సూర్యాపేటరూరల్, ఏప్రిల్ 9 : రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నా
చేపల కోసం చెరువు తూములు తీయడంతో బయటకు పోతున్న నీరునూతనకల్, ఏప్రిల్ 9 : ప్రతి ఎకరాకూ సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని అన్ని చెరువులను కాళేశ్వర జలాలతో నింపుతున్నది. కానీ కొందరు త
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ సమీపంలో జాతీయ రహదారి 65పై శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కె.అన్వేశ్(27), గాయపడ్డ వ్యక్తిని రాహ�
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 18,998 ఎకరాల్లో సాగవుతున్న పండ్ల తోటలు, కూరగాయల సాగు166 రెవెన్యూ గ్రామాల్లో ఊసేలేని ఉద్యాన పంటల సాగుప్రతి మండలం�
మొదటి మేజర్కూ నీళ్లివ్వలేకపోయిన జానావరద కాల్వను రెండేండ్లలోనే పూర్తి చేసినంరాజవరం, సూరేపల్లి, ముదిమాణిక్యం చివరి భూములు సస్యశ్యామలంఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డిఅభివృద్ధికి చిరునామా తె�
పరిమిత సంఖ్యలో పాల్గొన్న భక్తులుయాదాద్రీశుడి ఖజానాకు రూ. 5,88,584 ఆదాయంయాదాద్రి, ఏప్రిల్4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆర్జిత పూజలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆరాధ్య దైవంఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాత్రిపురారం, ఏప్రిల్ 4 : పక్కనే సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నా 50శాతం వాటా తీసుకొని రైతాంగానికి నీళ్లిచ్చే దమ�
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందికొండ, ఏప్రిల్ 4 : సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డికి ఓటమి తథ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ హిల్కాలనీలో 4వ, 5వ వార్డు�