మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు బహిరంగ ప్రచారం చేసిన అభ్యర్థులు.. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఆపరేషన్లకు తెరలేపారు. ఓట్లను కొల్లగొట్టేం�
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వేలాదిగా జనం తరలి రావడంత�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పట్టణ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని, కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ప్రచారంలో చివరి రోజైన సోమవా�
దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం
ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, కా�
స్నేహం, దాతృత్వం, ప్రేమ, విలువలతో ఎదిగిన చింతల వీరయ్య మరణం విచారకరమని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. విలువలతో ఎదిగిన వీరయ్యను కోదాడ గడ్డ మరిచిపోదన్నారు. సోమవారం..
ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక డబ్బు, బెదిరింపులతో అధికార కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని, అయినా కోదాడలో గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నార�
మాయ మాటలు నమ్మి మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరింత గోస పడుతమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భార�
ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా తెరిచి బ్యాంకులు అందించే సేవలను వినియోగించుకోవాలని అర్వపల్లి మండల రామన్నగూడెం సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామంలో..
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు సహజ కాన్పులు అయ్యే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ..
గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్కు లొంగితే
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దండు కట్టి నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి పద�
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్లో ఎటువంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ�
మండలంలోని ముకుందాపురం-కంపాసాగర్ రోడ్డులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వలో శనివారం రాత్రి గల్లంతైన కారు ఆచూకీ లభ్యమైంది. శనివారం రాత్రి మిర్యాలగూడ నుంచి బెలొనొ కారులో త్రిపురారం మండలం కంపాసాగర్
ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసగించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు ఓటుతో కొట్టే దెబ్బకు దిమ్మ తిరగడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ�