ఉచితంగా న్యుమోకొకల్ వ్యాక్సిన్ జిల్లాకు ఇప్పటికే 1,250 డోసులు 6 వారాల్లోపు చిన్నారుల గుర్తింపు చిన్నారులకు వరం న్యుమోకొకల్ కాంజుగేట్ రూ.4వేల విలువైన వ్యాక్సిన్ ఉచితం త్వరలో పీహెచ్సీల్లో పంపిణీ సూర్�
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు నీరు తాగలేకపోతున్న మూగ జీవాలు చిట్యాల, ఆగస్టు 10 : ‘ఆరుగాలం కష్టపడినా ఫలితం దక్కడం లేదు.. ఫ్యాక్టరీ కాలుష్యం కారణంగా పంటల్లో ఎదుగుదల లోపించి �
యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమానా పురపాలికల్లో కొత్త ఇండ్లు, నివాసేతర భవనాలకు సెల్ఫ్ అసెస్మెంట్ యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమ�
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నాయీ బ్రాహ్మణ, రజక సంఘాల నాయకులు, అధికారులతో సమావేశం సూర్యాపేట, ఆగస్టు 9 : రాష్ట్ర ప్రభుత్వం హెయిర్ సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీ దుకాణాలకు ఉచితంగా అందించే 250 యూనిట్ల కరెంటున�
ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చి ఢీకొన్న బోరు బండి ఇది. ఈ ప్రమాదంలో బోరు బండి డ్రైవర్తోపాటు బస్సులోని 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వేలల్లో వాహనాల రాకపోకలు ఉండే హైదరాబాద్-విజయవ�
వేసవిని తలపిస్తున్న ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న జనం భారీ వర్షాలు, ముసురుతో ఎంతో చల్లగా ఉండాల్సిన అసలేరు కార్తెలో ఎండలు భగ్గుమంటున్నాయి. వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రాత్ర�
నేటి నుంచి శ్రావణమాసంపూజలకు ప్రత్యేకంశుభకార్యాలకూ అనుకూలమే.. రామగిరి/సూర్యాపేట టౌన్, ఆగస్టు 8 : హిందూ సంప్రదాయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే మాసం.. శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభమవుతున్నది. ఈ పర్యాయ
ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మోతె, ఆగస్టు 8 : టీఆర్ఎస్ ప్రభుత్వంలో గడపగడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని తుమ్మలపల్లిలో రూ.కోటి వ్�
కొత్త పంచాయతీ ఏర్పాటుతో సమస్యల పరిష్కారం పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు కట్టంగూర్, ఆగస్టు 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సమస్యలు పరిష్కారమై �
సద్దుల చెరువు మధ్యలో పైలాన్ ఏర్పాటు 30 మీటర్ల ఎత్తుతో ఆహ్లాదకరంగా..రూ.50 లక్షలతో నిర్మించేందుకు సన్నాహాలు మిరుమిట్లు గొలిపే వెలుగులు.. ఆహ్లాదకరమైన వాటర్ ఫౌంటేన్.. పచ్చని మొక్కలు, ఆకర్షణీయమైన గ్రీనరీతోసూ�
స్లాట్ బుకింగ్లో చేతివాటం రూ.600 నుంచి 1000 వరకు వసూలు చాలా కేంద్రాల్లో కనిపించని సిటిజన్ చార్ట్ హుజూర్నగర్, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలనే ఉద�
అదనపు కలెక్టర్ మోహన్రావు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం సూర్యాపేట, ఆగస్టు 7 : ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు అధికారులకు సూచించారు. కలెక్టరే�
అన్నదాతలకు నూరుశాతం చెల్లింపు 81,843 మంది నుంచి 6.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ 99.10 శాతం ధాన్యానికి మద్దతు ధర సూర్యాపేట, ఆగస్టు 7 : యాసంగిలో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకూ ప్రభుత్వం వందశాతం డబ్బుల చెల�
సూర్యాపేట జిల్లాలో 724మందికి ఇప్పటివరకు చెల్లించిన ప్రీమియం ఇది సూర్యాపేట, ఆగస్టు 6 : రైతన్న మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం తీసుకొచ్చింది. పట్టదారు పాస�