తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
కేసీఆర్ బాటలో మంత్రి జగదీశ్రెడ్డిజగదీశ్రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంమంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధిత్రిదండి చినజీయర్ స్వామిసూర్యాపేటలోని వేంకటేశ్వరాలయం జీర్ణోద్ధర�
అభివృద్ధిలో భక్తిని భాగస్వామ్యం చేస్తున్న పాలకుడు యాదాద్రి పునరుద్ధరణే అందుకు నిదర్శనం కొనియాడిన చినజీయర్స్వామి సూర్యాపేటలో వేంకటేశ్వరాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ సూర్యాపేట, ఆగస్టు 23(నమస్తే తెలం�
సీఏం కేసీఆర్ పాలనలో అందుబాటులో వైద్యం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వాంతన ఔట్ మరియు ఇన్ పేషంట్లకు వైద్య సేవలు అసంక్రమిత వ్యాదులను గుర్తించేందుకు ప్రభుత్వ నిర్ణయం ప్రాధమిక దశలో క్యాన్సర్ను గుర్తించే
జగదీశ్రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం మంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధి సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి అవశ్యం: చిన్నజీయర్ స్వామి సూర్యాపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం జీర�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
పాలకవీడు: మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో భార్యా కాపురానికి రావడం లేదని మనస్ధాపంతో రమావత్ నరేశ్ (28) ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్ఐ నరేశ్ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ నరేశ్ అదే గ్రామానికి
భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.
యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుత�
యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�