గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పూజలు చేసి ప్రారంభించిన మంత్రి జగదీశ్రెడ్డి నయనానందకరంగా శోభాయాత్ర డప్పు చప్పుళ్లు, నృత్యాల హోరు ఘనంగా వినాయక నిమజ్జనం వాడవాడల నుంచి తరలిన లంబోదరుడు అంబరాన్నంటిన శోభాయాత్ర �
సాధారణంగా ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే సమీపంలోని ల్యాండ్ మార్కును గుర్తు చేస్తారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల సూర్యాపేట పట్టణంలో అలాంటి ల్యాండ్ మార్క్లు శరవేగంగా మారిపోతున్నాయి. పాతవి కనుమరుగై కొత్తవ�
బొడ్రాయిబజార్: మేదరులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా శనివారం కుడకుడ రోడ్లో ఏర్పాటు చేసిన వెదురు వస
అంతటా చర్చ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు మునుగోడులో పటాకులు కాల్చిన యువత నక్కలగండితండాలో హర్షాతిరేకాలు చిన్నారి ఆత్మ శాంతించాలంటూ కొవ్వొత్తులతో నివాళి పాపను చంపడం నేరమేనన్న రాజు కుటుంబ సభ్యులు నిరుప�
స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ వివిధ రంగాల్లో 25కు పైగా ఇంక్యుబేటర్లు ఔత్సాహిక స్టార్టప్లకు నిరంతర ప్రోత్సాహం పెట్టుబడిదారులతో సమావేశాలు ఆయా రంగాల నిపుణులతో అనుభవ పాఠాలు పంట పొల్లాల్లో కలుపు తొల�
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్గణేశ్ మండపం వద్ద అన్నదానం బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 16 : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత కలుగుతుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని 9వ వార్డులో మున్�
సూర్యాపేట రూరల్: వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డమీద హిందూ మతం పేరుతో బీజేపీ చేస్తు న్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండల పరిధిలో�
హుజూర్నగర్: నియోజకవర్గ వ్యాపంగా ఉన్న అన్ని పశు వైద్యశాలలను పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డ
నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్లు అన్నారు. గురువ�
హుజూర్నగర్ టౌన్: పేద ఆడ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్ కార్య�
ఆలిండియా 26, 36వ ర్యాంకు సాధించిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు రామగిరి, సెప్టెంబర్ 15: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన చల్లా విశ్వనాథ్ ఆ�
ఎడారి భూములను పచ్చని పైర్లుగా మార్చినం ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని విజయవంతం చేయాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వరల్డ్ టూరిజం డే పోస్టర్