బాధితులకు సత్వరమే న్యాయం అందేలా చూసి, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నైతిక విలువలు పాటిస్తూ చిత్త శుద్ధితో కృషి చేయాలని హై కోర్టు చీఫ్ జస్టిస్ అపరే�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చ�
తమకు జీతాలను సకాలంలో చెల్లించాలని కోరుతూ నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖాన సిబ్బంది శుక్రవారం భోజన విరామ సమయంలో ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు.
పాల బిల్లు చెల్లించాలని పాడి రైతు ఫోన్ సంభాషణలో.. దురుసుగా మాట్లాడిన నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి పాడి రైతులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మదర్ డెయి�
‘సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదు. మాకు రావాల్సిన రూ.24 వేలు ఎప్పుడు చెల్లిస్�
భువనగిరి జిల్లా కోర్టులకు అధునాతన కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. కోర్టుల్లో అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ మేరకు భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు.
తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. పెన్పహాడ్ మండలంలోని మేగ్యా తండాలో కలకలం రేపిన ఘటన వివరాలను రూరల్ సీఐ రాజశేఖర్ శుక్రవారం వెల్
సోమవారం నాటికి సూర్యాపేట జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కల�
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగ పడతాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో నిర
ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని స్వేచ్ఛగా పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని డీఐఈఓ భాను నాయక్ అన్నారు.
మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అర్వపల్లి మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్ర�
ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన స్థానిక సం స్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలితో మళ్లీ బ్రేక్ పడింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా కాకుం డా జీవో ద్వారా ప్రభుత్వం �
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. భూదాన్పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో వా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార�