ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్గణేశ్ మండపం వద్ద అన్నదానం బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 16 : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత కలుగుతుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని 9వ వార్డులో మున్�
సూర్యాపేట రూరల్: వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డమీద హిందూ మతం పేరుతో బీజేపీ చేస్తు న్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండల పరిధిలో�
హుజూర్నగర్: నియోజకవర్గ వ్యాపంగా ఉన్న అన్ని పశు వైద్యశాలలను పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డ
నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్లు అన్నారు. గురువ�
హుజూర్నగర్ టౌన్: పేద ఆడ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్ కార్య�
ఆలిండియా 26, 36వ ర్యాంకు సాధించిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు రామగిరి, సెప్టెంబర్ 15: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన చల్లా విశ్వనాథ్ ఆ�
ఎడారి భూములను పచ్చని పైర్లుగా మార్చినం ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని విజయవంతం చేయాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వరల్డ్ టూరిజం డే పోస్టర్
సూర్యాపేట: జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించి వంద శాతం వ్యాక్సిన్ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నా మని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం హైద్రబాద్ నుంచి పంచాయతీ రాజ్ శాఖ మ
టీఆర్ఎస్లో చేరికలు | జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్తో పాటు మరో 200 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గ�
మండలానికి 5.. మొత్తం 355 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బృహత్ ప్రకృతి వనాలు ప్రతి మండలంలోనూ 5 చొప్పున నిర్మాణానికి సర్కారు నిర్ణయంపదెకరాల స్థలంలో ఏర్పాటు అందులోనే వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్కు స్థలాల అన్వ�
పూలు, పండ్లు, కూరగాయల సాగు పరిశీలన దళితబంధు నిధులు సద్వినియోగం చేసుకునేలా అధికారుల చర్యలు పూర్తి అవగాహనతో యూనిట్లు నెలకొల్పేందుకు కృషి తుర్కపల్లి, సెప్టెంబర్ 14 : ప్రభుత్వం మంజూ రు చేసిన దళితబంధు నిధులతో
నాలుగేండ్ల క్రితం వరకు 40 శాతం కూడా వసూలు కాని వైనం గతేడాది రికార్డు స్థాయిలో 98 శాతం చెల్లింపు ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం వసూలు నాలుగేండ్ల క్రితం వరకు సూర్యాపేట జిల్లాలో 40 శాతం కూడా పన్నులు వసూలు కాకపోయేది. ప్ర�
సెలూన్లకు ఉచిత విద్యుత్ ఊహించని వరం బడుగుల ప్రభుత్వం ఇది.. కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ సూర్యాపేట టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే నాయి బ్ర�
హుజూర్నగర్ టౌన్: పట్టణంలోని వీధులన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభిం�