కర్ల రాజేశ్ మృతికి ప్రధాన కారణమైన చిలుకూరు ఎస్ఐ సురేశ్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం
పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటివల నాగారం పోలీస్ స్టేషన్లో పని చేస్తూ రోడ్డు ప్రమ
ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికలతో తేటతెల్లమైందని పార్టీ అనంతగిరి మండల నాయకుడు కాకాని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మ�
పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం రాములు అందించిన సేవలు అభినందనీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన..
ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సు కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారా
65వ జాతీయ రహదారి నుండి బాబు నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై గత మూడు నెలలు నుండి ఎల్ఈడీ లైట్లు వెలగక ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సంగమేశ్వర ప్రసాద్ మంగళవారం మున్సిపల్ కమిషన
సాగర్ నియోజకవర్గంలోని ఎక్సైజ్ అధికారులు వైన్స్ ప్రసాద్ అనే వ్యక్తి చెప్పినట్లు నడుచుకుంటూ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి వేధింపులు భరించలేకున్నానని, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప�
నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సోమవారం తెల్లవారు జామున కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 5 గంటలకే జీజీహెచ్కు చేరుకున్న కలెక్టర్ ఎలాంటి �
జిల్లాలో చైనా మాం జా (నైలాన్/ప్లాస్టిక్ పూతతో తయారు చేసిన ప్రమాదకర మాంజా) వినియోగం, విక్రయాలపై నిషేధం అమలులో ఉందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయించే వ్యాపార�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు... నీళ్లు లేక ఎండిన పంటలపై ఈ ఏడాది నమస్తే తెలంగాణ సమర శంఖం పూరించింది. ఎండిన పొలాలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, యూరియా
తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి పనులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నపర్తి జ్ఞాన సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్ర
తాము పుట్టి పెరిగిన సొంత ఊరి పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకర్ధం కళావేదికను నిర్మించి బహుకరించారు దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి రామనర్సమ్మ- లింగారెడ్డి కుమారుడు, కోడలు కొండేటి జానకి రెడ్డి- మంజుల. రూ.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. పేరుకే ప్రజా ప్రభుత్వం. హామీల అమలుల్లో సర్వత్రా విఫలం. హామీలే కదా ఎన్నైనా ఇద్దాం.. అమలు జరిగినప్పుడు కదా చూద్దా అన్న చందంగా తయ�
అక్షర ఫౌండేషన్, సూర్యాపేట ఆధ్వర్యంలో ఎస్ కె ఆర్ కన్స్ట్రక్షన్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి బాడీ ఫ్రీజర్ బాక్స్ సంకినేని రవీందర్ రావు అందజేశారు. సోమవారం మండల �
అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ తీపి