కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లుఅదనపు కలెక్టర్ చంద్రశేఖర్నల్లగొండ, ఏప్రిల్ 23 : సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ను ఎన్నికల నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచ
ఉద్యోగాలకు జోనల్ వ్యవస్థ ఆమోదంపై టీఆర్ఎస్వీ హర్షంసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంనల్లగొండ రూరల్, ఏప్రిల్22 : జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగ
మర్రిగూడ/ చందంపేట, ఏప్రిల్ 21 :ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో మంగళవారం ర�
నల్లగొండ ప్రతినిధి/హాలియా, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : సాగర్ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రానికే పోలింగ్ సిబ్బంది సామగ్రితో సహా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ఓటి�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలుదరిచేరని సీజనల్ వ్యాధులుపెద్దవూర, ఏప్రిల్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. పెద్దవూర మండలంలో 26గ్�
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దుఆలోచించుకుని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండివిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిహాలియా, తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 11: ‘నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక వైపు �
తిరుమలగిరి (సాగర్), ఏప్రిల్ 11 : టీఆర్ఎస్ పాలనలో కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. భగత్కు మద్దతుగా గౌడ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాల�
తరువాత రాపోలుగా మారింది పురావస్తు పరిశోధకుడు ఈమని నాగిరెడ్డి బొడ్రాయిబజార్, ఏప్రిల్ 11: సూర్యాపేట జిల్లా కేంద్రం లోని పురాతన రాపోలు దేవాలయంలో జయ, విజయులు ఉన్నందున అది వేణుగోపాలస్వామి, లక్ష్మీనరసింహస్వ
నాగారం, ఏప్రిల్ 10 : మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన కడారి దిలీప్(14) మృతదేహం శనివారం లభించింది. శుక్రవారం సాయంత్రం బాలుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చి ఎస్సారె�
తిరుమలగిరి, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీరాజశేఖర్ అన్నారు. శనివారం 13వ వార్డులో ఆమె ప�
కోదాడ రూరల్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా టీకాను వేయించుకోవాలని అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శైలజ సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత �
ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కవితనడిగూడెం, ఏప్రిల్ 9 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకొని మద్దతు ధర పొందాలని ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు సూచిం�