నాగార్జునసాగర్లో ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణ యాగం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా తీవ్ర నిర్బంధకాండను ప్రయోగించారు. తెల్లవారుజాము నుంచే విపక్ష నేతలను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్�
ఎరువుల కొనుగోలులో పారదర్శకత పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు రైతులకు తలనొప్పిగా మారుతున్నాయి. పెరిగిన ధరలు..యాప్ బుకింగ్ వల్ల సాంకేతిక సమస్యలు, సెల్ సిగ్నల్, స్టాక్ కొరత, తదితర నిబంధనలు రై�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా సర్ తేదీలు పొడిగించగా, సోమవారంతో ఓట్లర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. దీంతో ఎంత మం�
తెలంగాణ తొలి సీఎం, యాదగిరిగుట్ట అభివృద్ధి ప్రదాత కేసీఆర్కు ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, టెస్కాబ�
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య నడపనున్న బుల్లెట్ ట్రెయిన్ను మొదట ప్రకటించిన అలైన్మెంట్ ప్రకారమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఐక్య పోరాటాలు చేసి సాధించు�
మండలంలోని కొండమడుగు శివారులో డ్రగ్స్ తయారీ, రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్తో పాటు డ్రగ్స్ తయారీలో వినియోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ విద్యుత్తు కోతలను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మ
పోచంపల్లి ఇకత్ వస్త్రాల కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇకత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లిలో టూర
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం అనంతరం ఆ విషయాన్నే విస్మరించింది. జూన్ 15వ తేదీన అంటే 50 రోజుల క్రితం పాఠశాలలు ప్రార
రెండున్నరేండ్ల పాలనలో రేవంత్రెడ్డి రాష్ట్రంలో భీకర విధ్వంసం సృష్టించారని, అభివృద్ధి, సంక్షేమంలో 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రె�
మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏండ్లతరబడి రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నా నేటికీ అతీగతి లేకపోవడంతో కార్యాలయం చుట్టూ చెప�
అబద్ధ్దాలకు కేరాఫ్ అడ్రస్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఆలేరును 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్గా ఏర్ప�
నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయకట్టు రైతాంగం సాగు కోసం నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చే వరద నీటి కోసం ఎదురు