కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. అక్రమంగా కోదాడ మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బడ్డీ కొట్టు తొలగించారని కోదాడ ప్రధాన రహదారిపై బాధితుల ధర్నా చేపట్టారు.
Suryapet |సూర్యాపేటకు రైలు మార్గం కోసం సాగుతున్న ఉద్యమానికి చిన్నారులు సైతం అండగా నిలిచారు. బుల్లెట్ ట్రైన్ కోసం కరాటే విద్యార్థులు నినదిస్తూ తమ మద్దతు ప్రకటించారు.
మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆ�
సమైక్య రాష్ట్ర పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న తుంగుతర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాం లో సాగునీటి రంగంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో నూతన శకం ప్రార
వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఐదు గ్రామాల అన్నదాతలు శనివారం అర్ధరాత్రి ఫీడర్లను ఆపేసి ఆందోళనకు దిగిన ఘటన రేగులగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జరిగింది.
రాత్రికి రాత్రి ధాన్యం నిల్వలు మాయమైన సంఘటన చండూరులో చోటు చేసుకుంది. చండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో ధాన్యం గోల్మాల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతుల నుంచి సేకరించి గోదాంలో నిల్వ
Polytechnic students | సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని, జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు (Polytechnic students) నిరసన చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టు బీడు బారింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్నా.. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 527.20 అడుగుల నీటి �
గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక రాజకీయ రంగు పులుముకుని రోజుకో మలుపు తిరుగుతోంది. మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవికి ఇటీవలే గడువు ముగియడంతో ఆగస్టు 19న గుండాల స్త్రీశక్తి భవనంలో ఎన్నికల పరిశీలకులు డీప
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామం శివారులోని హెజోలో లేబోరేటరీస్ కెమికల్ కంపెనీలో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాల�
‘ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి నల్లగొండ జిల్లా రైతుల ఆక్రందన వినబడట్లేదా? పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. చెరు
జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల చేతగాని తనం వల్లే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నిండలేదని...దీంతో ఎడమ కాల్వతో పాటు లో లెవల్, హై లెవల్ కింద పంటల సాగు జరగటం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగ