మాతృదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని ఆర్.ఎస్.వి ఫంక్షన్ హాల్లో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మున్సిపల్ చైర్�
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో బీబీనగర్ ఎయిమ్స్ వై
కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో సీఈసీ గురుకుల చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం కోదాడ పట్టణంలో సమ్మేళనమయ్యారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.
పోలీస్ కస్టడీలోనే కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ దుర్మరణం చెందాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఎయిమ్స్ బీబీనగర్కు చెందిన వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల
కర్ల రాజేష్( Karla Rajesh) మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు నేడు రీ-పోస్టుమార్టం(Re-postmortem ) చేపట్టనున్నారు.
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ హత్యకు ముమ్మాటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేను అభాసుపాలు చేసేందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టడ
సీఎంఆర్ఎఫ్ అవినీతి అంశంలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ తల్లి లలితమ్మకు గురువారం ఉద్యోగ నియామక పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి అందజేశారు. పోలీసుల చిత్రహింస
రాష్ట్రంలో రెండేండ్లు గా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ప్రభుత్వం ఉన్నా, లేనట్లుగా వ్యవహరిస్తోంది. కోదాడ- జడ్చర్ల హైవే విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు అంతులేని న
కోదాడ పట్టణంలోని 28వ వార్డులో గత వారం రోజుల నుండి యువత మన వార్డు మన శుభ్రత లక్ష్యంగా గత కొంతకాలంగా వార్డులో నిలిచిపోయిన సీసీ రోడ్ల మరమ్మతులు, కంపచెట్లు..
కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, తెలంగాణ సాహితీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుప్పాల కృష్ణమూర్తికి భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్, ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథానికల పోటీలో..
నల్లగొండలో న్యాయవాది నరేశ్, అతడి కుటుంబంపై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి�
కోదాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ చైర్పర్సన్ కృషి చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెం
కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సజావుగా ముగియడంతో గత 10 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్ పదవికి ఐదుగురు పోటీ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సోమవారం కోదాడ మున్సిప�
తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని, కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థు�
కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు కత్రం భాస్కర్ రెడ్డి మృతి బాధాకరమని, ఆయన జీవితం చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన