జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్ పాఠశాలల్లో పారిశుధ్య పనులను పరిశీలించిన అధికారులు,ప్రజాప్రతినిధులు సూర్యాపేట రూరల్, ఆగస్టు 27 : వచ్చే నెల 1న నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభంకానున్న నేప
ఏడేండ్లలో పండుగలా వ్యవసాయం సాగులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున
642.80 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప�
రెండు సముదాయాలుగా నిర్మితమైన అద్భుత అష్టలింగేశ్వరాలయం కాకతీయుల కాలంలో రెడ్డి రాజులు నిర్మించినట్లు చెప్తొన్నచరిత్ర ఆలయాల్లో నేటికి చెక్కుచెదరని అలనాటి శిల్పకళా నైపుణ్యం పురావస్తు ,దేవాదాయ, పర్యాటక శ
అమరులను స్మరించుకుంటూ సాగడం ప్రతి ఒక్కరి బాధ్యతఉద్యమాల గడ్డగా సూర్యాపేటకు చరిత్ర ఉందివిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిసూర్యాపేటలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం ద�
రైతులకు అందుబాటులో ఏఈఓలునిత్యం గ్రామాల్లో ఉంటూ సాగు సలహాలువ్యవసాయ విస్తరణలో కొత్త విప్లవంఏఈఓల సహకారం ఇలా.. రైతు బంధు, బీమా, రుణమాఫీ, మద్దతు ధర, రాయితీ విత్తనాలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నార�
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నడిగూడెం, ఆగస్టు 26 : దళితుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కోటయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన దళిత ఆత్మీ�
మోత్కూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శనివారం మండల పర్యటనను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. గురువారం మం
పల్లెలు పులకరించేలా ప్రకృతి వనాలు ప్రకృతి వనాలతో ప్రతి పల్లె నందన వనమే ముఖ్యమంత్రి కెసీఆర్ బృహత్ ప్రణాళిక ఫలితమే పల్లెలో కనిపిస్తున్న పచ్చదనం ఆత్మకూర్ ఎస్ మండలం కోటపహాడ్ గ్రామములో పల్లె ప్రకృతి వనాన్న
ప్రజా ప్రతినిధులు, ప్రజల ఫిర్యాదుతో దురాజ్పల్లి-గడ్డిపల్లి రహదారి పనులను అకస్మిక తనిఖీ పక్షం రోజుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశం పెన్పహాడ్: ప్రభుత్వ అభివృద్ధి పనుల్ల
దేశ స్వాతంత్య్రంలో ఎందరో వీరులు అమరులయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఎందరినో కోల్పోయాం అమరులను స్మరించుకుంటూ సాగడం ప్రతి ఒక్కరి భాద్యత ఉద్యమాల గడ్డగా సూర్యాపేటకు చరిత్ర ఉంది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్�
సూర్యాపేట: జిల్లాలో ఉన్న 1209 అంగన్వాడీ కేంద్రాలను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, ప్రా�
మద్దిరాల: పల్లెల్లో మంచి ఆహ్లాదాన్ని పెంచడానికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని �
ఏటికేడు పెరుగుతున్న అడ్మిషన్లుసూర్యాపేట జిల్లాలో ప్రైవేటు నుంచి 3,068 మంది మార్పుసకల సౌలత్లు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంనాణ్యమైన బోధనపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టిఆలోచింపజేస్తున్న మెరుగైన ఫలితాలు.