కోదాడ పట్టణంలోని సీసీఆర్ విద్యా నిలయం పంపిణీ కేంద్రం నుండి ఎన్నికల అధికారులు మంగళవారం పోలింగ్ సామగ్రిని ఆయా కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ..
స్నేహం, దాతృత్వం, ప్రేమ, విలువలతో ఎదిగిన చింతల వీరయ్య మరణం విచారకరమని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. విలువలతో ఎదిగిన వీరయ్యను కోదాడ గడ్డ మరిచిపోదన్నారు. సోమవారం..
కోదాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు వార్డుల్లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ హాయాంలోనే..
అవినీతి, అబద్ధాలు, ఆర్భాటం కలగలిపితే అది ఉత్తమ్కుమార్ రెడ్డి అని, రెండు సంవత్సరాల కాలంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, నిధుల మంజూరు కోట్లలో చూపిస్తూ ఆచరణలో మాత్రం అభివృద్ధి పనులు ఒక్క అడుగు ముందుకు వే�
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దోషులను తక్షణమే శిక్షించాలని కోదాడ కోర్టులోని న్యాయవాదులు గురువారం తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరస
కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ గెలుపును కాంక్షిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గురువారం ఆ వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్ల
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ 16వ వార్డులో మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అప్రతిహతంగా కొనసాగాయని, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మున్సి�
కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయి
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక కోదాడ పట్టణ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రసాద్ ను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మె�
బీఆర్ఎస్లోకి(BRS) చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కోదాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న బార్ కౌన్సిల్ సభ్యుల ఎంపికకు నిర్వహిస్తున్న ఎన్నికలు శుక్రవారం కోదాడ కోర్టు ఆవరణలో 69 బూత్ లో జరిగాయి. ఈ మేరకు కోదాడ బార్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగ�
14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్�
సమాజంలో అట్టడుగు, అణగారిన వర్గాల అభివృద్ధికి ఈడబ్ల్యూఎస్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బహదూర్ తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్