ప్రగతిపై నిర్లక్ష్యం చేసిన గత పాలకులుకాగితాల మీదే లెక్కలు చూపారుమొక్కల పెంపకం అందరి బాధ్యతగ్రామాల వారీగా కూరగాయలు సాగు చేయాలిమంత్రి జగదీశ్రెడ్డి.. తిరుమలగిరిలో‘పట్టణ ప్రగతి’ ప్రారంభంతిరుమలగిరి, జూల
నేటి నుంచి నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతిహరితహారంలో 86.60 మొక్కల నాటింపు లక్ష్యంపది రోజుల నిర్ధిష్ట కార్యాచరణ సిద్ధంప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు భాగస్వామ్యంపారిశుధ్యం, పెండింగ్ పనుల పూర్తికి �
కొత్త పురపాలక చట్టంతో పకడ్బందీ వ్యవస్థసెగ్రిగేషన్ సిస్టమ్లో దేశానికే సూర్యాపేట ఆదర్శంపట్టణ ప్రగతి అవగాహన సమావేశంలోవిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిబొడ్రాయిబజార్, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం చేపడ�
శరవేగంగా చెక్డ్యామ్ల నిర్మాణం జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఏటికి అడ్డుకట్టలు వేసి నీటిని ఒడిసి పట్టేందుకు చేపడుతున్న చెక్డ్యామ్ల నిర్మాణాలు చకచకా పూర్తవుతున్నాయ
వేములపల్లి, జూన్ 27 : మండలంలోని మొల్కపట్నం ఐసొలేషన్ కేం ద్రంలో ఉన్న కరోనా పేషెంట్లకు గ్రామానికి చెందిన ఎల్లబోయిన పోలెరాజ్, రవి ఆదివారం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నామిరెడ్డి కర�
సూర్యాపేట టౌన్, జూన్ 27 : ప్రజారోగ్య పరిరక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని.. కొవిడ్ నివారణలో ఆయన ముందస్తు చర్యలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ�
పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు కలెక్టర్ సహా ఉన్నతాధికారుల పర్యటనలు పలు పనుల్లో రాష్ట్రంలోనే టాప్లోకి సూర్యాపేట జిల్లా సూర్యాపేట, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : కొద్దినెలలుగా కలెక్టర్తో సహా ఆయా శాఖల ఉన్
భూమి పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ వర్తింపు 2,52,659 మంది రైతులకు పెట్టుబడి సాయం దశలవారీగా జమ చేసిన సర్కారు సూర్యాపేట, జూన్ 25(నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో రైతుబంధు సాయం పంపిణీ 98శాతం పూర్తయ్యింది. వానకా�
సూర్యాపేట సిటీ, జూన్ 25 : ట్రైనీ ఎస్ఐలు ప్రజా సంబంధాలు, సాంకేతికంగా నైపుణ్యం పెంచుకోవాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ సూచించారు. ఆరు నెలల శిక్షణకు వచ్చిన 37మంది ట్రైనీ ఎస్ఐలకు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవార
ఆత్మకూర్(ఎస్), జూన్ 24 : హరితహారం 7వ విడుత లక్ష్యాన్ని అధిగమించి మండలాన్ని హరిత వనంగా మార్చాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఏపూరు గ్రామంలో హరితహారం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను గు
అనంతగిరి, జూన్ 24 : రైతు వేదికలతో వ్యవసాయ రంగం మరింత పటిష్టం కానున్నదని, ఏరువాక పున్నమి రోజున రైతు వేదికలను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల
లాభసాటి వ్యవసాయానికి సీఎం కేసీఆర్ నిర్ణయం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పెన్పహాడ్ మండలం గాజులమొల్కాపురంలో ఏరువాక పున్నమి పెన్పహాడ్, జూన్ 24 : ఎకరం భూమిలో రైతులు లక్ష రూపాయల ఆదాయం సాధించాలన్నద
మఠంపల్లి, జూన్ 23 : పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర విజిలెన్స్ అధికారి చక్రవర్తి అన్నారు. బుధవారం మండలంలోని బక్కమంతులగూడెం, చెన్నాయిపాలెంలోని అంగన్వాడీ కేంద్రాలు, పల్లెప్రకృతి వనాలు, �