తిరుమలగిరి, జూలై 19 : తిరుమలగిరి మండలంలో మట్టి మాఫియా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమంగా మట్టి తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. గుట్టలు, పుట్టలు, ఎస్సారెస్పీ కాల్వలు, ప్రభుత్వ భూ
పల్లె ప్రగతిలో సమస్యలు పరిష్కారం ఇంటింటికీ అందుతున్న మిషన్ భగీరథ నీరు ప్రతి వీధిలో సీసీ రోడ్లు ఆత్మకూర్.ఎస్, జూలై 18 : 60 ఏండ్ల సమైక్య పాలనలో మండలాన్ని ఏ మాత్రమూ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ రాష్ట్రం ఏర్ప�
జాగ్రత్తలు తీసుకుంటేనే అధిక దిగుబడి అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి నేరేడుచర్ల, జూలై 18 : వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే బోర్లు, బావుల కింద వరి నారు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సన్నద�
హుజూర్నగర్, జూలై 18: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే పౌష్టికాహారం గతంలో కొంతమంది బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. క్లస్టర్ల నుంచి సరుకులు అంగన్వాడీలకు చేరడం లేదనే ఫిర్యాదులు చాలా వచ్చేవి. కేం�
స్వరాష్ర్టాన దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణంఅరవయ్యేండ్ల అభివృద్ధి కలను సాకారం చేసిన మంత్రి జగదీశ్రెడ్డిబొడ్రాయిబజార్, జూన్ 17:అరవై ఏండ్ల పోరాట ఫలితంగా సాకారమైన ప్రత్యేక రాష్ట్రంలో సూర్యాపేట అభి�
నూతనకల్, జూలై 16 : ప్రభుత్వ దవాఖానల్లోప్రసవాల సంఖ్యపెంచాలని వైద్యాధికారి కోటాచలం సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు, వ్యాక్సినేషన్, �
నేరేడుచర్ల, జూలై 16 : మండల సమగ్ర అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని ఎంపీపీ లకుమళ్ల జ్యోతి కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి పనుల క
నూతనకల్, జూలై 16 : ప్రభుత్వ దవాఖానల్లోప్రసవాల సంఖ్యపెంచాలని వైద్యాధికారి కోటాచలం సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు, వ్యాక్సినేషన్, �
రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు సూర్యాపేట 9,369, నల్లగొండలో 13,800 కార్డులు ఈ నెల 26న మంత్రి జగదీశ్రెడ్డి పంపిణీ సూర్యాపేట, జూలై 16 : సమైక్య రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించే నాథుడే
6 నెలల్లోనే విద్యుత్ సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేటలో విద్యుత్ స్టోర్స్ ప్రారంభంఅన్ని రంగాలకు 24 గంటల కరంట్ ఇస్తున్నది తెలంగాణేఉమ్మడి రాష్ట్ర�
ఆరోగ్య సమాజమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలిరాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్సూర్యాపేట టౌన్, జూలై 15 : పైలేరియా నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన�
సూర్యాపేట టౌన్, జూలై 14 : స్వరాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. నాటి నుంచి అన్ని రంగాల అభివృద్ధితోపాటు ప్రజలందరికీ పాలన మరింత చేరువైంది. అందుల�
నీలగిరి, జూలై 13 : కర్నాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు నిషేధిత గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.పది లక్షల విలువైన గు�