సూర్యాపేట రూరల్: గుర్తు తెలియన వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామ శివారు చందన నర్సింగ్ కళాశాల వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పో�
కోదాడటౌన్: కోదాడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చెత్త సేకరణకు నూతనంగా ఏర్పాటు చేసిన చేసిన ఒక ట్రాక్ట�
Musi Canal | జిల్లా పరిధిలోని రాయిని గూడెం సమీపంలోని మూసీవాగులో ఓ వృద్ధ మహిళ శుక్రవారం రాత్రి చిక్కుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా, కొల్లూరు గ్రామానికి చెందిన కట్టా రాములమ్మ కేతేపల్లి మండలం
8వ విడుత హరితహారానికి రంగం సిద్ధంనర్సరీలు ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశంనెలాఖరులోగా బ్యాగుల్లో విత్తనాలు వేయాలని సూచననల్లగొండ, అక్టోబర్ 1;అటవీ శాతం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహాక్రత
హర్యానా గవర్నర్ దత్తాత్రేయబీబీనగర్, అక్టోబర్ 1 : రాబోయే కాలంలో బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణకు మెడికల్ హబ్గా మారనున్నదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇక్కడి వైద్య కళాశాల ఆధునిక వైద్య రం
నియోజకవర్గ ప్రజలే నాదేవుళ్లు : ఎమ్మెల్యే చిరుమర్తిచిట్యాల, అక్టోబర్ 1 : సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆయన నాయకత్వమే రాష్ర్టా�
నందికొండ, అక్టోబర్ 1 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి 4,84,764 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్
వయోవృద్ధులకు బాసటగా మన టోల్ ఫ్రీ నంబర్ మూడేండ్ల కిందట ప్రారంభించిన సీఎం కేసీఆర్ నేడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్న ప్రధాని మోదీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,257 కేసులు నమోదు 693 కేసులకు పరిష్కారం సమాజ
గణపవరంలో నిలిచిన ఆలయ ప్రారంభోత్సవం 2013లో పనులు మొదలు.. ఆధిపత్య పోరు కారణంగా పలుమార్లు వాయిదా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో శ్రీవరవర రంగనాయకస్వామి దేవాలయం పునఃప్రారంభానికి నోచడం లేదు. సుమారు 400ఏండ్
కోదాడ: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టుక నుంచి చావు వరకు అండగా నిలుస్తున్న మహనేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్�
అడ్డగోలుగా ఎస్సారెస్పీ కాల్వ కట్టల ధ్వంసం యథేచ్ఛగా మట్టి తరలింపు సర్కారు సంకల్పానికి తూట్లు దెబ్బతింటున్న రెయిలింగ్, గండ్లు పడే ప్రమాదం దశాబ్దాల తరబడి కరువు ప్రాంతంగా ఉన్న తిరుమలగిరిలో గోదావరి జలాలన�