స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మఠంపల్లి మండలం చన్నాయపాలెంకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు
ఎనిమిది నెలల క్రితం కుక్క కరవగా ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడంతో వేయించుకోకపోవడంతో ఆ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని బొప్పారం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థాని
ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ నందు ఏర్
సామాజిక సేవలో విశ్రాంత ఉద్యోగులు ముందుంటారని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చలికి వణుకుతున్న నిరుపేదలకు, యాచకులకు స్వయంగా వెళ్లి దుప్పట
Jagadish Reddy | కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ హత్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగదాలతో ఒక హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యంవల్లే హత్య జరిగి
పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, రేవంత్ అంటే దందాలు, కమీషన్లు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ�
పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానున్నది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా.. 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల�
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగి, కేం ద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బ
గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులను పరిశీలించా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచి
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తు�
14 సంవత్సరాలు సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల�
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగ�
జిల్లాలో ఎన్నికలను పాదర్శకం గా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అడిషన ల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్రావు తెలిపారు. తొలి విడతలోని ఆరు మండలాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్�
గ్రామం లో ఓ పెద్ద మోతేబరి కాదు కానీ అక్కడ ఆయన పేరు చెబితే ఎనిమిది దశాబ్దాలుగా ఆయన చేపట్టిన పనులను గుర్తు చేసుకుంటూ “ఓ ఆయనా” అని సంభోదిస్తారు. ఏనాడూ ఏ పార్టీలో చేరకుండా..ఏదో ఒక పదవికి పోటీ చేయమన్నా ససేమిరా అ