చేప పిల్లల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి మేతను సంచుల పద్ధతిలోనే అందించాలి గరిడేపల్లి, ఆగస్టు 3 : చేపల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఆదాయాన్ని పొందడానికి అవకా�
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ, ఆగస్టు 3 : సీఎం సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన మౌనికకు రూ.42 వేలు, మండలంలోని మంగళతండా
నందికొండ, ఆగస్టు 2 : శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణమ్మ పరుగులతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో డ్యామ్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చ�
సూర్యాపేట మండలంలో 17 బస్షెల్టర్లునిధులు మంజూరు చేసిన మంత్రి జగదీశ్రెడ్డిహర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులుసూర్యాపేట రూరల్, ఆగస్టు 2 : మండలంలోని గ్రామాల్లో, రహదారుల వెంట బస్షెల్టర్లు లేకపోవడంతో ప్ర�
అందరికీ అందుబాటులో ఉన్నత విద్యఐసీటీ విధానంలో బోధన, పాఠ్యాంశాలుబీఆర్ఏఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీతారామారావురామగిరి, ఆగస్టు 1 : ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి రెగ్యులర్ యూనివర్సిటీలకు దీట�
15 సార్లు నీటి విడుదల చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేఎంపీ బడుగుల, ఎమ్మెల్యే నోముల భగత్పొట్టి చెల్మ సాగర్ ఎడమ కాల్వలకు నీటి విడుదలహాలియా/తిరుమలగిరి(సాగర్), ఆగస్టు 1 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు వరుసగా 15వ స
వర్షపు నీటితో నిండిన రైల్వే అండర్పాస్అవస్థలు పడుతున్న ప్రజలుమాడ్గులపల్లి, జూలై 31 : ప్రజలు రైలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు రైల్వే క్రాసింగ్ల వద్ద అండర్పాస్ను నిర్మిస్తున్నారు. కానీ వర్షం కురి
సూర్యాపేట రూరల్/అర్వపల్లి, జూలై 31 : నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతగా సంరక్షించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సూర్యాపేట మండలం సూర్యాపేట -జనగాం, నకిరేకల్-తానంచర్ల జాతీయ రహదారుల వెంట నాటిన మొక్�
డిసెంబర్ 15వరకు 9విడుతల్లో.. ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో విడుదల నల్లగొండ/గుర్రంపోడు, జూలై 30 : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్ విడుదలైంది. శ్రీశైలం నుంచి వరద రాకతో సా�
మరింత కట్టుదిట్టంగా ప్రణాళికలుప్రత్యేక యాప్ రూపకల్పన, లైవ్ ఫొటోస్తో జీపీఎస్ సిస్టంయూనిట్ విలువ రూ.1.25 నుంచి రూ.1.75 లక్షలకు పెంపు18 ఏండ్లు నిండిన వ్యక్తులు అర్హులుహర్షం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్మునగాల/ నడిగూడెం, జూలై 28 : పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా రేషన్కార్డులను మంజూరు చేస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాద�
సూర్యాపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడేండ్లుగా దళితుల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రధానంగా ఎకనామికల్ సపోర్ట్ స్కీం (ఈఎస్ఎస్) కింద ఎస్సీ నిరుద్యోగ య
పదో తరగతి అర్హతతో కోర్సు పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు కోదాడ, జూలై 27 : స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి పారిశ్రామిక శిక్షణ సంస్�
నూతనకల్, జూలై 26 : అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తున్నదని ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి అన్నారు. మండలంలో 294 మందికి మంజూరైన కొత్త రేషన�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,579 మంది హాజరు నల్లగొండలో పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ భిక్షపతి యాదాద్రిలో పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి రామగిరి, జూలై 25 : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ �