అత్యధికంగా రాజపేటలో 15.7 సెంటీ మీటర్లుచండూరులో 10.7, తిరుమలగిరిలో 7.6 సెంటీమీటర్లుమునుగోడు మండలంలో 20 ఏండ్ల తర్వాత నిండిన చెరువులునల్లగొండ జిల్లాలో సాధారణం కంటే 47 శాతం అధిక వర్షపాతంనల్లగొండ, ఆగస్టు 30 :బంగాళాఖాత�
హుజూర్నగర్, ఆగస్టు 30 : నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని ఉత్తమ్కుమార్రెడ్డి చేసినట్లు సోషల్ మీడియాలో ఆయన అనుచరులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నాడని హుజూర్నగర్
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే కమిటీలో ప్రాధాన్యంకేతేపల్లి, నకిరేకల్ మండలాల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలసమావేశంలో ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తికట్టంగూర్(నకిరేకల్), ఆగస్టు 30 : రాష్ట్ర ప్రభుత్వం
8 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు 50 లక్షలతో ఎరీనా పార్కు – మరో యాభై లక్షలతో పైలాన్ నేడు ఆమోదించనున్న మున్సిపల్ సమావేశం బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.9 కోట్ల వ్యయంత�
బొడ్రాయిబజార్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలు కాకుండా ప్రజా క్షమాపణ యాత్ర చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎం�
సూర్యాపేట: జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో ఏస్పీ ఆర్ భా�
కోదాడ రూరల్: పారిశుధ్యానికి, పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆహర్నిశలు పాటుపడుతున్నా.. కోట్ల రుపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది వ్యాపారులు నిమ్మకునీరెత్తినట్టు�
మేళ్లచెర్వు: నాలుగో శ్రావణ సోమవారం సందర్భంగా స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృత అభిషేకం, క
హుజూర్నగర్: సొంత పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వారిని వదిలేసి దిగుమతి ఐన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం స
అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భా�
టీఆర్ఎస్ను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదుగులాబీ జెండానే ప్రజలకు శ్రీరామ రక్షపార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదుఇక్కడి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా?అటువంటి పార్టీల జెండాలు ఇంకా తెల�
సెప్టెంబర్ 16వరకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంటీకాతో పశువుల్లో గర్భస్రావ సమస్యలు పరిష్కారం అనంతగిరి, ఆగస్టు 29 : అనాదిగా వ్యవసాయ సాగులో రైతులకు పశువులు అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం యాంత్రీకరణతో పశు�