రైతులకు అందుబాటులో ఏఈఓలునిత్యం గ్రామాల్లో ఉంటూ సాగు సలహాలువ్యవసాయ విస్తరణలో కొత్త విప్లవంఏఈఓల సహకారం ఇలా.. రైతు బంధు, బీమా, రుణమాఫీ, మద్దతు ధర, రాయితీ విత్తనాలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నార�
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నడిగూడెం, ఆగస్టు 26 : దళితుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కోటయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన దళిత ఆత్మీ�
మోత్కూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శనివారం మండల పర్యటనను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. గురువారం మం
పల్లెలు పులకరించేలా ప్రకృతి వనాలు ప్రకృతి వనాలతో ప్రతి పల్లె నందన వనమే ముఖ్యమంత్రి కెసీఆర్ బృహత్ ప్రణాళిక ఫలితమే పల్లెలో కనిపిస్తున్న పచ్చదనం ఆత్మకూర్ ఎస్ మండలం కోటపహాడ్ గ్రామములో పల్లె ప్రకృతి వనాన్న
ప్రజా ప్రతినిధులు, ప్రజల ఫిర్యాదుతో దురాజ్పల్లి-గడ్డిపల్లి రహదారి పనులను అకస్మిక తనిఖీ పక్షం రోజుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశం పెన్పహాడ్: ప్రభుత్వ అభివృద్ధి పనుల్ల
దేశ స్వాతంత్య్రంలో ఎందరో వీరులు అమరులయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఎందరినో కోల్పోయాం అమరులను స్మరించుకుంటూ సాగడం ప్రతి ఒక్కరి భాద్యత ఉద్యమాల గడ్డగా సూర్యాపేటకు చరిత్ర ఉంది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్�
సూర్యాపేట: జిల్లాలో ఉన్న 1209 అంగన్వాడీ కేంద్రాలను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, ప్రా�
మద్దిరాల: పల్లెల్లో మంచి ఆహ్లాదాన్ని పెంచడానికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని �
ఏటికేడు పెరుగుతున్న అడ్మిషన్లుసూర్యాపేట జిల్లాలో ప్రైవేటు నుంచి 3,068 మంది మార్పుసకల సౌలత్లు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంనాణ్యమైన బోధనపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టిఆలోచింపజేస్తున్న మెరుగైన ఫలితాలు.
రూ.22లక్షలతో రైతువేదిక నిర్మాణంవైకుంఠ ధామం, డంపింగ్ యార్డు పూర్తికనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనంకొత్త పంచాయతీలో అభివృద్ధి పరుగులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్ర�
రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలిడీఎంహెచ్ఓ కోటాచలంపీహెచ్సీ పనితీరుపై అసంతృప్తి పెన్పహాడ్, ఆగస్టు 25 : కరోనా, డెంగీ, చికున్ గున్యా తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్యారోగ్య సిబ్బంది ముందస్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 49621 దరఖాస్తులు మరో 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఈ నెల 31 వరకు మీ సేవల ద్వారా కొనసాగనున్న ప్రక్రియ దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నుంచే పింఛన్ నల్లగొండ: ఆసరా పథకం కింద 57 ఏండ్ల�
విధానాలను నిరసిస్తూ ‘రైతన్న’ తీశా.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు నటుడు ఆర్.నారాయణమూర్తి కోదాడ, ఆగస్టు 24 : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు భ
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా