మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా కోసం రైతుల అవస్థలు అంతా ఇంతా కాదు. బస్తా యూరియా కోసం రైతులు నాన్న తిప్పలు పడాల్సిన దుస్థితి దాపురించింది.
కోదాడ మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు లక్ష్మీపురంలో రూ.3 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు శనివారం శంకుస్థాపన చేశారు.
నిరుపేదల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో రూ.3.14 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్క�
జీఎస్టీ చెల్లించకుండా నకిలీ వస్తువులు విక్రయిస్తూ, ప్రజలను మోసం చేస్తూ, స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న మార్వాడీలు ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారస్తులు కోదాడలో శుక్రవారం నిరసన తె�
రైతులకు యూరియాను అందజేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పుస్తక పఠనంతో విద్యార్థులు మేధాశక్తిని పెంచుకుని తమ భావి జీవితాలకు ఉన్నత బాటలు వేసుకోవాలని కోదాడ పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం పబ్లిక్ క్లబ్లో నవ తెలంగాణ పబ్లిషర్స్ ఏర
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి జీవించే హక్కును పరిరక్షించాలని పిడిఎం రాష్ట్ర నాయకుడు మొగిలిచర్ల అంజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో బూటకపు ఎన్కౌంటర్ల
కలప వ్యాపారానికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా కోదాడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కోదాడ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఓ వ్యక్తిన
పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంల
అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెంచుతామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చలకూరి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కోదా
జీవితంలో అపురూపమైన క్షణాలను నిక్షిప్తం చేసి భవిష్యత్లో గుర్తుంచుకునే విధంగా ఉపకరించేది ఫొటోగ్రఫీ మాత్రమే అని కోదాడ ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు పిల్లుట్ల వెంకట్ అన్నారు. మంగళవారం ఫొటోగ్రాఫర్ల
జీవితంలో అపురూపమైన క్షణాలను, లిప్త పాటులో జరిగే దృశ్యాలను జీవిత కాలం పట్టి ఉంచగల అవకాశం ఒక ఫొటోగ్రఫీకే సాధ్యం. కాలాన్ని కటకంలో బంధించి ఫ్రేముల్లో అమర్చే నైపుణ్యం ఫొటోగ్రాఫర్లకే సొంతం. కోదాడ పట్టణానికి చ
కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వందల కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారియర్లదేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని తెలంగాణ యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరికంటి వెంకట్ అన్నారు. డిసెంబర్ 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న