ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్లురామగిరి, అక్టోబర్ 6: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సంబంధిత అధికారులు పూర�
యాదాద్రి, అక్టోబర్ 6 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవలు జరిపించ�
రైల్వే మీటింగ్లో ఎంపీ బడుగుల బీబీనగర్ నుంచి నడికుడి రైల్వే స్టేషన్ వరకు డబ్లింగ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను పార్లమెంట్ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. మంగళవారం సికింద్ర
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3107.38 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్ర�
కోదాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు 35 తులాల బంగారం 4 లక్షల నగదు స్వాధీనం కోదాడ రూరల్, అక్టోబర్ 4 : కోదాడ పట్టణంలోని ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళా దొంగను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ నర్సింహా
ఆత్మకూర్.ఎస్: మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50మంది కార్యకర్తలు ఆదివారం రాత్రి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ సీ�
సూర్యాపేట రూరల్: గుర్తు తెలియన వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామ శివారు చందన నర్సింగ్ కళాశాల వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పో�
కోదాడటౌన్: కోదాడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చెత్త సేకరణకు నూతనంగా ఏర్పాటు చేసిన చేసిన ఒక ట్రాక్ట�
Musi Canal | జిల్లా పరిధిలోని రాయిని గూడెం సమీపంలోని మూసీవాగులో ఓ వృద్ధ మహిళ శుక్రవారం రాత్రి చిక్కుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా, కొల్లూరు గ్రామానికి చెందిన కట్టా రాములమ్మ కేతేపల్లి మండలం
8వ విడుత హరితహారానికి రంగం సిద్ధంనర్సరీలు ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశంనెలాఖరులోగా బ్యాగుల్లో విత్తనాలు వేయాలని సూచననల్లగొండ, అక్టోబర్ 1;అటవీ శాతం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహాక్రత
హర్యానా గవర్నర్ దత్తాత్రేయబీబీనగర్, అక్టోబర్ 1 : రాబోయే కాలంలో బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణకు మెడికల్ హబ్గా మారనున్నదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇక్కడి వైద్య కళాశాల ఆధునిక వైద్య రం