విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిడమనూరు, హాలియా, త్రిపురారం మండలాల్లో రైతువేదికలు ప్రారంభం నిడమనూరు,జూన్23: వ్యవసాయంలో విజ్ఞా నాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర విద్యుత
సూర్యాపేట రూరల్, జూన్ 23 : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీపై �
మేళ్లచెర్వు, జూన్ 21 : తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల్లో మోటారుసైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిలో కొడుకు పోలీసులకు చిక్కగా, తండ్రి పరారయ్యాడు. తెలంగాణలో చోరీకి పాల్పడ్డ ఏడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకు�
సూర్యాపేట టౌన్, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. అంతర్జాతీయ �
హుజూర్నగర్, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మా�
హైదరాబాద్ : అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడ వాసి మృతిచెందాడు. సిరిపురపు రవికుమార్ అనే వ్యక్తి గత మూడేళ్ల నుంచి అమెరికాలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో బోటి�
తిరుమలగిరి, జూన్ 18 : ఏడో విడుత హరితహారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎంపీపీ స్నేహలత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశ�
డంపింగ్ యార్డుల నిర్మాణం నూరు శాతం పూర్తి ఒక గ్రామం మినహా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అనంతారం గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు మండలంలోని 29గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం నూరుశాతం పూర్తయ్యింది. ప్ర
సూర్యాపేటటౌన్, జూన్ 17 : కొవిడ్ కష్ట కాలంలో పని చేస్తున్న ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. స్థానిక రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏఎన�
హుజూర్నగర్ రూరల్, జూన్ 17 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని బూరుగడ్డ గ్రామంలో గురువారం ఆయన ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం �
సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో పారిశుధ్యం కొవిడ్ నివారణ చర్యలతోనూ మేలు సూర్యాపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగత�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్ర�
సూర్యాపేటలో కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్,జగదీశ్రెడ్డి,కర్నల్ కుటుంబ సభ్యులుసూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : భారత్-చైనా సరిహద్దులో దేశం కోసం వీరోచితంగా పోరాడ