వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులపై ఎలాంటి వివక్ష చూపకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మఖ్దూమ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �
‘గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరోసారి మోసాలు చేయడం కొనసాగింపు చేసే బడ్జెట్ తప్ప మరొటి కాదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు స
నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల్లో సాగు చేసిన వరిపై గడ్డి మందు స్ప్రే చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని, దీంతో తనకు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని మహిళా రైతు పేర్వాల శ్రీదేవి వాపోయారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర
మోత్కూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భోజనం అధ్వానంగా తయారైంది. నీళ్ల చారు, గడ్డలతో ముద్దలుగా ఉన్న ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం ఉగాది పండుగ �
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ సమీపంలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం (రామస్వామి గుట్ట) సమీపంలో పేదల లబ్ధిదారుల కోసం నిర్మించిన సింగిల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఇప్పుడు వివాదాల నిలయంగా మా
పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చకులు పం చాంగ శ్రావణం కార్యక్రమం నిర్వహించారు. వాడవాడల్లో
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేసేవారు. రైతుబంధు పేరిట కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్�
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
అర్హులైన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు కావాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని, త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్
గుడిపల్లి మండల కేంద్రంలో, సింగరాజుపల్లి గ్రామంలో విద్యుత్తు వైర్లను ఆనుకొని స్తంభాలు ఉన్నాయి. ఈ విద్యుత్తు తీగల కింద నుంచి వెళ్తుండటంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనంటూ మండల ప్రజలు బిక్కుబిక్కు�