రూ.60లక్షల విలువైన 3టన్నుల విత్తనాలు స్వాధీనం 9మందిపై కేసు నమోదు.. అరెస్టు బిల్లు లేకుండా కొనుగోలు : ఎస్పీ భాస్కరన్ సూర్యాపేట సిటీ, జూన్ 8 : ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను �
చివ్వెంల, జూన్ 8 : ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా.. పోలీసులు భగ్నం చేసి 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రూరల్ సీఐ విఠల్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల
అదనపు కలెక్టర్ కీమ్యానాయక్తుర్కపల్లి, జూన్ 7: రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొ నుగోలు చేస్తుందని అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంతో పాటు మాదాపురంలోని ధాన్యం క
ఆలేరు టౌన్, జూన్ 7 : ప్రజాకవిగా సుద్దాల హన్మంతు సృ ష్టించిన పాటలు ప్రజల నాలుకలపై నిలిచి శాశ్వతత్వం పొం దాయని ప్రముఖ దర్శకుడు, నిర్మాత నరసింగరావు అన్నా రు. జూమ్ ద్వారా సోమవారం జరిగిన హన్మంతు 112వ జయంతి వేడు�
పదవీకాలం పొడగింపుఆత్మకూరు(ఎం), జూన్6: ఉమ్మడి నల్లగొండ జిల్లా పశుగణాభి వృద్ధి సంస్థ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి పదవీకాలం మరో 2 సంవత్స రాలు పొడగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని డీఎల్డీఏ చైర్మన్ మోతె ప
నేరేడుచర్ల, జూన్ 4 : కరోనా కట్టడి కోసమే అన్ని గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు నేరేడుచర్ల ఇన్చార్జి ఎంపీడీఓ విజయ కుమారి తెలిపారు. మండలంలోని పెంచికల్దిన్నె, సోమారం ప్రభుత్వ పాఠశాలల�
-తిరుమలగిరి, జూన్ 4 :వర్షాకాలంలో పిడుగులు పడే అవకాశాలు అధికం. గ్రామీణ ప్రాంతాల్లో పిడుగు పాటుకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు
భువనగిరి టౌన్, జూన్ 3 : పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో కొవిడ్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు సూ�
మఠంపల్లి, జూన్ 1 : నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి బుంగా రాజు అన్నారు. మండలంలోని పెదవీడులో ఎరువులు, విత్తనాల దుకాణాలను ఎస్ఐ సుందరయ్యతో కలిసి మంగళవారం తనిఖీ చే�
పాలకవీడు, జూన్ 1 : ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎస్ఐ నరేశ్ అన్నారు. మండల కేంద్రంలో పాలకవీడు యూత్ ఆధ్వర్యంలో 120 మంది పేదలకు నిత్యావసర సరుకులు, మాస్క్లు, శానిటైజర్లు మంగళవారం ఆయన పంపిణీ చ�