1,200 మంది బిడ్డల అమరత్వంతో పాటు మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ఆత్మత్యాగంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. �
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద వర్తక వాణిజ్య సంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ పార్కులో ఎమ్మెల్యే పద్మావతి, బీఆర్ఎస్ పార్ట
వేడుకల పేరిట డబ్బు వృథా చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు, బీరువా అందజేయడం అభినందనీయమని టీపీసీసీ డెలిగేట్, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట�
నడిగూడెం మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు విధుల నుండి సస్పెండ్ అయ్యాడు. మైనర్ను వివాహం చేసుకున్నందుకు గాను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ నర్సింహ ఉత్తర్వులు జారీ చే
విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కోదాడ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎం.కవిత అన్నారు. సోమవారం కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళ
క్రీడలతో పని ఒత్తిడి అధిగమించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. పంద్రాగస్టును పురస్కరింకుని సోమవారం కోదాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సం�
బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవని తేల్చి చెప్పే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. బీసీలు ఆర్థిక, రాజకీ
ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. ద
తనకు కానీ తన కుటుంబ సభ్యులకు గానీ ఏ హాని జరిగినా గింజల రమణారెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావుదే బాధ్యత అని కోదాడ కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం రైస్ మిల్లు ఆవరణలో ఏ�
ఎడతెరిపు లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచి కొట్టింది. దీంతో పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి రావడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువు నుండి వ�
రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన అవసరమని తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో, పట్టణంలోని రెవెన్యూ కార్యాల