నడిగూడెం: దళితుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండ ల కేంద్రంలోని కొల్లు కోటయ్య మెమో రియల్ ఫంక్షన్ హాల్లో దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లా�
నడిగూడెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు పచ్చదనంగా మారుతున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం(కోడిపుంజులగూడెం) గ్రామంలో �
Accident | సూర్యాపేటలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా | సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది
ఈ చట్టాలతో రైతులు కూలీలవడం అనివార్యం విధానాలను నిరసిస్తూ రైతన్న సినిమా రూపొందించా రైతు భాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్యలను నిలువరించిన ఘనత ముఖ్యమంత్రిది రైతన్న సినిమాను అన్ని వర్గాలు ఆదరించాలి �
మేళ్లచెర్వు: మూడో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పం�
మేళ్లచెర్వు: ఆ తండా రెండేండ్ల క్రితం వరకూ కందిబండ గ్రామపంచాయతీలో ఓ వార్డు. సమస్యలు చెప్పుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం వున్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తీరా వచ్చాక అక్కడ ప్రజాప్రతినిధి, పంచ
కోదాడ రూరల్: రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కు తుందని ఎమ్మెల్యే బొల్లం మల్ల య్యయాదవ్ అన్నారు. మండల పరిధి మంగలితండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ పండుగ ఉ�
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ సమీపంలో జాతీయ రహదారి 65పై శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కె.అన్వేశ్(27), గాయపడ్డ వ్యక్తిని రాహ�