నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన �
కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో10వ వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు కేక్ కట్ చేసి కేటీ�
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడమే లక్ష్యంగా కాకతీయ సేవా సమితి పని చేస్తుందని సేవా సమితి సభ్యులు తెలిపారు. గురువారం దుర్గాపురం వై జంక్షన్ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉత్తమ
వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తున్న మాంగళ్య షాపింగ్ మాల్ తన 33వ శాఖను బుధవారం కోదాడ గొప్పగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి ఆషికా రంగనాథ
నీట్ పోటీ పరీక్షల లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ప్రధాన రహ�
కోదాడ పట్టణంలోని ప్రతి వార్డులో అర్హులైన ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం తన నివాసంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేసిన 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్�
సకాలంలో వర్షాలు కురవాలని, బొడ్రాయమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం మున్సిపల్ పాలకవర్గం, రైతు కమిటీ, బొడ్రాయి కమిటీ ఆధ�
అంతర్జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో రాణించడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 26న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే పోట
BRS Protest | రాష్ట్రంలో అత్యున్నత సీఎం పదవుల్లో ఉండి జుగుప్సకర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కోదాడ పట్టణంలో రూ.16.92 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక టీఎస్ఆర్టీసీ బస్టాండ్, డిపో నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే �
కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిరక్షరాస్యులు సాంకేతిక అవగాహన లేని ఉన్నవారే ఎక్కువగా ఉన్నందున ఓట్ల నమోదు ప్రక్రియ బాధ్యత బీఎల్ఓలే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్�
మాదిగ దండోరా మాదిగల ఉపకులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. దండోరా 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడలో జెండా ఆవిష్కరించారు.
పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రా�