దేశ స్వాతంత్య్రంలో ఎందరో వీరులు అమరులయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఎందరినో కోల్పోయాం అమరులను స్మరించుకుంటూ సాగడం ప్రతి ఒక్కరి భాద్యత ఉద్యమాల గడ్డగా సూర్యాపేటకు చరిత్ర ఉంది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్�
సూర్యాపేట: జిల్లాలో ఉన్న 1209 అంగన్వాడీ కేంద్రాలను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, ప్రా�
మద్దిరాల: పల్లెల్లో మంచి ఆహ్లాదాన్ని పెంచడానికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని �
ఏటికేడు పెరుగుతున్న అడ్మిషన్లుసూర్యాపేట జిల్లాలో ప్రైవేటు నుంచి 3,068 మంది మార్పుసకల సౌలత్లు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంనాణ్యమైన బోధనపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టిఆలోచింపజేస్తున్న మెరుగైన ఫలితాలు.
రూ.22లక్షలతో రైతువేదిక నిర్మాణంవైకుంఠ ధామం, డంపింగ్ యార్డు పూర్తికనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనంకొత్త పంచాయతీలో అభివృద్ధి పరుగులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్ర�
రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలిడీఎంహెచ్ఓ కోటాచలంపీహెచ్సీ పనితీరుపై అసంతృప్తి పెన్పహాడ్, ఆగస్టు 25 : కరోనా, డెంగీ, చికున్ గున్యా తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్యారోగ్య సిబ్బంది ముందస్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 49621 దరఖాస్తులు మరో 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఈ నెల 31 వరకు మీ సేవల ద్వారా కొనసాగనున్న ప్రక్రియ దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నుంచే పింఛన్ నల్లగొండ: ఆసరా పథకం కింద 57 ఏండ్ల�
విధానాలను నిరసిస్తూ ‘రైతన్న’ తీశా.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు నటుడు ఆర్.నారాయణమూర్తి కోదాడ, ఆగస్టు 24 : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు భ
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా
పారిశుద్య పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండల అధికారుల వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ సూర్యాపేట: జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మాస్కులను సైతం అందుబా
చివ్వెంల: రాష్ట్ర వ్వాప్తంగా అన్ని పాఠశాలలు,కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గురుకు లాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ రోన�
ఈ చట్టాలతో రైతులు కూలీలవడం అనివార్యం విధానాలను నిరసిస్తూ రైతన్న సినిమా రూపొందించా రైతు భాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్యలను నిలువరించిన ఘనత ముఖ్యమంత్రిది రైతన్న సినిమాను అన్ని వర్గాలు ఆదరించాలి �
మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్ధాని కులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కృష్ణా నది నుండి వె�
నల్ల బ్యాడ్జిలతో నిరసన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ మున్సిపలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ టీపీఎస్ అధికారి విధులను అడ్డుకో వటమే కాకుండా అతనిపై దాడి