బావిలో పడి ఇద్దరు బాలురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం జర్పుల తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని జర్పుల తండాకు చెందిన జర్పుల చంటి, పార్
ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ హెర్రాస్మెంట్ విషయంలో అత్యంత కఠినమైన చట్టం పోష్ యాక్ట్. దీని ద్వారా గత కొంత కాలంగా ఎంతోమంది కీచక ఉద్యోగులు సస్పెండైనా మిగతా వారి తీరు మారడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున�
అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సాగునీ
వానకాలం సాగు రైతులకు భారంగా మారుతున్నది. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతున్నది. వరి సాగు కత్తిమీద సాములా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే కే�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. అర్హులైన పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తెస్తే, ఆ పథకం క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ పార్టీ నాయక�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెం
మండలంలోని గండ్రవాని గూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం మండల పరిధిలోని కుకడం వద్ద నారట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర�
నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో మళ్లీ ఫ్లెక్సీ ల లొల్లి ప్రారంభమైంది. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక నాటి నుంచి కాంగ్రెస్లో ఈ పోరు మొదలైంది. డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాస్ నేత ఎంపికైన నాటి నుంచి మంత్రి కోమటిర
నల్లగొండ నగరం మంగళవా రం తెల్లవారు జామున ఉలిక్కిపడింది. సోమవా రం సాయంత్రం దేవరకొండ రోడ్డులో తండ్రీకొడుకుల మృతి ఘట న మరువక ముందే పట్టణ శివారులోని పెద్దబండ ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన శివసత్తి బ�
ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలో నార్కట్పల్లి-అద్దంకి హైవేపై మంగళవారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాడపల్లి గాంధీనగర్కు చెందిన బత్త�
ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య జనం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు మోత మోగనున్నాయి. ప్రభు త్వం ఆదాయాన్ని సమకూర్చుకునే ప్ర�
మండలంలోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, ఏనె గుట్టలపై మాఫియా కన్నేసింది. ఏనె గుట్టలను కర�
కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 18న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బా య్) జాతీయ నాయకుడు ఎస్ఎన్ రెడ్డి, డీవీఎన్ర�
కోదాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులే వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించా�
హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులపాటు నిర్వహించిన థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శన పోచంపల్లి చేనేత కళాకా