విద్యార్థులు న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి, మెడికల్ బాలికల కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
మండల పరిధి గుడిబండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ చింతా కవితారెడ్డి ఇంటిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ఇంటి గేటును విరగొట్టి, ఇంట్లోని సామగ్రిని చిందరవందర చేశారు. వి�
శ్రావణమాసం తొలి రోజు సందర్భంగా కోదాడలోని స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం రామిశెట్టి కృష్ణవేణి, రావూరి భవాని ఆధ్వర్యంలో మహిళలు శ్రీ పోతులూరి గోవిందమాంబ, సరస్వతి దేవి, శివపార్వతులకు ప
స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ సత్తా చూపించి మెజార్టీ స్థానాలు గెలిపించుకోవడమే కేటీఆర్కు తామిచ్చే పుట్టినరోజు కానుక అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ వర్�
కోదాడ పట్టణ పరిధిలోని ఓ మద్యం దుకాణంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం నకిలీ మద్యాన్నిపట్టుకున్నారు. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పరిసర ప్రాంతాలతోప ఆటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్�
ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు విద్యార్థ
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడలోని డేగ బాబు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపి�
ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆర్థిక సహకారం అందించి అండగా ఉంటుందని, విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంక�
ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు అన్నారు. మంగళవారం కోదాడ శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీ�
ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తిసిన కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో అరెస్టులు చేయిస్తుందని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర�
తుది శ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డ నారాయణరావు చిరస్మరణీయుడని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి
నీతి నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం కమ్యూనిస్టు యోధుడు దొడ్డ నారాయణరావు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు, స్వాతంత్ర్య సమర య�
ప్రతి ఫొటోగ్రాఫర్ కుటుంబ భరోసా పథకంలో చేరి, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కూకుంట్ల లాలు అన్నారు. ప్రమాదంలో ఏవరైనా మరణించినా, గాయాలపాలైన వారికి సహాయం అందించాలనే ఉద్దేశం