Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా 22 ఏ( 22 A) పై చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి పేర్కొన్నారు.
Suryapet | పెన్పహాడ్లోని వెంకటసాయి రైస్మిల్లో రూ.23.80 కోట్ల విలువైన సీఎంఆర్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మిల్లును సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Suryapet | పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం సబ్స్టేషన్ను రైతులు ముట
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి. సోమయ్య నివాసంలో ఏసీబీ (ACB) అధికారులు గురువారంఉదయం మెరుపు దాడులు నిర్వహించారు.
మోతే మండలం లాల్తండా సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్యలపై లాల్తండా, బిక్య తండా రైతులు ధర్నా నిర్వహించారు. బ్రేక్డౌన్ లైన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. అక్రమంగా కోదాడ మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బడ్డీ కొట్టు తొలగించారని కోదాడ ప్రధాన రహదారిపై బాధితుల ధర్నా చేపట్టారు.
Suryapet |సూర్యాపేటకు రైలు మార్గం కోసం సాగుతున్న ఉద్యమానికి చిన్నారులు సైతం అండగా నిలిచారు. బుల్లెట్ ట్రైన్ కోసం కరాటే విద్యార్థులు నినదిస్తూ తమ మద్దతు ప్రకటించారు.
మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆ�
సమైక్య రాష్ట్ర పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న తుంగుతర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాం లో సాగునీటి రంగంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో నూతన శకం ప్రార