సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగ
కేజీబీవీ, సమగ్ర శిక్ష, యూఆర్ఎస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస బేసిక్ పే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అన్నారు. సోమవారం కోదాడ తాసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశార�
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో పెన్షన్ భవన్ నుండి ర్యాలీగా బయల్దేరి "ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ""యుద్దోన�
కోదాడ పట్టణానికి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేష్ ను చిత్రహింసలకు గురిచేసి చంపిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయలేదని, దీనికి జవాబు చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో అడుగు పెడితే శాంతి
పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో మున�
పెన్షనర్ల సామాజిక సేవ అభినందనీయం అని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు అన్నారు. సమాజానికి తమ వంతుగా సేవ చేయాలనే తపనతో కోదాడ ప్రాంత ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమ
భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు పొందేందుకు తెలంగాణ ఆర్టీసీ చేపడుతున్న కల్యాణ తలంబ్రాల బుకింగ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కోదాడ
రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉద్యమకారులకు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షుడు గుండె�
మాతృదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని ఆర్.ఎస్.వి ఫంక్షన్ హాల్లో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మున్సిపల్ చైర్�
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో బీబీనగర్ ఎయిమ్స్ వై
కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో సీఈసీ గురుకుల చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం కోదాడ పట్టణంలో సమ్మేళనమయ్యారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.
పోలీస్ కస్టడీలోనే కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ దుర్మరణం చెందాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఎయిమ్స్ బీబీనగర్కు చెందిన వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల
కర్ల రాజేష్( Karla Rajesh) మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు నేడు రీ-పోస్టుమార్టం(Re-postmortem ) చేపట్టనున్నారు.
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ హత్యకు ముమ్మాటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేను అభాసుపాలు చేసేందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టడ