నిరుద్యోగులకు ప్రతి నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు బలవంతపు వసూళ్లతో 'జాబ్ మేళా' ని�
నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దొడ్డ వె
కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 19న 'జాబ్ మేళా' అని నాటకానికి తెరతీశారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రం
ప్రస్తుతం ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి బోరు బావుల కింద రైతులు వేసుకున్న పంటలు సాగు చేసుకుందామంటే రైతులకు కరెంటు ఇవ్వాలనే కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదని, రైతుల పంటలు ఎండిపోతే ప్రభుత�
కోదాడ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బా�
ప్రజా సమస్యలపై ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో నిలదీస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పలాయనవాదంతో దాడులు, అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైశాచి
అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై పోలీసుల దుశ్చర్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగి�
అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోం�
ఎన్నికల్లో గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర ఏండ్లు కావస్తున్నప్పటికీ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేక అచేతనంగా ఉందని కోదా�
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు ఉద్యమం నిర్వహిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్�
బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నుండి ఆరు రోజులపాటు జరగనున్న ధర్నాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ �
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల హామీల అమలులో వారి వైఫల్యాలను నిరసిస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 2న కోదాడలో నియోజకవర్గ స్థాయి ధర్నా నిర్వహించ
కోదాడ నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన సాగుతుందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి బడుగు బలహీన వర్గాలపై పాశవికంగా వ్యవహరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. �