మండలానికి 5.. మొత్తం 355 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బృహత్ ప్రకృతి వనాలు ప్రతి మండలంలోనూ 5 చొప్పున నిర్మాణానికి సర్కారు నిర్ణయంపదెకరాల స్థలంలో ఏర్పాటు అందులోనే వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్కు స్థలాల అన్వ�
పూలు, పండ్లు, కూరగాయల సాగు పరిశీలన దళితబంధు నిధులు సద్వినియోగం చేసుకునేలా అధికారుల చర్యలు పూర్తి అవగాహనతో యూనిట్లు నెలకొల్పేందుకు కృషి తుర్కపల్లి, సెప్టెంబర్ 14 : ప్రభుత్వం మంజూ రు చేసిన దళితబంధు నిధులతో
నాలుగేండ్ల క్రితం వరకు 40 శాతం కూడా వసూలు కాని వైనం గతేడాది రికార్డు స్థాయిలో 98 శాతం చెల్లింపు ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం వసూలు నాలుగేండ్ల క్రితం వరకు సూర్యాపేట జిల్లాలో 40 శాతం కూడా పన్నులు వసూలు కాకపోయేది. ప్ర�
సెలూన్లకు ఉచిత విద్యుత్ ఊహించని వరం బడుగుల ప్రభుత్వం ఇది.. కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ సూర్యాపేట టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే నాయి బ్ర�
హుజూర్నగర్ టౌన్: పట్టణంలోని వీధులన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభిం�
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి పోస్టాఫీసు వరకు దుకాణాలను తొలగించి రోడ్డును విస్తరించిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు పోస్�
మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రా భిషేకం, అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివ విష్ణువర్దన్ శర్మ, ధనుంజయ శర్మ శా
చెరువుల నిండా జలం మునుగోడు, సెప్టెంబర్ 12 : పల్లెలకు ప్రాణాధారమైన చెరువులు ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఒకప్పుడు చుక్కనీరు నిల్వ ఉండని తటాకాలు సైతం ప్రస్తుతం జలకళను సంతరించుకున్న
తిరుమలగిరి మండలంలో దళిత బంధు అమలుపై కసరత్తు నేడు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమావేశం విధివిధానాలు ఖరారయ్యే అవకాశం హాజరుకానున్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్, కలెక్టర్ మండలంలోని 2,500పైగా దళిత క�
గరిడేపల్లి: చేపల పెంపకంలో నేల, నీటి యాజమాన్యాలు అత్యంత కీలకమని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల కేవీకేలో షెడ్యూల్డ్ కులాలకు చెం�
హుజూర్నగర్: చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలని జీవోను విడుదల చేయడంతో ఆదివారం ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్షీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ స�
మేళ్లచెర్వు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 4 కోడుల కార్మిక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్ని కోరారు. సిమెంటు పరిశ్రమల ప్�
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 11 : విసునూరు దేశముఖ్లను, జమిందార్లను, నైజాం రజాకార్లను గడగడలాడించిన వీర వనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ మరువలేనిదని చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాప�
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9 : సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల ఎన్నికల జోరు కొనసాగుతున్నది. గురువారం జిల్లా కేంద్రంలోని 1 నుంచి 24 వార్డుల్లో కొత్త కార్యవర్గాల ఎన్నికలు జరిగాయి. దాదాపుగా ఏ�
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్ 9 : పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం కలెక్టర