రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు ఈ నెల 23న భూమి పూజ హాజరు కానున్న త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించిన మంత్రి జగదీశ్రెడ్డి హుజూరాబాద్కు దండుగా కదిలిన దళితులు ప్రత్యేక వాహనాల్లో తరలిన ప్ర
వాడవాడలా జాతీయ జెండావిష్కరణ అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు ఘనంగా 75వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం వాడవాడలా త్రివర్ణ పతాక రెపరెపలు పంద్రాగస్టు సం
ఈనెల 19న అర్హత పరీక్ష నీలగిరి, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో ఉత్తమ సేవలందించిన 35 మంది అధికారులు, సిబ్బందికి జిల్లా యంత్రాంగం ప్రశంసా�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం సాగునీరు, ఉచిత విద్యుత్తో పండుగలా వ్యవసాయం దళితోద్ధరణ దిశగా అడుగులు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ అహ�
75 మంది బాల కార్మికులకు విముక్తి జూలై 1 నుంచి 31వరకు ముస్కాన్-7 చేపట్టిన అధికారులు ఏడుగురిపై కేసు నమోదు.. 35మందికి నోటీసులు సూర్యాపేట సిటీ, ఆగస్టు 14 : విద్యాలయాల్లో భావి పౌరులుగా రూపుదిద్దుకోవాల్సిన వారు బాలకా�
పూర్తి స్థాయిలో నిండిన చెరువులు జిల్లాలో 1,315 చెరువుల కింద 81 వేల ఎకరాల ఆయకట్టు సూర్యాపేట, ఆగస్టు 14 : ఈ ఏడాది చెరువుల కింద సాగుకు డోకాలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులల్లో నీరు భారీగా వచ్చి చేరింది. భారీ వర్�
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం కొవిడ్ నిబంధనలు పాటించాలి స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణపై అదనపు కలెక్టర్ సమీక్ష 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర
అక్కడికక్కడే ఉత్పత్తికి పీఎస్ఏ ప్లాంటు ఒక్కో ప్లాంటుకు రూ.70లక్షలు నిర్మాణంలో షెడ్లు.. చేరుకున్న పరికరాలు నెలలోపే 4 ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు సూర్యాపేట (నమస్తే తెలంగాణ) : అత్యవసర వైద్
పల్లె ప్రగతి పనులతో ఎంతో అభివృద్ధి ప్రత్యేక ఆకర్షణగా వైకుంఠధామం, ప్రకృతి వనం మౌలిక వసతులు భేష్ అంటున్న ప్రజలు కనుచూపు మేర పచ్చదనం నిండిన పల్లె ప్రకృతి వనం, ఊరు సమీపంలో వైకుంఠ ధామం, వీధుల్లో సీసీ రోడ్లు.. వ
కోదాడ-జడ్చర్ల విస్తరణ పనులు 90శాతం పూర్తి పట్టణాల్లో డ్రెయిన్, ఫుట్పాత్ నిర్మాణం నవంబర్లోగా పనులు పూర్తికి చర్యలు కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి (167వ నంబర్) విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు లై
సూర్యాపేటలో బోనాల పండుగ వైభవంగా సాగింది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాల నడుమ గురువారం ఊర ముత్యాలమ్మకు బోనాలు తరలివెళ్లాయి. పట్టణ మంతా సందడి నెలకొ న్నది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు
ఆరోగ్య పథకాలు | జిల్లాలో అరోగ్య పథకాలు ప్రజలలో ఎక్కువగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వైద్యదికారులను అదేశించారు.
భార్య అక్రమ సంబంధం | భార్య మరొక వ్యక్తితో అక్రమసంబంధం కలిగి ఉండటం తట్టుకోలేక మనస్తాపంతో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసున్న సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం కొత్త తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది .
అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పలు మండలాల్లో అభివృద్ధి పనుల పరిశీలన బొడ్రాయిబజార్, ఆగస్టు 11 : పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ
ఏండ్ల తరబడి సమస్యలతో అల్లాడిపోయిన గాయంవారిగూడెం గ్రామస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వరంలా మారింది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంచాయతీ పాలకవర్గం ప్రగ