ఉద్యమ నేత కేసీఆర్ 14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు అన్నారు.
వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ పట్టణంలో పలువురు ఆకతాయిలు తమ ద్విచక్ర వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ పో
General strike | కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె పోస్టర్ను మంగళవారం పట్టణ పరిధిలోని లాల్ బంగ్లాలో ఐఎఫ్టీయూ నాయకులు ఆవిష్కరించ
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) ఫలితాల్లో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటీ, మెడికల్ అకాడమీ విద్యార్థుల
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామన్యమైనదని, త్రివిధ దళాల సాహసాలకు భారత్ గర్విస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రె
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య తెలిపారు.
ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎల్ఐసీ, బ్యాంక్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతృత్వంలో జెండాలు ఆవిష్కరించి కార్మిక ది
కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన 99 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 89 మంది ఉత్తీర్ణు
కమ్యూనిస్టు నాయకుడు, కోదాడ పట్టణానికి చెందిన పిల్లుట్ల పిచ్చయ్య (76) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. సీపీఐలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన రాత్రిపూట బడులు నిర్వహించి అక్షరాస్యత పెంపునకు దోహదపడ్డారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి పల్లె, గడప నుంచి ఒక్కొక్కరు చొప్పున హాజరు కావాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడలో విలేకరులత�