త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయ దుందుభి మోగిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం, తమ్మర కొమరబండ వార్డుల్ల
ప్రతిపక్ష పార్టీ దిమ్మెలను కూల్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ క
బీఆర్ఎస్పై అలాగే కేటీఆర్, హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుడు, అమరుడు కొండేటి వేణుగోపాల్
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో నర్సరీ పనులను సోమవారం సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు నాటి, లక్ష్యానికి అనుగుణంగా పూలు, పండ్ల మొక్కలను పెంచాలని..
Bollam Mallaiah Yadav : కోదాడ నియోజకవర్గం ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని నమ్మబలికి.. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ సమస్యలు చెప్పుకుందామంటే నెలకు మూడు సార్లైనా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యా�
Arvapalli Accident | కారు ముందు భాగం ఎడమ వైపు టైరు పేలిపోయింది. దీనికి తోడు నకిరేకల్ - తానంచర్ల జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం నుండి తుంగతుర్తి, నకిరేకల్ వైపు సీసీ రోడ్డు కిరువైపులా దారి పొడవున ఇసుక పేరుకుపోయింది. నిత
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు శనివారం మానాపురంనకు వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
రైతులు తమకు ఎదురయ్యే న్యాయ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుందని సూర్యాపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు తెలిపారు. వివాదాలు పరిష్క�
ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కోదాడ ఎంవీఐ ఎస్కే జిలాని అన్నారు. శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించ�
ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతాభ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం అనంతగిరి మండలంలోని శాంతినగర్లో..
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం అరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల క
తమ గ్రామానికి చెందిన మూసి వాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపి కృ�
రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను ఉద్యోగులు తీసుకోవాలని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాస్సోత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాట�
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు. జిల్లా ఎస్పీ �