Kodad | ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ అభివృద్ధి కుంటుపడింది. ఈ నియోజకవర్గం నుంచి వేనేపల్లి చందర్రావు నాలుగు పర్యాయాలు గెలిచారు. ఎలాంటి ప్రగతి పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్రెడ్డి రెండుసార్ల�
CM KCR | కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. కోదాడ సభలో పాల్గొన్న ఆయన.. రైతుబంధుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఉత్తమ్ �
CM KCR | కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్పై డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన డీకే శివకుమార్ కర్నాటకలో రైతు
CM KCR | కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అబద్ధాలకు కనీసం సిగ్గుండదా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించ�
CM KCR | కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ఒక్కటై.. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
నల్లగొండ : ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. ఆమెతో తన కలల ప్రపంచాన్ని పంచుకున్నాడు.. ఆనందంగా గడిపాడు. ఆ నూతన దంపతులిద్దరూ అలా గాల్లో విహరిస్తూ కెనడా వెళ్లేందుకు సిద్
కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని, అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో�
రూ. 7కోట్ల 20లక్షలతో సమీకృత వెజ్, నాజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన రూ. 2కోట్లతో వైకుంఠధామాల నిర్మాణాలు కోదాడ: కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద
అనంతగిరి: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, ప్రతి నెలా పల్లె ప్రగతి పనులకు నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్
చిలుకూరు: అధునాత పద్దతుల్లో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులు, రైతులు అధిక లాభాలు సాధించవచ్చువని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ అక్వాకల్చర్(సీఐఎఫ్ఏ) భువనేశ్వర్ సీనియర్ శాస్రవేత్త, చైర్మన్ డాక�
కోదాడ టౌన్: గత ప్రభుత్వాల పాలనలో ప్రజల సొమ్ముతో నాయకులు జేబులు నింపుకున్నారని, నేడు ప్రజల జేబులను నింపుతున్నామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కోదాడ, చిలు కూరు మండల
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలిల్యాండ్ మైనింగ్ మాపియాకు తెరలేపింది నీవే కదా…..హౌసింగ్ కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరిగిన చరిత్ర నీదిమాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహలను ధ్వంసం చేసింది ఎవరుఆరోపణలు నిరూపించిన
కోదాడటౌన్: కోదాడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చెత్త సేకరణకు నూతనంగా ఏర్పాటు చేసిన చేసిన ఒక ట్రాక్ట�