రూ.22లక్షలతో రైతువేదిక నిర్మాణంవైకుంఠ ధామం, డంపింగ్ యార్డు పూర్తికనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనంకొత్త పంచాయతీలో అభివృద్ధి పరుగులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్ర�
రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలిడీఎంహెచ్ఓ కోటాచలంపీహెచ్సీ పనితీరుపై అసంతృప్తి పెన్పహాడ్, ఆగస్టు 25 : కరోనా, డెంగీ, చికున్ గున్యా తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్యారోగ్య సిబ్బంది ముందస్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 49621 దరఖాస్తులు మరో 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఈ నెల 31 వరకు మీ సేవల ద్వారా కొనసాగనున్న ప్రక్రియ దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నుంచే పింఛన్ నల్లగొండ: ఆసరా పథకం కింద 57 ఏండ్ల�
విధానాలను నిరసిస్తూ ‘రైతన్న’ తీశా.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు నటుడు ఆర్.నారాయణమూర్తి కోదాడ, ఆగస్టు 24 : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు భ
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా
పారిశుద్య పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండల అధికారుల వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ సూర్యాపేట: జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మాస్కులను సైతం అందుబా
చివ్వెంల: రాష్ట్ర వ్వాప్తంగా అన్ని పాఠశాలలు,కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గురుకు లాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ రోన�
ఈ చట్టాలతో రైతులు కూలీలవడం అనివార్యం విధానాలను నిరసిస్తూ రైతన్న సినిమా రూపొందించా రైతు భాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్యలను నిలువరించిన ఘనత ముఖ్యమంత్రిది రైతన్న సినిమాను అన్ని వర్గాలు ఆదరించాలి �
మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్ధాని కులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కృష్ణా నది నుండి వె�
నల్ల బ్యాడ్జిలతో నిరసన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ మున్సిపలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ టీపీఎస్ అధికారి విధులను అడ్డుకో వటమే కాకుండా అతనిపై దాడి
తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
కేసీఆర్ బాటలో మంత్రి జగదీశ్రెడ్డిజగదీశ్రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంమంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధిత్రిదండి చినజీయర్ స్వామిసూర్యాపేటలోని వేంకటేశ్వరాలయం జీర్ణోద్ధర�
అభివృద్ధిలో భక్తిని భాగస్వామ్యం చేస్తున్న పాలకుడు యాదాద్రి పునరుద్ధరణే అందుకు నిదర్శనం కొనియాడిన చినజీయర్స్వామి సూర్యాపేటలో వేంకటేశ్వరాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ సూర్యాపేట, ఆగస్టు 23(నమస్తే తెలం�