కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన అన్నదాతలు యూరియా దొరకక సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తూ అరిగోస పడుతున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో సగానికి పైగా వరినాట్లు పడ్డాయి.
సూర్యాపేట జిల్లాలో (Suryapet) విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు ఎస్లో కురిసన వానాలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీ�
సినీ పక్కీలో ఓ కుటుంబాన్ని పోలీస్సైరన్ చేసుకుంటూ వెంబడించారు. కారు అద్దాలు పగుల గొట్టారు. పెప్పర్ స్ప్రే కొట్టి కోదాడకు చెందిన కిట్స్ కాలేజీ చైర్మన్ నీలా సత్యనారాయణతో పాటు అతడి కుటుంబ సభ్యులపై హత్�
సేవాలాల్ సేన అనుంబంధంగా సేవా లాల్ లీగల్ సెల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గురువారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సేవాలాల్ సేన నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ సభలో ఈ లీగల్ సెల్ కార్యవ
మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో (Mellacheruvu) మండల పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనాల రాకపోకలకుగాను వంతెన ప్రక్కన డై�
వాహనాల ఫ్యాన్సీ నంబర్ కోసం వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు, సెంటిమెంట్ కోసం మరికొందరు తమకు కలిసి వచ్చే నంబర్లను పొందుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యసామాన్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, దేశ ప్రజల లక్ష్యసాధన కోసం త్ర
‘సత్య, సౌందర్యాల రసవత్ సమ్మేళనమే కళ’ అన్నారు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతి వ్యక్తిలోనూ చిన్ననాటి నుంచే కళలను పాదుకొల్పాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. తద్వారా మనిషిలో మనిషితనం వెల్లివిరు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై నుంచి కిందపడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున అన్నాచెల్లెలు కలిసి బైక్పై వెళ్తున్నార�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం దిగుబడులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా అధికారులు నేటికి కొనుగోళ్లు ప్రారంభించడం లేదన్న
మద్యం మత్తులో సిగరెట్ వెలిగించుకుని.. దానిని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంటలు చెలరేగడంతో మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) మండలంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీ�
స్వయాన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో గోదావరి జలాలు చుక్క కూడా అందడం లేదు.
రాష్ట్రస్థాయి ప్రభుత్వ పెన్షనర్ల సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడా పోటీలు ఈ నెల 16న కోదాడలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల18వ తేదీ వరకు వరకు పోటీలు కొనసాగనున్నాయి. రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య న�
Group-2 Results | గ్రూప్-2 ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి కోదాడ వాసి. హర్షవర్ధన్ తండ్రి రమణారెడ్డి కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు.