ఎమ్మెల్యే కిశోర్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దీపిక ప్రభుత్వ దవాఖానల్లో తనిఖీ తుంగతుర్తి, మే 17 : మండల కేంద్రంలోని దవాఖానను 12 పడకల ఆక్సిజన్ ఐసొలేషన్ కేంద్రంగా మార్చనున్నట్లు సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్�
సిద్ధం చేస్తున్న వైద్యాధికారులు ప్రస్తుతం 50 గదుల్లో 100 పడకలు ఏర్పాటు అవసరాలకు తగ్గట్టుగా 300 పడకలకు పెంచే అవకాశం నీలగిరి, మే 16 : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతున్�
నేరేడుచర్ల/పాలకవీడు/మునగా ల/ చివ్వెంల/దేవరకొండ, మే 16 : అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో ఆదివారం పలు చోట్ల వర్షం కురిసింది. నేరేడుచర్లలో తెల్లవారుజాము నుంచే మబ్బులు కమ్మే�
తుంగతుర్తి, మే 16 : ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించినప్పుడే కరోనా నివారణ జరుగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆదివారం ఆయన ఆకస్మికంగా తని�
మరింత పకడ్బందీగా లాక్డౌన్రోడ్లపై పోలీసుల నిరంతర నిఘాసరిహద్దుల వద్ద మరింత కఠినంఅనుమతి లేని వాహనాల నిలిపివేతనల్లగొండ ప్రతినిధి, మే14(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడో రోజూ లాక్డౌన్ కట్టు
సూర్యాపేట అర్బన్, మే 14 : అనుకోని కారణాల ద్వారా మధ్యలో చదువు మానేసిన వారు, ఉద్యోగం చేస్తున్న పదోన్నతుల కోసం ఉన్నత చదువులు చదవాలనుకునే వారి కోసం ప్రభుత్వం కల్పించిన అవకాశం దూర విద్య. ఇలాంటి వారి కోసం ప్రభుత�
ఆత్మకూర్(ఎస్), మే 13 : ధాన్యం కొనుగోలు సమస్యలను మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో పరిష్కరిస్తున్నామని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నంద్యాలవారిగూడెం గోదాముల వద్ద ధాన్యం దిగుమతు
కోదాడ టౌన్, మే 13 : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లాలో రెండో రోజు గురువారం సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం ఆరు 10 గంటల వరకు ప్రభుత్వం నిత్యావసరాల కొనుగోలు కోసం సడలింపు ఇవ్వడంతో ప్ర�
డ్రగ్స్ రెసిస్టెన్స్ పెరిగితే ప్రమాదంటున్న నిపుణులు దీర్ఘకాలిక రోగులు డాక్టర్లను సంప్రదించాలని సూచన నేరేడుచర్ల, మే 12 : సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో కొందరు ముందస్తుగా కరోనా నివారణ కోసం అడ్డగోలుగ�
సూర్యాపేట/ నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 12 : కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అమలవుతుంది. ఉదయం 10 గంటల వరకు అనుమతి ఇవ్వడంతో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ పట్టణాల�
మునగాల, మే 12 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని మాధవరంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం�
సూర్యాపేట జిల్లాలో 3.16 లక్షల గృహాల్లో పూర్తి పాల్గొన్న 802 బృందాలు.. వారం రోజులు సర్వే ఇప్పటి వరకు 7,536 కిట్లు అందజేత సూర్యాపేట టౌన్, మే 12 : మహమ్మారిని ప్రారంభంలోనే అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం ప్రత
అర్వపల్లి, మే 11 : కరోనా కట్టడికి పల్లెల్లో ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్యం, శానిటేషన్ పనులు చేస్తూనే ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది జ్వరం సర్వ
పల్లెప్రగతితో అద్దంలా మెరుస్తున్న గ్రామాలుహర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలుసూర్యాపేట రూరల్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని గ్రామాలు పచ్చని పరిశుభ్ర వాతావరణం�