రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు 12కోట్ల వ్యయంతో చేపట్టే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేం�
బొడ్రాయిబజార్: ప్రముఖ సినీ నిర్మాణ, డైరెక్టర్, హీరో ఆర్.నారాయణమూర్తి ఆదివారం సూర్యాపేట పట్టణంలో సందడి చేశారు. రైతన్న సినిమా విడుదలైన నేప థ్యంలో సినిమా ప్రచారం కోసం పట్టణానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం వర్�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆలయ ఆధునికీకరణ, నూతన కట్టుబడి వేంకటేశ్వరస్వామి, అలివేలి మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నాలుగు గోపురాలు, యాగశాల, పాకశాల, పుష్కరిణి, కేశ కండనశాలలు నేడే భూమి పూజకు హాజరు కానున్న శ్రీశ్రీ
కోదాడ రూరల్: రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కు తుందని ఎమ్మెల్యే బొల్లం మల్ల య్యయాదవ్ అన్నారు. మండల పరిధి మంగలితండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ పండుగ ఉ�
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
అనుబంధాల వేడుకకు అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముళ్లు రెడీ అయ్యారు. ఆదివారం రాఖీ పండుగ జరుపుకోవడం కోసం ముందే స్వీట్లు, రాఖీలు కొనుగోలు చేశారు. గతేడాదితో పోల్చితే కొవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఎక్క�
ఆహ్లాదంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం‘పల్లె ప్రగతి’ నిర్మాణాలతో మారిన రూపురేఖలుఅభివృద్ధి పనుల్లో ఉత్తమ పంచాయతీగా గుర్తింపురాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల మాడ్గులపల్లి మండల
నేడు జాతీయ జానపద దినోత్సవం ఉమ్మడి పాలనలో జానపదంపై నిర్లక్ష్యం స్వరాష్ట్రంలో తొలుసూరు గొల్లకళాకారులకు గుర్తింపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు తిరుమలగిరి, ఆగస్టు 21: తెలంగాణ పల్లె ప్రజల జీ�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం సూర్యాపేట టౌన్, ఆగస్టు 21: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యుత్తుశా�
బొడ్రాయిబజార్, ఆగస్టు 20 : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సూర్యాపేటలోని సంతోషిమాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. భక�