కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీ కొట్టిన దుర్ఘటనలో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోల�
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వీటిని వెంటనే అరికట్టాలని కోదాడ నియోజకవర్గ వివిధ రాజకీయ పార్టీలు, రై�
ఏపీలో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను నిరసిస్తూ బుధవారం కోదాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హత్యకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని, న్యాయవ
స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాల�
కోదాడలో పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రాంతల విద్యార్థులకు నగరాలకే పరిమితమై ఉన్న కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన విద్యావేత్త ముత్తినేని, పృథ్వీ రమణ రావు అభినందనీయులని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర�
కోదాడ బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గంచే శనివారం కోర్టు ఆవరణలో ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారి మాధవరపు రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడు- చింతకుంట్ల లక్ష్మ�
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్చార్జీలు, కౌన్సిలర్లు ఓటర్ సవరణ సర్వేలో పాల్గొనాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహిం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ �
కోదాడ పబ్లిక్ క్లబ్ పాలకవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిటీ బాధ్యులు ప్రముఖ న్యాయవాది ఎస్ ఆర్ కె మూర్తి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిగా సీతారామరెడ్డి, కార్యదర్శిగా పోటు �
భారత తంతి తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేఖ రచన పోటీలో కోదాడ పట్టణానికి చెందిన కవి పుప్పాల కృష్ణమూర్తికి నగదు పురస్కారం లభించింది. ఈ మేరకు ఆ శాఖ నుండి ఆయన సమాచారం అందుకున్నారు. తంతి తపాలా శాఖ ఆధ్వర్యం
కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన చేసిన 2025 వ్యాలిడిషన్ చట్టం దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో అంధకారం నింపుతుందని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీ
గాలికుంటు వ్యాధి టీకాలతో పశువులను సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశు �
విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యకు కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అభినందన సభ నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన
కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. విచారణ ప్రారంభించి మూ
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ దాస్య శృంఖలాలు తెంచేందుకు చిరునవ్వుతో ఉరికొయ్యని ముద్దాడిన వీర పుత్రులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులని ప్రజాశక్తి నివేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరర