ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ సాలర్షిప్ను అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా పాఠశాలల రిజిస్ట్రేషన్ కూడా పూర�
పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి స్పష్టం చేశా
గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును సూర్యాపేట రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 9మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ప
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 18న ప్రచురితమైన ‘సాగర్లో సందడేదీ’ వార్త కథనంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 22వ తేదీ శనివారం నుంచి నాగార్జునసాగర్ టు శ్రీశైలంకు లాంచీ ట్రి�
ఆహార భద్రతలో భాగంగా దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద�
సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక 60 ఫీట్ రోడ్ లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు షీ టీమ్స్, ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్ర
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వాటిని పోస్టు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న పలు సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోల�
సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో మృతి చెందిన రిమాండు ఖైదీ రాజేశ్ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన�
ట్రిపుల్ ఆర్ పై కాంగ్రెస్ సరార్ ముందుకే వెళ్తున్నది. అలైన్ మెంట్ మార్పు డిమాండ్లను లెకచేయకుండా మొండిగా వ్యవహారిస్తున్నది. ఎలాంటి మార్పులు చేపట్టకుండానే పలు మండలాల్లో రైతులకు పరిహారం పంపిణీ చేస్�
పదవతరగతిలో వందకు వంద శాతం ఫలితాలు సాధించాలి.. ఉత్తీర్ణత సాధించడమే కాదు.. అందరూ 10 జీపీఏ సాధించేలా పరీక్షలకు సిద్ధం చేయాలి. సిలబస్ పూర్తి చేయడమే కాకుండా రివిజన్కు సంసిద్ధం చేసేందుకు అదనపు తరగతులు నిర్వహి�
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండల�
సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో రిమాండ్కు పంపిన కర్ల రాజేశ్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందలేదని, పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థా
పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు రోజువారీ చదువుతో పాటు నిరంతర ప్రాక్టీస్ చేసి, ప్రతి సబ్జెక్టులో 90 శాతం మార్కులు తెచ్చుకునేలా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్�
సీఎం రిలీఫ్ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, �
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �