పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు తీర్చే బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిదేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆయన ఒక్క రోజు క�
పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు తీర్చే బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిదేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆయన ఒక్క రోజు క�
మండలంలోని వెలిమినేడు శివారు నోస్ కంపెనీలో మరోసారి భారీ పేలు డు సంభవించి ఎనిమిది మందికి గాయాలు కాగా అందులో ఒకరు మృతి చెందారు. గతంలోనూ ఈ కంపెనీలో ఇలాంటి ఘటనలు జరిగి కార్మికులు చనిపోయారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రైతులను పట్టించుకునే వారే కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, దవాఖానలో చికిత్స పొందుతున్న ఐకేపీ కేంద్రం నిర్వ�
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, వెంటనే కేంద్రాల నుంచి తరలించాలని ప్రభుత్వ మాజీవిప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ము లకలపల్లి ధా
సూర్యాపేట పట్టణంలో ఇటీవల కొద్దికాలంగా వ్యక్తి పూజ మొదలైంది. ఎలాంటి హోదా లేని వ్యక్తిని ఏకంగా జిల్లా అధికారులు మొదలు కింది స్థాయి అధికారుల వరకు కాకా పడుతున్నారు. మరో పక్క ఆ వ్యక్తి ఏ పనికైనా అన్నీ తానేనని,
యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతోంది. ప్రభుత్వ అలసత్యం, పట్టింపులేని తనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున�
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దళారులు, మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక రైతులు �
నకిరేకల్ మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పదోతరగతి పరీక్షా ఫలితాల రోజే ఓ విద్యార్థి మృతి చెందడంతో నకిరేకల్ మండలం, పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేక కనగల్ మండలం బచ్చనగూడెం ఐకేపీ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
Water Problem | నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర్ వాసులు రోడ్డెక్కారు. సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ�
మదర్ డెయిరీని కష్టాలు వీడటంలేదు. స్వయంగా సీఎం చొరవ తీసుకున్నా డెయిరీకి ఇబ్బందులు తప్పడంలేదు. ఎన్డీడీబీకి డెయిరీని అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్వోసీ రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్
సూర్యాపేట దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు రక్షణ, వైద్య చికిత్స, సేవల నిమిత్తం విధిగా చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము అక్షరాల రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.