అనుబంధాల వేడుకకు అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముళ్లు రెడీ అయ్యారు. ఆదివారం రాఖీ పండుగ జరుపుకోవడం కోసం ముందే స్వీట్లు, రాఖీలు కొనుగోలు చేశారు. గతేడాదితో పోల్చితే కొవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఎక్క�
ఆహ్లాదంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం‘పల్లె ప్రగతి’ నిర్మాణాలతో మారిన రూపురేఖలుఅభివృద్ధి పనుల్లో ఉత్తమ పంచాయతీగా గుర్తింపురాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల మాడ్గులపల్లి మండల
నేడు జాతీయ జానపద దినోత్సవం ఉమ్మడి పాలనలో జానపదంపై నిర్లక్ష్యం స్వరాష్ట్రంలో తొలుసూరు గొల్లకళాకారులకు గుర్తింపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు తిరుమలగిరి, ఆగస్టు 21: తెలంగాణ పల్లె ప్రజల జీ�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం సూర్యాపేట టౌన్, ఆగస్టు 21: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యుత్తుశా�
బొడ్రాయిబజార్, ఆగస్టు 20 : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సూర్యాపేటలోని సంతోషిమాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. భక�
నిరుద్యోగుల ఉపాధికి ఊతంఎస్సీ కార్పొరేషన్ రుణాలతో ఆర్థిక చేయూతసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 354యూనిట్లు రూ.14.07 కోట్లు చివ్వెంల, ఆగస్టు 20 : దళిత యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన�
బొడ్రాయిబజార్: దళితులపై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా కపట ప్రేమను ఒలకబోస్తు న్నారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి అన్నారు. శుక్రవారం స్థానిక కేవీపీఎస్ కార్యా�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�