బీబీనగర్, మే 29 : మండల కేంద్రంలోని శ్రీఎం ల్యాబ్స్ యాజమాన్యం సహకారంతో జిల్లా స్త్రీ శిశువు సంక్షేమ శాఖ స్థాయీ చైర్మన్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ ఆ�
కోదాడ రూరల్, మే 28 : కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న టీకాలను సూపర్ స్ప్రెడర్లు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట�
చివ్వెంల, మే 28 : కరోనా పేషెంట్లు ప్రభుత్వం అందిస్తున్న మందులు వేసుకుని ధైర్యంగా ఉండాలని జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్ అన్నారు. మండలంలోని మున్యానాయక్తండా, రోళ్లబండతండాలో శుక్రవారం జ్వర సర్వేను పరిశీలి
తిరుమలగిరి, మే 28 : నిత్యం ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండే వారి కోసం ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసిందని, సంబంధించిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర�
కొవిడ్ వైద్య సేవలపై మంత్రి జగదీశ్రెడ్డి స్పెషల్ ఫోకస్ నిర్విరామంగాప్రభుత్వ దవాఖానల పరిశీలన మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆస్పత్రుల విజిట్ సూర్యాపేటలో ఆక్సిజన్ ఉ
గరిడేపల్లి, మే 25 : జ్వర సర్వేలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని, ఎవరికైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే మందులు అందించాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం వైకుంఠధామంతో ‘అంతిమ’ కష్టాలకు చెల్లు డంపింగ్ యార్డు, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి నూతనకల్, మే 25 : 820 గృహాలు, 3104 మంది జనాభా ఉన్న తాళ్లసింగారంలో పల్లె ప్రగతి కార్యక్రమంతో పలు సమస్�
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా జనరల్ దవాఖాన తనిఖీ నీలగిరి, మే 25 : నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలో సీటీ స్కాన్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్
కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర వస్తువులు, ఆహార ప్యాకెట్ల పంపిణీ పేదలు, రోగులకు మందులు, వైద్య సహాయం మానవతా దృక్పథంతో ముందుకొస్తున్న దాతలు నిర్విరామంగా సేవా కార్యక్రమాలు స�
తిరుమలగిరి మే 24 : సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పోలీసులు క్యాంపు వేసి అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి జరిమాన�
చిలుకూరు, మే 24 : జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. చిలుకూరు మండల కేంద్రంలో సోమవారం సర్వేను పరిశీలించి మాట్లాడారు. అనుమాని
సూర్యాపేట/ నూతనకల్, మే 24 : సూర్యాపేట జిల్లాలో చివరి ధాన్యం గింజను కొనుగోలు చేసేవరకు కేంద్రాలను మూసి వేయమని అదనపు కలెక్టర్ మోహన్రావు స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు కొ�
రామగిరి, మే 23 : గత రెండేళ్లుగా శాశ్వత వీసీ కోసం ఎదురుచూసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ చాన్స్లర్ను ప్రభుత్వం నియమించింది. నూతన వీసీగా ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్రెడ్డిని నియమిస్తూ ప్రభ
కట్టంగూర్, మే 23 : కరోనా పేషెంట్లకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తూ పలువురు అండగా నిలుస్తున్నారు. కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి హోం క్వారంటైన్లో ఉన్న బాధితులను ఆదివారం �