బొడ్రాయిబజార్, ఆగస్టు 20 : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సూర్యాపేటలోని సంతోషిమాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. భక�
నిరుద్యోగుల ఉపాధికి ఊతంఎస్సీ కార్పొరేషన్ రుణాలతో ఆర్థిక చేయూతసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 354యూనిట్లు రూ.14.07 కోట్లు చివ్వెంల, ఆగస్టు 20 : దళిత యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన�
బొడ్రాయిబజార్: దళితులపై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా కపట ప్రేమను ఒలకబోస్తు న్నారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి అన్నారు. శుక్రవారం స్థానిక కేవీపీఎస్ కార్యా�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
నిర్లక్ష్యంగా నడిపితే బోల్తా పడే ప్రమాదంపొలం దున్నేటప్పుడు అప్రమత్తత అవసరం మారుతున్న కాలానికి అనుగుణంగా సాగులో యాంత్రీకరణ పెరిగింది. ప్రస్తుతం వరి సాగు జోరందుకున్నది. నాగార్జునసాగర్ ఆయకట్టులో నాట్ల
రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్రకార్పొరేట్ వ్యవస్థలకు లాభం చేకూర్చేందుకే..విద్యుత్ సవరణ చట్టం ఈ ఇతివృత్తాన్నే రైతన్నసినిమాగా మలిచిన ఆర్.నారాయణమూర్తిఢిల్లీలో జరుగుతున్న రైతన్నల పోర�
గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
థియేటర్లో రైతన్న సినిమానువీక్షించిన మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేటలో రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఆగస్టు 18 : ప్రజా ప్రయోజనార్థం నిర్మించే సందేశాత్మక చిత్రాలను స్వ�
13,650 ఆయాలకు 7,80030 శాతం వేతనాల పెంపుపై హర్షంఏడేళ్లలో రెండోసారి పెంచిన రాష్ట్ర ప్రభుత్వంఉమ్మడి జిల్లాలో 6,258 మందికి లబ్ధినెలకు సర్కారుపై రూ.1.52 కోట్ల భారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం వేతనాలు పెంచుతూ రాష్ట్ర �
పల్లె ప్రగతి పనులు శరవేగంగా పూర్తి పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పల్లె ప్రగతిలో భాగంగా చివ్వెంల మండల పరిధిలోని అక్కలదేవిగూడెంఅన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, �