గత 15 సంవత్సరాలుగా పలువురు తన వ్యాపార, విద్యా సంస్థలను అబాసుపాలు చేస్తూ తనను, తన కుటుంబ సభ్యులను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని, అయితే తాను వారి బ్లాక్ మెయిలింగ్కు తలవంచేది లేదని, సానుకూల పరిష్కా�
కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల
గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల లక్ష్యమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ల గాంధీ అన్నారు. సోమవారం విద్యార్థినిలకు నిర్�
కోదాడ పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని రిశ్విని ఖమ్మంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలు అండర్ - 12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దివంగత పద్మనాభరెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు కొనియాడారు. సోమ�
కోదాడలోని కే ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా మూడు దశాబ్దాలు వేలాది మంది విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం నేర్పిన శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, మంత్రిప్రగడ భరతారావు మాస్టార్ల స్
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి తెలిపారు. శనివారం కోదాడ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన 315 కే
నీట్ పీజీ ప్రవేశ పరీక్షకి ఏర్పాట్లు పూర్తి అయినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. శుక్రవారం కోదాడ లోని సన ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లను ఆయన
ఆర్యవైశ్యులు తమ హక్కుల సాధనలో పోరాటాలకు సిద్ధం కావాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య హక్కుల సాధనకై ఆగస్టు 3న హైదరాబాద్లో జరగనున్న వైశ�
వర్షాకాలం వస్తుందంటే ఆ కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. విస్తారంగా వర్షాలు కురిస్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. లోతట్టు ప్రాంతం కావడంతో కాలనీలోకి వరద నీరు చేరుతుంది. దీంతో ఎప్పుడు ఇళ్లల్లోకి నీళ్లు
విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. కోదాడ పట్టణంలోని స్థానిక ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పైలెట్ ప్ర�
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత తమలపాకుల సైదులును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డు వరించింది.