బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హైదరాబాద్లోని నం దినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మర�
డిజిటల్ విధానంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జి లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్�
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ.. ఆ సంతో షం ఎంతో సేపు నిలవడం లేదు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గా రైతులే ధాన్యం రవాణాకు వాహనాలను సమకూర్చు�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం జడ్చర్ల - కోదాడ హైవేపై మండలంలోని రంగా
ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను అనాథలుగా వదిలేసిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల
నల్లగొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పడిగాపులు తప్పడంలేదు. గత నెల రెండు, మూడో వా రంలో ధాన్యం తెచ్చిన రైతులు సైతం నేటికి కాంటాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో సజావుగా స
గుర్తు తెలియని కొందరు వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన వాహనాలు దగ్ధమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు
శ్రమ విలువ తెలిసిన వ్యక్తి చిలుకు స్వామి అని ప్రభుత్వ మాజీ విప్, గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శారాజీపేటలో ఏర్పాటు చేసిన చిలుకు స్వ�
నల్లగొండ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోళ్లలో, సేకరణలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నల్లగొ�
తాను మావోయిస్టునంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వచ్చిన ఓ వ్యక్తి హల్ చల్ చేసిన ఘటన బుధవారం సూర్యాపేటలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన పెద్దోజు దేవేంద్రాచారి �
యా దాద్రి భువనగిరి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల నిధులు స్వాహా అయ్యాయి. బ్యాంకర్లు, అధికారుల అలసత్వంతో ఆర్పీల ద్వారా ఇష్టారాజ్యంగా డబ్బులు డ్రా చేశారు. ఒక్క భువనగిరి మున్సిపాలిటీలోనే 38 నకిలీ సంఘాల పేరుతో