మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన కోదాడ పట్టణ పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. సందు గొందులలో చెత్త పేరుకుపోయి మురుగు కంపు కొడుతున్నప్పటికీ అధికారులకు మాత్రం చీమ కుట్�
విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అదే నెలలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సాధ
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల న్యాయమైన వాటా కోసం శనివారం చేపట్టిన బంద్ కోదాడలో విజయవంతమైంది. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కోదాడలో సిపిఐ, సిపిఎం, బీసీ సంఘాలతో కలిసి బీఆర్ఎస్. కాం�
కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నది జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దేశాభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణవేత్త సురేష్ గుప్తా అన్నారు. బుధవారం కోదాడ కేఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీం అన్నారు. బుధవారం కలాం జయంతిని పురస్కరించుకుని కోదాడలో ఆయన �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని, అన్ని వర్గాల ప్రజలను వంచిందని బీఆర్ఎస్ కోదాడ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ప�
బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం నిర్వహించేది కమ్యూనిస్టులే.. ప్రతిపక్షంగా నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభల వెలుపల ఉద్యమాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టులు బలోపేతం అయ�
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేసిందని ఆ సంఘం కోదాడ అధ్యక్షుడు కంజుల మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం పదేండ్ల కాలంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి పెరిగి దేశంలోనే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సోమవారం కోదాడ మే�
కోదాడ నియోజక అభివృద్ధి ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని, తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థినులకు ఉచిత చదువుతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న "కిట్స్" మహిళా ఇంజినీరింగ్ కళాశాలను అబాసు పాలు చేసేందుకు ఓయూ జేఏసీ నేతగా ప్రధాన భూమిక పోషి
ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభ గల విద్యార్థులకు అమృత రామానుజరావు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శేషు ప్రసాద్, ఆయన సోదరులు రూ.5.50 లక్షల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం