ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు పచ్చదనం పెంచి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేశారు.
వారంతా ఉపాధ్యాయులే. డీఈడీ పూర్తి చేసి కొంత మంది ప్రభుత్వంలో, మరి కొందరు ప్రైవేట్ పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్ టీచర్స్గా పనిచేస్తూ బీఈడీ చదవాలనే సంకల్పంతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఆఫర్ చేసే బీఈడీ కోర్�
రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. సర్కార్ నిర్వాకంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్పై అవగాహన లేకపోవడంతో సతమతమవుతున్నారు. ఒక వేళ యాప్లో బుక్ చేసుకున్నా �
జిల్లాలో మామిడి పూత కాస్త ఆలస్యమైనప్పటికీ సంతృప్తికరంగానే వస్తోంది. చాలా వరకు చెట్లు పూర్తిగా పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో రైతులు చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో వ్యవ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం నిర్వహించిన శృంగార డోలారోహణంతో పరిసమాప్తమయ్యాయి. విష్వక్సేన పూజతో పుణ్యాహవచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. బ్�
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకమని డ్రైవర్లకు చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్ధవంతంగా నడపగలరని ఎస్పీ కె.నర్సింహ పేర్కొన్నారు. ఎరైవ్ ఎలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వాహన డ్రైవ�
‘కేసీఆర్ పాలన స్వర్ణయుగం, కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశాం.మళ్లీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి’ అని రైతులు, ప్రజలు కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే
ప్రతి నెలా పింఛన్ ఇచ్చే పోస్టాఫీసుకు తాళం పడటంతో మూడు రోజులుగా పింఛన్ కోసం వస్తున్న వృద్ధులు, వికలాంగులు పోస్టాఫీసు ఎదుట తీవ్ర ఇబ్బందులు పడుతూ నిరీక్షిస్తున్నారు.
అరాచకాలతో అభివృద్ధి జరగదని, సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గుండగ�
గట్టుప్పల్ తాసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. కాసులకు కకుర్తి పడి.. చేతులు తడిపితే చాలు.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా భూములను సృష్టించి అధికారులే విక్రయిస్తున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహే
కర్ల రాజేష్( Karla Rajesh) మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు నేడు రీ-పోస్టుమార్టం(Re-postmortem ) చేపట్టనున్నారు.