కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయడం హర్షణీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, యూత్ కాంగ్రెస్ �
గత 40 సంవత్సరాలుగా మున్సిపాలిటీ పక్కన చిరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న డబ్బా కొట్లను అధికారులు బలవంతంగా తొలగించాలని చూస్తే ఆందోళన చేపడతామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. గురువారం కోదాడలో నిర్వహిం
కేంద్ర ప్రభుత్వం మార్చిలో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో గుట్టుచప్పుడు కాకుండా పెన్షనర్ల చట్ట సవరణ బిల్లును ఆమోదించడం బాధాకరమని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య �
కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ పక్కన గల మండపం ఏరియా బడ్డీకొట్లను తొలగించాలంటూ పేద, చిరు వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని బడ్డీకొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షుడు షేక్ నయీ�
కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి జన్మదిన వేడుకలు మంగళవారం కోదాడలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఏందే వెంకట్ రత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తె
పాఠశాలల బస్సు డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని కోదాడ మోటార్ వాహన తనిఖీ అధికారి షేక్ జిలాని అన్నారు. గురువారం కోదాడలో పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సమావేశం ఏ�
ఉద్యమ నేత కేసీఆర్ 14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు అన్నారు.
వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ పట్టణంలో పలువురు ఆకతాయిలు తమ ద్విచక్ర వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ పో
General strike | కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె పోస్టర్ను మంగళవారం పట్టణ పరిధిలోని లాల్ బంగ్లాలో ఐఎఫ్టీయూ నాయకులు ఆవిష్కరించ
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) ఫలితాల్లో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటీ, మెడికల్ అకాడమీ విద్యార్థుల
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామన్యమైనదని, త్రివిధ దళాల సాహసాలకు భారత్ గర్విస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రె
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య తెలిపారు.