Nalgonda | గులాబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా
పొంగిపొర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలునేడు, రేపూ వానలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికఎంజీయూ, బీఆర్ఏఓయూ పరిధిలో పరీక్షలు వాయిదామెట్ట పంటలకు నష్టంపై రైతుల ఆందోళనక్షేత్రస్థాయి వరకు అధికార యంత్రాంగం �
మన చేనేతకు మరోసారి జాతీయ ఖ్యాతిసంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 27 : పుట్టపాక గ్రామ చేనేత కళా నైపుణ్యానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. పుట్టపాక కళాకారులు తయారు చేసిన తేలియా రుమాల్ డబుల్�
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే నోముల భగత్ఆకట్టుకున్న తొలి ప్రసంగంహాలియా, సెప్టెంబర్ 27;“అధ్యక్షా! బడుగుల సర్కారుగా పేరున్న రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ద్వారా యాదవుల సంపదను పెంచింది. పొర�
యాదాద్రి, సెప్టెంబర్27: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమ శాస్త్రరీతిలో శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి సోమవారం విశేష పూజలు జరిగాయి. ప్ర
బొడ్రాయిబజార్: రాష్ట్రంలో అతి భారీ వర్షాలున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ని లోతట్టు ప్రాంతాల్లో, వార్డుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ప్రజలకు ఎలాంటి ప్రమాదా
మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివ విష్ణువర్దన్శర్మ, ధనుంజయ శర్మ శా�
ఆమె జీవితం ఆదర్శనీయం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ల�
గరిడేపల్లి: ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పుల్లమ్మ ప్రాం తంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.1.50 లక
సూర్యాపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందాం అన్ని రంగాల అభివృద్ధితో పేట రూపురేఖలు మార్చుకుందాం పేటలో గ్రంథాలయ భవనం విస్తరణకు స్థల పరిశీలన సూర్యాపేట టౌన్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల ప�
బొడ్రాయిబజార్: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత హింస, అశాంతి రోజురోజుకు పెరుగుతున్నదని దానికి ప్రధాన కారణం మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్లే అని భారత ప్రజాతంత్య్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార
మఠంపల్లి: టీఆర్ఎస్ కమిటీల్లో స్థానం పొందిన నాయకులు పార్టీ బలోపేతానికి పని చేయాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండలంలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు పూర్తయిన సందర్భంగా ఆదివారం మ�
మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ సమజాన్ని తట్టి లేపడంతో పాటు ప్రశ్నించడం అనే విషయాన్ని ఇక్కడి ప్రజలకు నేర్పిన ఘనత వీర వనిత చాకలి ఐలమ్మదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలో దశ తిరిగిన రాజు తండా పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ నిర్మాణం పూర్తయిన వైకుంఠధామం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం గుక్కెడు తాగు నీటి కోసం ఏండ్ల తరబడి తండ్లాడిన రాజు తండా నేడు
ఉద్యాన పంటలకు సర్కారు ఊతం 50 శాతం వరకూ సబ్సిడీ.. పండ్లు, కూరగాయల సాగుకు మూడేండ్లపాటు అత్యధికంగా హెక్డారు డ్రాగన్ ఫ్రూట్కు రూ.96 వేల రాయితీ పొలం గట్ల వెంట ఉసిరి నాటుకునే అవకాశం సూర్యాపేట జిల్లాలో 250, నల్లగొండ