వరంగల్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో..
కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే శ్రమశక్తి అవార్డు కోదాడ పట్టణానికి చెందిన కందిబండ వెంకటేశ్వరరావు పొందారు. విద్యుత్ శాఖలో విధులు నిర�
2024 మార్చి నుండి రిటైరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ.1,000 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని, ఇది పెన్షనర్లను మోసం చేయడమేనని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, 2024 బకాయిల సాధన సమితి సూ�
కార్మిక దినోత్సవంను పురస్కరించుకుని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. కోదాడ పట్టణంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీఆర్టీయూ జెం�
రాష్ట్రంలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మ
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని 34వ వార్డులో స్థానిక
మనిషిని మనిషిని కలిపే పేగు బంధం, సమాజ సమతుల్యతను కాపాడేది సాహిత్య సాంస్కృతిక రంగాలదేనని ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. మనిషి కష్టసుఖాలకు, మానవ జీవన పరిణామ క్రమానికి నిలు�
తెలంగాణ జాతి పిత, ఉద్యమ నేత, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహా మనిషి కేసిఆర్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ న�
ప్రత్యేక పాలనలో కోదాడ మున్సిపల్ అధికారులు బిల్లుల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందినకాడికి నిధులు డ్రా చేశారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ అధికారుల మధ్య ఆధిపత్య పోరుతో గత సంవత్సర కాలంగా వివిధ శాఖల �
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల�
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం
"తెర" సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26న కోదాడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గురువా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టలు కొట్టి వారి సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని, ఈ సంస్థను క్రమేణ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల�
జేఈఈ మెయిన్స్ సెషన్- 2 ఫలితాలను సోమవారం ఎన్టీఏ విడుదల చేసింది.ఈ ఫలితాల్లో కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెంద�
విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్త�