సూర్యాపేట: జిల్లాలో బతుకమ్మ చీరెల పంపిణీలో అధికారలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని అ దనపు కలెక్టర్ మోహన్ రావు సూచిం చారు.గురువారం కలెక్టరేట్లో బతుకమ్మ చీరెల పంపిణీ పై సంబంధిత అదికారు లతో
ఉచిత చేపల పెంపకంతో ఆర్థిక పరిపుష్టి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల బలోపేతానికి కృషి అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు చేపల పెంపకానికి 34,024 చెరువుల గుర్తింపు 89 కోట్ల వ్యయంతో 93 కోట్ల చేప పిల్లల పెంప
ఆ పార్టీ మండలాధ్యక్షుడు భాస్కర్ కోదాడ రూరల్, సెప్టెంబర్ 8 : టీఆర్ఎస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్, ఎంపీపీ చింతా కవితారెడ్డి అన్నారు. మ�
సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 8 : మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోలిపేట గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉగ్గం మల్లికార
అర్వపల్లి: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి నోచుకు న్నాయని తుంగతుర్తి ఎ మ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని యోగానంద లక్ష�
మునగాల: ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తు న్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గణపవరం గ్రామ శివారులో కోతకు
కోదాడ రూరల్: కోదాడ పట్టణ పరిధి కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్రకిరణ్ కాలినడకన హైద్రాబాద్ నుంచి బయలుదేరి బుధవారం ముంబ యికి చేరుకుని తన అభిమాన సినీ నటుడు, సమాజ సేవకుడు సోన్సూద్ను కలిసినట్లు ఇంద్రకిరణ్ కుట
కోదాడ: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్భాందవుడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహయనిధి నుంచి మం జూరైన చెక్కులను పట్టణానికి చ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 12వేల విగ్రహాలు! n అనుమతి కోసం ఉత్సవ కమిటీల దరఖాస్తు సూర్యాపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గణేశ్ నవరాత్రోత్సవాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నె
సూర్యాపేట రూరల్: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలు�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిఅప్పన్నపేటలో పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన గరిడేపల్లి, సెప్టెంబర్ 5 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మ
మఠంపల్లి, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు సూచించారు. ఆదివారం మండలంలోని యాతవాకిళ్ల, చౌటపల్లి, మ�
చెక్డ్యామ్లతో జలకళఆత్మకూర్.ఎస్ మండలంలో తీరిన కరువుతొలిసారిగా 13వేల ఎకరాలు సాగులోకి..ఉబికి వస్తున్న భూగర్భ జలాలు..పొంగిపొర్లుతున్న బోర్లుపాలేరు వాగు పరిధిలో పెరిగిన సాగుఆనందంలో రైతాంగం సూర్యాపేట, స�
సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి, సెప్టెంబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలో భూ సంబంధిత సమస్యలు విజయవంతంగా �
మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పరిశీలన నిందితులపై చర్యలు తప్పవని హెచ్చరిక బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 4 : నాటేందుకు సిద్ధంగా ఉన్న మొక్కలను దుండగులు ధ్వంసం చేయడంపై మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల