Crime News | రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21)
మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత�
మార్కెట్కు పోటెత్తుతున్న ‘కత్తెర’ ధాన్యం యాసంగి సాగుకు దీటుగా దిగుబడి కాళేశ్వరంతో తీరిన సాగునీటి కష్టాలు 300 ఫీట్ల నుంచి 30 ఫీట్లపైకి భూగర్భ జలాలు జిల్లా వ్యాప్తంగా 39 వేల ఎకరాల్లో వరిసాగు తిరుమలగిరి, అక్ట
పేట రక్తంలోనే త్యాగనిరతి ఉంది శాంతియుతంగా ఎదుగుతున్న పట్టణం.. రాష్ర్టానికి ఆదర్శం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జమ్మిగడ్డ వద్ద శమీపూజలో పాల్గొన్న గుంటకండ్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా �
మోత్కూరు, అక్టోబర్ 14 : సద్దుల బతుకమ్మ సంబురాలను మండలంలో గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు.. సాయంత్రం గ్రామాల్లోని కూడళ్ల వద్దకు చేరారు. అక్కడ బతుకమ్
చింతలపాలెం: టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలోకి చేరుతున్నట్లు హుజూ ర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రేబల్లె గ్రామానికి చెందిన 50 �
తిరుమలగిరి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్లు, దడ్వాయిలకు దసరా సం దర్భంగా మార్కెట్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన బట్టలను ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ వారికి అందజేశారు. ఈ స�
మఠంపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని ఇక బీజేపీ ప్రభుత్వానికి చీకటి రోజులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వర్దాపురం గ�
మఠంపల్లి: రాష్ట్రంలోని మారుమూల తండాలను, గ్రామ పంచాయితీలను అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీ ఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుర్రంబోడు తండాలో మె
అర్వపల్లి, అక్టోబర్ 10 : ఆలయాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఆదివారం కొమ్మాల గ్రామంలో శ్రీవేణుగోపాల స్వామి ఆలయ కొత్త పాలకవర్గం ప్రమాణ స్�
మరింత మందికి డబుల్ బెడ్రూం ఇండ్లుపలు సంఘాలకు ఆత్మగౌరవ భవనాలువిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, అక్టోబర్ 10 : అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుత
గరిడేపల్లి, అక్టోబర్ 10 : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీలావెంకటరమణారెడ్డి, సీత్లాతండా సర్పంచ్ గుగులోతు సోనాసైదానాయక్ అన్నారు. ఆదివా�
బొడ్రాయిబజార్ : రాష్ట్ర ఏర్పాటుతోనే బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద పట్టణ ఆర్యవ