80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్దం కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు (అండర్-14, అండర్-18) వాలీబాల్ పోటీలను ట్రస్ట్ చైర్మన్ �
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోదాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ శుక్రవారం ప్రారంభిం
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి వేడుకలు గురువారం కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతృత్వంలో ఆయన చ�
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పద్మనాభరెడ్డి అని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని, ఎన్నికల్లో రైతులకు అండగా ఉంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను దగ
ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్లకు లక్షల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఉద్యోగస్తుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు నిధులు లేకపోవడం విచారకరమని, ఆర్థిక శా�
కుమ్మరి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన చలిగంటి రామారావు సమాజ సేవలో భాగస్వాములు కావాలని జడ్పీహెచ్ఎస్ కోదాడ వాకర్స్ క్లబ్ సభ్యులు కోరారు. సోమవారం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్ష�
కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా టీం ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణ పరిధిలోని డేగ బాబు కల్యాణ మండపం సమీపంలో నిందితుల నుండి 6 కేజీల గంజాయి, 38 బాటిళ్ల దగ్గు మందును స్వాధీనం చేసుకుంది. డీ�
శంషాబాద్ నుండి చెన్నై వరకు నడవనున్న బుల్లెట్ ట్రైన్ ను చిట్యాల, సూర్యాపేట, కోదాడ నుండి తొలి నిర్ణయం ప్రకారమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో �
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా సమరశీల పోరాటం నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసంలో రైతులకు అవసరమైన వ�
భారత దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. సో�
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజ�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరి�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని కోదాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, ఆస్పత్రి సిబ్బందికి కౌన్సిలర్ చీమ నరేష్, మాజీ కౌన్సిలర్ లలిత పండ్ల
కోదాడ పశువుల దవఖానాలో శుక్రవారం అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య తొలిసారి ఓ కుక్క చెవిలో స్కానింగ్ చేసి చికిత్స చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల చెవుల్లో ఇన్ఫెక్షన్ గడ్డలు ఇతర సమస్యలు ఉన్నప్పుడు