కోదాడ రూరల్: రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కు తుందని ఎమ్మెల్యే బొల్లం మల్ల య్యయాదవ్ అన్నారు. మండల పరిధి మంగలితండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ పండుగ ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండా లను పంచాయతీలను చేసి వాటిని అభివృద్ధి బాట పట్టిచ్చారన్నారు.
అనంతరం తీజ్ పండుగలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, సర్పంచ్ రమావత్ పద్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ నాగేశ్వరావు, ఉప సర్పంచ్ వాసు, ఎంపీటీసీ యరమాల క్రాంతి, మాజీ సర్పంచ్ గడిపూడి శ్రీకాంత్, కలకొండ బాలకృష్ణ, చింతా రాధారెడ్డి, కాటంరెడ్డి ప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.