సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో పారిశుధ్యం కొవిడ్ నివారణ చర్యలతోనూ మేలు సూర్యాపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగత�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్ర�
సూర్యాపేటలో కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్,జగదీశ్రెడ్డి,కర్నల్ కుటుంబ సభ్యులుసూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : భారత్-చైనా సరిహద్దులో దేశం కోసం వీరోచితంగా పోరాడ
సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర�
ఆకు కూరల సాగులో రాణిస్తున్న మహిళలుఆర్థిక స్వావలంబన దిశగా పయనంచౌటుప్పల్ రూరల్, జూన్ 13: చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన మహిళలు ఆకు కూరల సాగులో రాణిస్తున్నారు. తమ కుటుంబాలకు ఆస�
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలితాఆనంద్ సూర్యాపేట అర్బన్, జూన్ 12 : రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్ అన్నారు. మార�
అర్వపల్లి, జూన్ 12 : మనోధైర్యంతో కరోనాను జయించవచ్చని సీహెచ్ఓ చరణ్నాయక్ అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో శనివారం కొవిడ్ పేషెంట్ల ఇండ్ల వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొవిడ్పై అవగాహన కల్�
సూర్యాపేట, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : మహావీరచక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోశ్బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 15న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లాకేంద్రంలో
సూర్యాపేట రూరల్, జూన్ 11 : రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని యండ్లపల్లి ఎంతో అభివృద్ధి సాధించింది. సర్కారు ప్రతి నెలా అందిస్తున్న నిధులతో ఏండ్ల సమస్యలను పరిష్కరించుకుంది. పచ్చదనం పెంప�
పేదలకు ఉచితంగా భోజనం పేటలో రోజూ 300 మందికి.. కరోనా వేళ మున్సిపాలిటీ సేవలపై ప్రశంసలు కూలీలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులు, హమాలీలు, వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజల ఆకలి తీర్చేందు�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇటీవల నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు.
ప్రభుత్వం ఆర్థిక భరోసావివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపుఆలేరు టౌన్, జూన్ 10 : ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. విద్యార్థి దశ నుంచి వారిని ప్రోత్సహించేందుకు �