కర్ల రాజేశ్ మృతికి ప్రధాన కారణమైన చిలుకూరు ఎస్ఐ సురేశ్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం
ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సు కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారా
65వ జాతీయ రహదారి నుండి బాబు నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై గత మూడు నెలలు నుండి ఎల్ఈడీ లైట్లు వెలగక ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సంగమేశ్వర ప్రసాద్ మంగళవారం మున్సిపల్ కమిషన
కోదాడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ భరోసా పథకంతో రూ.3.5 కోట్లతో ఆపదలో ఉన్న ఫొటోగ్రాఫర్ల కుటుంబాలకు అండగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు షేక్ హుస్సేన్(Shaik
Suryapet : సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం (Muntaj Begum) కుటుంబానికి దక్కాల్సిన లేబర్ ఇన్సూరెన్స్ (Labour Insurance) డబ్బును కాంగ్రెస్ న�
ఆర్యవైశ్యులు వ్యాపార రంగాల్లోనే కాకుండా రాజకీయంగానూ చైతన్యవంతులు కావాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఫెడరేషన్ సూర్యాపేట జి
సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని కా�
ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజా సమస్యలే ఆలంబనగా సాహిత్యం రూపాంతరం చెందాలని తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుకడాల గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో సూర్యాపేట జిల్లాకు చెందిన కవ�
కర్ల రాజేశ్ మృతిపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ ని ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. �
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన
యేసు క్రీస్తు ప్రవచనాలతో ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని, ఆయన గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసిఆర్
కర్ల రాజేశ్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం ఆగదని ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు ఏపూరి రాజు, జిల్లా అధికార ప్రతినిధి కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. మంగళవారం కోదాడలోని స్థానిక రంగా థియ�
గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తారని నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో మోతే మం�
కోదాడ పట్టణంలో రూ.1.25 కోట్ల వ్యయంతో ప్రాంతీయ పశు వైద్యశాల నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. సోమవారం కోదాడ పట్టణ ప్రాంతీయ వైద్యశాలలో గొర్రెలకు నట్టల నివారణ మందును తాపించే కార్�
కోదాడ, నమస్తే తెలంగాణ డిసెంబర్ 21 : ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని శ్రీరామచంద్ర మిషన్ ప్రతినిధులు అన్నారు.