హుజూర్నగర్, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మా�
హైదరాబాద్ : అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడ వాసి మృతిచెందాడు. సిరిపురపు రవికుమార్ అనే వ్యక్తి గత మూడేళ్ల నుంచి అమెరికాలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో బోటి�
తిరుమలగిరి, జూన్ 18 : ఏడో విడుత హరితహారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎంపీపీ స్నేహలత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశ�
డంపింగ్ యార్డుల నిర్మాణం నూరు శాతం పూర్తి ఒక గ్రామం మినహా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అనంతారం గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు మండలంలోని 29గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం నూరుశాతం పూర్తయ్యింది. ప్ర
సూర్యాపేటటౌన్, జూన్ 17 : కొవిడ్ కష్ట కాలంలో పని చేస్తున్న ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. స్థానిక రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏఎన�
హుజూర్నగర్ రూరల్, జూన్ 17 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని బూరుగడ్డ గ్రామంలో గురువారం ఆయన ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం �
సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో పారిశుధ్యం కొవిడ్ నివారణ చర్యలతోనూ మేలు సూర్యాపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగత�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్ర�
సూర్యాపేటలో కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్,జగదీశ్రెడ్డి,కర్నల్ కుటుంబ సభ్యులుసూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : భారత్-చైనా సరిహద్దులో దేశం కోసం వీరోచితంగా పోరాడ
సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర�
ఆకు కూరల సాగులో రాణిస్తున్న మహిళలుఆర్థిక స్వావలంబన దిశగా పయనంచౌటుప్పల్ రూరల్, జూన్ 13: చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన మహిళలు ఆకు కూరల సాగులో రాణిస్తున్నారు. తమ కుటుంబాలకు ఆస�
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలితాఆనంద్ సూర్యాపేట అర్బన్, జూన్ 12 : రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్ అన్నారు. మార�
అర్వపల్లి, జూన్ 12 : మనోధైర్యంతో కరోనాను జయించవచ్చని సీహెచ్ఓ చరణ్నాయక్ అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో శనివారం కొవిడ్ పేషెంట్ల ఇండ్ల వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొవిడ్పై అవగాహన కల్�