విశ్రాంత ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, దీంతో పెన్షనర్ల పరిస్థితి దీనంగా మారిందని జాతీయ పెన్షనర్ల సంఘ సెక్రటరీ జనరల్ సుధాకర్ అన్నారు. గురువారం కోద
సామాజిక సేవలో విశ్రాంత ఉద్యోగులు ముందుంటారని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చలికి వణుకుతున్న నిరుపేదలకు, యాచకులకు స్వయంగా వెళ్లి దుప్పట
14 సంవత్సరాలు సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల�
కర్ల రాజేశ్ పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని, ఆయన మృతికి కారణమైన పోలీసులను అరెస్టు చేసేంత వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి అప్పటికీ న్యాయం జరగకపోతే తమ జాతి హక్కుల పరిరక్షణకు, ఉనికిని కాప
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని కోదాడలో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు శనివారం నిర్వహించారు. హుజూర్నగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి..
అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ధాన్యం అక్రమ రవాణా, శాంతి భద్రతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై వి�
తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన త్యాగమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయిమ్ అన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శుక్రవారం కోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ పూలే 135వ వర్ధంతిని పురస్కరించు
దళిత మాదిగ యువకుడు రాజేశ్ మృతి కేసులో కారకులపై 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాష్�
కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సంఘాలు, తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాల�
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతుందని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చట్టంలోని నిబంధనలను బేఖాతరు చేసి కాంగ్రెస్ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర�
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేట ఈద్గా అభివృద్ధి, లక్ష్మీపురంలో షాదీఖానా ని�
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కోదాడకు చెందిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటారు. మూడు రోజుల పాటు వరంగల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీల
సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో రిమాండ్కు పంపిన కర్ల రాజేశ్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందలేదని, పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థా