అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అత్యవసర సర్వీసులు, ఈ పాస్ ఉన్న వాటికే అనుమతి భారీగా నిలిచిపోయిన వాహనాలు కోదాడ రూరల్, మే 23 : లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయడంతో ఆంధ్రా సరిహద్దుల్లో పక
ఒక్క ఫోన్ కాల్తో అత్యవసర వైద్య సేవలు ఇంటికే అంబులెన్స్.. అక్కడి నుంచి ఆస్పత్రికి కంట్రోల్ రూమ్ నంబర్లు 63009 57120, 62814 92368 కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎవరి నుంచి ఎవరికి సోకు�
అరచేతిలో అంగన్వాడీ పాఠాలు ఆన్లైన్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్య చిన్నారుల మానసిక ఎదుగుదలకు దోహదపడే అంశాలు కూడా.. లాక్డౌన్లో మంచి అవకాశం కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరక�
గ్రామ వీధుల్లో శానిటైజేషన్ చేయిస్తున్న ప్రజాప్రతినిధులు పేషెంట్లకు సరుకులు పంపిణీ చేస్తున్న దాతలు కరోనా కట్టడి చేసేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కట్టంగూర్ మం�
గరిడేపల్లి/పెన్పహాడ్, మే 21 : ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో నిర్వహించిన సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించారు.
సూర్యాపేట : జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి వీడియో కాన�
సూర్యాపేట రూరల్, మే 20 : మండలంలోని కాసరబాద ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది దవాఖానకు వచ్చే రోగులకు అందుబాటుల
హుజూర్నగర్టౌన్, మే 20 : కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తు న్న లాక్డౌన్లో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ భాస్కరన్ సూచించారు. గురువారం సాయంత్రం హుజూర్నగర్ పట్
కొవిడ్ బాధితులను దవాఖానలో చేర్చుకోవాలి వైద్యులు అంకితభావంతో పనిచేయాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూర్యాపేట టౌన్, మే 20 : వద్ద అధిక డబ్బు వసూలు చేసే ప్రైవేట్ దవాఖానలపై నిఘా పెంచామని కలెక్టర్ వినయ్�
రెమ్డెసివిర్ ముఠాలో కీలకమైన ఇద్దరు ఆ పార్టీ వాళ్లే.. ఏ1గా మాధవరెడ్డి,ఏ2గా పందిరి కార్తీక్రెడ్డి సూర్యాపేట, మే 20 (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ సోకిన వారికి రెమ్డెసివర్ ఇంజెక్షన్ వేయడం అత్యంత కీలకంగా మ
కరోనా తగ్గుముఖం నెహ్రూ దవాఖానలో మెరుగైన వైద్యం లుసతుల కల్పనకు ప్రణాళికలు మంత్రి జగదీశ్రెడ్డి ఆకస్మిక తనిఖీ నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ, కరోనా రోగులకు ఎటువంటి కొరత లేకుండా మెరుగైన వైద్య స�
జేత్యాతండాకు చెందిన ధన్సింగ్ నియామకంఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ, మే 19 : జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. మండలం జేత్యాతండాకు చెందిన రమావత్ ధన
నిత్యం పారిశుధ్య పనులు వీధులను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులు సర్పంచులు, కార్యదర్శుల ప్రత్యేక దృష్టి కొనసాగుతున్న జ్వర సర్వే కనగల్, మే 18 : మండలంలోని ఆయా గ్రామాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప�
సిటిజన్ బడ్డీ యాప్తో పలు సమస్యలకు పరిష్కారం 9000 253342కి మెసేజ్ చేస్తే ఇంటి పన్ను వివరాలు సూర్యాపేట మున్సిపల్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ నంబర్ 08684-220049 కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు
శాలిగౌరారం, మే 18 : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. దీంతోపాటు ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే మ