అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
నిర్లక్ష్యంగా నడిపితే బోల్తా పడే ప్రమాదంపొలం దున్నేటప్పుడు అప్రమత్తత అవసరం మారుతున్న కాలానికి అనుగుణంగా సాగులో యాంత్రీకరణ పెరిగింది. ప్రస్తుతం వరి సాగు జోరందుకున్నది. నాగార్జునసాగర్ ఆయకట్టులో నాట్ల
రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్రకార్పొరేట్ వ్యవస్థలకు లాభం చేకూర్చేందుకే..విద్యుత్ సవరణ చట్టం ఈ ఇతివృత్తాన్నే రైతన్నసినిమాగా మలిచిన ఆర్.నారాయణమూర్తిఢిల్లీలో జరుగుతున్న రైతన్నల పోర�
గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
థియేటర్లో రైతన్న సినిమానువీక్షించిన మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేటలో రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఆగస్టు 18 : ప్రజా ప్రయోజనార్థం నిర్మించే సందేశాత్మక చిత్రాలను స్వ�
13,650 ఆయాలకు 7,80030 శాతం వేతనాల పెంపుపై హర్షంఏడేళ్లలో రెండోసారి పెంచిన రాష్ట్ర ప్రభుత్వంఉమ్మడి జిల్లాలో 6,258 మందికి లబ్ధినెలకు సర్కారుపై రూ.1.52 కోట్ల భారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం వేతనాలు పెంచుతూ రాష్ట్ర �
పల్లె ప్రగతి పనులు శరవేగంగా పూర్తి పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పల్లె ప్రగతిలో భాగంగా చివ్వెంల మండల పరిధిలోని అక్కలదేవిగూడెంఅన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, �
ఇంచు భూమీ అన్యాక్రాంతం కాకుండా చర్యలు రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు సూర్యాపేట జిల్లాలో 250 కిలో మీటర్లకు 50 కిలో మీటర్ల ఫెన్సింగ్ పూర్తి నాలుగేండ్లలో పూర్తి దిశగా కార్యాచరణ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అటవీ
సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి 23న ఆలయ భూమిపూజకు ఏర్పాట్లు సూర్యాపేటలోని పురాతన వేంకటేశ్వరాలయాన్ని రూ.12 కోట్లతో విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు �
సూర్యాపేట : పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ విస్తరణ ,అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేర
ఈ ఏడాది సాగు లక్ష్యం నిర్దేశించిన అధికార యంత్రాంగంనల్లగొండ జిల్లాలో 1500, సూర్యాపేటలో 1500 ఎకరాలురైతులకు రాయితీలు, శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం మూస ధోరణికి స్వస్తి పలికి లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర