వేడుకల పేరిట డబ్బు వృథా చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు, బీరువా అందజేయడం అభినందనీయమని టీపీసీసీ డెలిగేట్, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట�
నడిగూడెం మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు విధుల నుండి సస్పెండ్ అయ్యాడు. మైనర్ను వివాహం చేసుకున్నందుకు గాను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ నర్సింహ ఉత్తర్వులు జారీ చే
విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కోదాడ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎం.కవిత అన్నారు. సోమవారం కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళ
క్రీడలతో పని ఒత్తిడి అధిగమించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. పంద్రాగస్టును పురస్కరింకుని సోమవారం కోదాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సం�
బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవని తేల్చి చెప్పే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. బీసీలు ఆర్థిక, రాజకీ
ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. ద
తనకు కానీ తన కుటుంబ సభ్యులకు గానీ ఏ హాని జరిగినా గింజల రమణారెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావుదే బాధ్యత అని కోదాడ కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం రైస్ మిల్లు ఆవరణలో ఏ�
ఎడతెరిపు లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచి కొట్టింది. దీంతో పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి రావడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువు నుండి వ�
రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన అవసరమని తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో, పట్టణంలోని రెవెన్యూ కార్యాల
కోదాడ పట్టణ పరిధి చెరువు బజార్లో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు బజార్లో ఉండే ఉప్పుతల లక్ష్మి (40) అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చన�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత లభించిందని, కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారని పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్ అన్నారు.
అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆయిల్ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో అంజన్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గుర
తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్తిబాబు అన్నారు. బుధవారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్�