ఆత్మకూర్(ఎస్), జూన్ 24 : హరితహారం 7వ విడుత లక్ష్యాన్ని అధిగమించి మండలాన్ని హరిత వనంగా మార్చాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఏపూరు గ్రామంలో హరితహారం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను గు
అనంతగిరి, జూన్ 24 : రైతు వేదికలతో వ్యవసాయ రంగం మరింత పటిష్టం కానున్నదని, ఏరువాక పున్నమి రోజున రైతు వేదికలను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల
లాభసాటి వ్యవసాయానికి సీఎం కేసీఆర్ నిర్ణయం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పెన్పహాడ్ మండలం గాజులమొల్కాపురంలో ఏరువాక పున్నమి పెన్పహాడ్, జూన్ 24 : ఎకరం భూమిలో రైతులు లక్ష రూపాయల ఆదాయం సాధించాలన్నద
మఠంపల్లి, జూన్ 23 : పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర విజిలెన్స్ అధికారి చక్రవర్తి అన్నారు. బుధవారం మండలంలోని బక్కమంతులగూడెం, చెన్నాయిపాలెంలోని అంగన్వాడీ కేంద్రాలు, పల్లెప్రకృతి వనాలు, �
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిడమనూరు, హాలియా, త్రిపురారం మండలాల్లో రైతువేదికలు ప్రారంభం నిడమనూరు,జూన్23: వ్యవసాయంలో విజ్ఞా నాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర విద్యుత
సూర్యాపేట రూరల్, జూన్ 23 : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీపై �
మేళ్లచెర్వు, జూన్ 21 : తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల్లో మోటారుసైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిలో కొడుకు పోలీసులకు చిక్కగా, తండ్రి పరారయ్యాడు. తెలంగాణలో చోరీకి పాల్పడ్డ ఏడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకు�
సూర్యాపేట టౌన్, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. అంతర్జాతీయ �
హుజూర్నగర్, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మా�
హైదరాబాద్ : అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడ వాసి మృతిచెందాడు. సిరిపురపు రవికుమార్ అనే వ్యక్తి గత మూడేళ్ల నుంచి అమెరికాలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో బోటి�
తిరుమలగిరి, జూన్ 18 : ఏడో విడుత హరితహారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎంపీపీ స్నేహలత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశ�
డంపింగ్ యార్డుల నిర్మాణం నూరు శాతం పూర్తి ఒక గ్రామం మినహా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అనంతారం గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు మండలంలోని 29గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం నూరుశాతం పూర్తయ్యింది. ప్ర
సూర్యాపేటటౌన్, జూన్ 17 : కొవిడ్ కష్ట కాలంలో పని చేస్తున్న ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. స్థానిక రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏఎన�
హుజూర్నగర్ రూరల్, జూన్ 17 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని బూరుగడ్డ గ్రామంలో గురువారం ఆయన ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం �