మున్సిపాలిటీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన కోదాడ ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సోమవారం తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతూ ఆయన మున్సిపల్ మేనేజ
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. సోమవారం రోడ్డు భద్రతా దినోత్సవ సందర్భంగా కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించ�
Kodada | కోదాడ పెద్ద చెరువును ఆక్రమించుకున్నారని, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పట్టణ పరిధిలోని సాయిబాబా థియేటర్ సమీపంలోగల వీధులలో రేకుల ఇల్లు, గుడిసెల వాసులు 372 మందికి రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసులు జ�
సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణం�
కబడ్డీ క్రీడకు స్థానికంగా ప్రాణం పోసి జాతీయ స్థాయిలో కోదాడ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన క్రీడా మాంత్రికుడు స్వర్గీయ ఖాజా భాయ్ అని సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఎండీ.మహబూబ్ జానీ అన్నారు. ఖాజా భాయ్ 36వ వర్ధ�
కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ మృతి ముమ్మాటికీ కస్టోడియల్ డెత్ అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ అన్నారు. శుక్రవారం కోదాడలో పర్యటించిన మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు మృతుడి తల్లితో ప
మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం మనోవేదనకు గురిచేస్తుందని, బకాయిలు తక్షణమే చెల్లించకుంటే ఉద్యమం తప్పదని విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్�
కర్ల రాజేశ్ మృతికి ప్రధాన కారణమైన చిలుకూరు ఎస్ఐ సురేశ్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం
ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సు కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారా
65వ జాతీయ రహదారి నుండి బాబు నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై గత మూడు నెలలు నుండి ఎల్ఈడీ లైట్లు వెలగక ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సంగమేశ్వర ప్రసాద్ మంగళవారం మున్సిపల్ కమిషన
కోదాడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ భరోసా పథకంతో రూ.3.5 కోట్లతో ఆపదలో ఉన్న ఫొటోగ్రాఫర్ల కుటుంబాలకు అండగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు షేక్ హుస్సేన్(Shaik
Suryapet : సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం (Muntaj Begum) కుటుంబానికి దక్కాల్సిన లేబర్ ఇన్సూరెన్స్ (Labour Insurance) డబ్బును కాంగ్రెస్ న�
ఆర్యవైశ్యులు వ్యాపార రంగాల్లోనే కాకుండా రాజకీయంగానూ చైతన్యవంతులు కావాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఫెడరేషన్ సూర్యాపేట జి
సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని కా�
ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజా సమస్యలే ఆలంబనగా సాహిత్యం రూపాంతరం చెందాలని తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుకడాల గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో సూర్యాపేట జిల్లాకు చెందిన కవ�