పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే కమిటీలో ప్రాధాన్యంకేతేపల్లి, నకిరేకల్ మండలాల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలసమావేశంలో ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తికట్టంగూర్(నకిరేకల్), ఆగస్టు 30 : రాష్ట్ర ప్రభుత్వం
8 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు 50 లక్షలతో ఎరీనా పార్కు – మరో యాభై లక్షలతో పైలాన్ నేడు ఆమోదించనున్న మున్సిపల్ సమావేశం బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.9 కోట్ల వ్యయంత�
బొడ్రాయిబజార్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలు కాకుండా ప్రజా క్షమాపణ యాత్ర చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎం�
సూర్యాపేట: జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో ఏస్పీ ఆర్ భా�
కోదాడ రూరల్: పారిశుధ్యానికి, పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆహర్నిశలు పాటుపడుతున్నా.. కోట్ల రుపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది వ్యాపారులు నిమ్మకునీరెత్తినట్టు�
మేళ్లచెర్వు: నాలుగో శ్రావణ సోమవారం సందర్భంగా స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృత అభిషేకం, క
హుజూర్నగర్: సొంత పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వారిని వదిలేసి దిగుమతి ఐన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం స
అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భా�
టీఆర్ఎస్ను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదుగులాబీ జెండానే ప్రజలకు శ్రీరామ రక్షపార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదుఇక్కడి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా?అటువంటి పార్టీల జెండాలు ఇంకా తెల�
సెప్టెంబర్ 16వరకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంటీకాతో పశువుల్లో గర్భస్రావ సమస్యలు పరిష్కారం అనంతగిరి, ఆగస్టు 29 : అనాదిగా వ్యవసాయ సాగులో రైతులకు పశువులు అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం యాంత్రీకరణతో పశు�
పారిశుధ్యం, పచ్చదనానికి పెద్దపీటమొక్కల సంరక్షణలో ప్రశంసలుశరవేగంగా పూర్తయిన పల్లె ప్రగతి పనులు ఏకగ్రీవ పంచాయతీ అయినటువంటి గుర్రంపోడు మండల కేంద్రం కొత్తరూపు సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప�
బిందు, తుంపర, పాలిషీట్స్, పందిరి సాగు పద్దతిలో పంటల అధిక దిగుబడి సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ పట్ల రైతుల హర్షం జిల్లాలో 375యూనిట్లు కేటాయింపు తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా స�