టానికి ఆదర్శం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జమ్మిగడ్డ వద్ద శమీపూజలో పాల్గొన్న గుంటకండ్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా �
మోత్కూరు, అక్టోబర్ 14 : సద్దుల బతుకమ్మ సంబురాలను మండలంలో గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు.. సాయంత్రం గ్రామాల్లోని కూడళ్ల వద్దకు చేరారు. అక్కడ బతుకమ్
చింతలపాలెం: టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలోకి చేరుతున్నట్లు హుజూ ర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రేబల్లె గ్రామానికి చెందిన 50 �
తిరుమలగిరి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్లు, దడ్వాయిలకు దసరా సం దర్భంగా మార్కెట్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన బట్టలను ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ వారికి అందజేశారు. ఈ స�
మఠంపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని ఇక బీజేపీ ప్రభుత్వానికి చీకటి రోజులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వర్దాపురం గ�