కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది.
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు రూ.43,20,000 విలువైన 1600 టార్పాలిన్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ టార్పాలిన్లను నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్�
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు రూ.43,20,000 విలువైన 1600 టార్పాలిన్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ టార్పాలిన్లను నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్�
తేమ, తాలుతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలు ఐకేపీ కేంద్రా�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది. పంట నష్టపరిహారం విషయంలోన
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉ�
మొంథా తుపాన్ ధాటికి జిల్లా రైతాంగం తీరని నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి చేలను తుపాన్ తీవ్రంగా దెబ్బతీసింది. వరి కోత లు జరుగుతున్న సమయంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో
కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన అందుగుల వెంకటయ్య, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ప్రవళిక..మల్లారెడ్డి కళాశాలలో నాలుగో సంవత్స రం మెడిసిన్ చదువుతోంది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్�
పక్కా ఆధారాలతోనే యాదగిరిగుట్ట దేవస్థానంలోని విద్యుత్ విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంచార్జి ఎస్ఈ వూడెపు వెంకటరామారావు ఇల్లు, అధికార కార్యాలయం, ఇతర ఆస్తులపై దాడులు నిర్వహించామని నల్లగొండ రేంజి ఏసీబ�
ఎగువన కురుస్తు న్న వర్షాలతో బుధవారం రాత్రి నుంచి మూసీ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. 2023 జూలైలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఇ
మొంథా తుఫాన్ ధాటికి నల్లగొండ జిల్లా చిగురుటాకులా వణికింది. మంగళవారం సాయంత్రం నుంచి ముసురుతో మొదలై..మోస్తరుగా...భారీ వర్షంగా..బుధవారమంతా ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉం ది. దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించి�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షించి సకాలంలో చేప పిల్లల పం పిణీ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నామ మంత్రంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులు నిరుత్సాహ పడుతున్�
రెండు వేర్వేరు ఘటనల్లో శిశు విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్రపవార్ తెలిపారు. వారి నుంచి రూ.20 వేల నగదు, ఏడు సెల్పోన్లు, అగ్రిమెంట్ డాక్యుమెంట్లు స్�
మండలంలోని సుద్దాలలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. గ్రామంలో బుధవారం భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఉపసర్పంచ్ బత్తిని రవి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 1