నిర్వహణలోనూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పెరుగనున్న పారదర్శకత, తీరనున్న సమస్యలు సూర్యాపేట అర్బన్, జూలై 25 : పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులా
నల్లగొండ, జూలై 23 : నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్సీఎపీ)లో భాగంగా వివిధశాఖలు సమన్వయంతో గాలి నాణ్యతా ప్రమాణాల(క్లీన్ ఎయిర్) మెరుగుకు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్శర్మ
చివ్వెంల, జూలై 23 : చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు సూచించారు. భారత్ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మున్యానాయక్
హెచ్టీ వైర్లతో ఇబ్బంది పడుతున్న 240 కుటుంబాలు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మల్లయ్య డీఎంఎఫ్టీ నిధులు విడుదల..హుటాహుటిన వైర్లు తొలగింపు కృతజ్ఞతలు తెలిపిన కోదాడ ప్రజలు కోదాడ, జూలై 22 : ఆరు ద�
సూర్యాపేట టౌన్/ చివ్వెంల, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్
పార్లమెంట్లో పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటనసీజన్ మారే నాటికి రూ.15 పెంపుఉమ్మడి జిల్లా రైతాంగంపై రూ.101 కోట్ల అదనపు భారంసూర్యాపేట, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఎప్పుడు పెరుగుతుందో, ఎంత పెరుగుతుందో అర్థమవనివ్వకుం�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డినేరేడుచర్ల, జూలై 21 : నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రోళ్లవారిగూడెంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలి�
ఆలేరు టౌన్, జూలై 21: ఆలేరు పట్టణంలో బక్రీ ద్ పర్వదినాన్ని బుధవారం ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రార్థనలు నిర్వ హించారు.కార్యక్రమంలో అద్మత్పాషా, హలీం, హలీద్, జావీద్, మౌలానా, ఫయాజ్, స�
సూర్యాపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ) : కరోనా బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలు పాటించాల్సిందే. అందులో భాగంగా ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. కానీ ప్రజలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున
తిరుమలగిరి, జూలై 19 : తిరుమలగిరి మండలంలో మట్టి మాఫియా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమంగా మట్టి తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. గుట్టలు, పుట్టలు, ఎస్సారెస్పీ కాల్వలు, ప్రభుత్వ భూ
పల్లె ప్రగతిలో సమస్యలు పరిష్కారం ఇంటింటికీ అందుతున్న మిషన్ భగీరథ నీరు ప్రతి వీధిలో సీసీ రోడ్లు ఆత్మకూర్.ఎస్, జూలై 18 : 60 ఏండ్ల సమైక్య పాలనలో మండలాన్ని ఏ మాత్రమూ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ రాష్ట్రం ఏర్ప�
జాగ్రత్తలు తీసుకుంటేనే అధిక దిగుబడి అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి నేరేడుచర్ల, జూలై 18 : వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే బోర్లు, బావుల కింద వరి నారు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సన్నద�
హుజూర్నగర్, జూలై 18: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే పౌష్టికాహారం గతంలో కొంతమంది బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. క్లస్టర్ల నుంచి సరుకులు అంగన్వాడీలకు చేరడం లేదనే ఫిర్యాదులు చాలా వచ్చేవి. కేం�
స్వరాష్ర్టాన దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణంఅరవయ్యేండ్ల అభివృద్ధి కలను సాకారం చేసిన మంత్రి జగదీశ్రెడ్డిబొడ్రాయిబజార్, జూన్ 17:అరవై ఏండ్ల పోరాట ఫలితంగా సాకారమైన ప్రత్యేక రాష్ట్రంలో సూర్యాపేట అభి�