కోదాడ పట్టణ పరిధి చెరువు బజార్లో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు బజార్లో ఉండే ఉప్పుతల లక్ష్మి (40) అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చన�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత లభించిందని, కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారని పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్ అన్నారు.
అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆయిల్ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో అంజన్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గుర
తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్తిబాబు అన్నారు. బుధవారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్�
గత 15 సంవత్సరాలుగా పలువురు తన వ్యాపార, విద్యా సంస్థలను అబాసుపాలు చేస్తూ తనను, తన కుటుంబ సభ్యులను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని, అయితే తాను వారి బ్లాక్ మెయిలింగ్కు తలవంచేది లేదని, సానుకూల పరిష్కా�
కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల
గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల లక్ష్యమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ల గాంధీ అన్నారు. సోమవారం విద్యార్థినిలకు నిర్�
కోదాడ పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని రిశ్విని ఖమ్మంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలు అండర్ - 12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దివంగత పద్మనాభరెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు కొనియాడారు. సోమ�
కోదాడలోని కే ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా మూడు దశాబ్దాలు వేలాది మంది విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం నేర్పిన శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, మంత్రిప్రగడ భరతారావు మాస్టార్ల స్
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి తెలిపారు. శనివారం కోదాడ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన 315 కే
నీట్ పీజీ ప్రవేశ పరీక్షకి ఏర్పాట్లు పూర్తి అయినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. శుక్రవారం కోదాడ లోని సన ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లను ఆయన
ఆర్యవైశ్యులు తమ హక్కుల సాధనలో పోరాటాలకు సిద్ధం కావాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య హక్కుల సాధనకై ఆగస్టు 3న హైదరాబాద్లో జరగనున్న వైశ�
వర్షాకాలం వస్తుందంటే ఆ కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. విస్తారంగా వర్షాలు కురిస్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. లోతట్టు ప్రాంతం కావడంతో కాలనీలోకి వరద నీరు చేరుతుంది. దీంతో ఎప్పుడు ఇళ్లల్లోకి నీళ్లు