తల్లీ బిడ్డల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సంపూర్ణ ఫలితం దక్కడం లేదు. ప్రతియేటా పౌష్టికారం లోపం ఉన్న పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
పెండింగ్లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఫ్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోందని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం �
కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మ గూడెం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా, బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి వ�
సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల జిల్లాకు ఒరిగింది ఏంటని, దేని కోసం ఆయన వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నల్లగొండలో
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో పొటెత్తింది. స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్
జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అంతా నిరుత్సాహమే కనబడింది. నల్లగొండకు రెండోసారి వచ్చిన సీఎం సభలో జనం లేక ప్రాంగణమ�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు పతనావస్థలో ఉన్నాయి. సరైన వసతులు లేకపోవడం.. తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టణాలకు పంపేందుకు మొగ్గు చూపుతుండటంతో మారుమూల ప్రాంతాల్లోని సర్కార్ బడులను మూసివేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 25 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. అనేక పాఠశాల్లో పిల్లలున్న దగ్గర ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్�
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యత
మద్యం మత్తులో బైక్ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పట్టణ పోల
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు చుక్కల మందు వేస్త�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లా పర్యటనకు రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.13వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హ్యామ్రోడ్ల పథకానికి సంబం�