ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎల్ఐసీ, బ్యాంక్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతృత్వంలో జెండాలు ఆవిష్కరించి కార్మిక ది
కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన 99 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 89 మంది ఉత్తీర్ణు
కమ్యూనిస్టు నాయకుడు, కోదాడ పట్టణానికి చెందిన పిల్లుట్ల పిచ్చయ్య (76) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. సీపీఐలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన రాత్రిపూట బడులు నిర్వహించి అక్షరాస్యత పెంపునకు దోహదపడ్డారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి పల్లె, గడప నుంచి ఒక్కొక్కరు చొప్పున హాజరు కావాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడలో విలేకరులత�
అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి అప్పగించాలి డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామ�
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రదాడుల్లో మరణించి వారికి నివాళులు అర్పించారు.
ఈ నెల 22న జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో ఉగ్రవాదులు నరమేదానికి పాల్పడి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి�
కోదాడ స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ తాసీల్దార్ వాజిద్ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హైటెక్ చలివేంద్రం వద్ద దాతలు పందిరి సత్యనారాయణ
హైదరాబాద్లోని రామంతపూర్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ - 2025లో కోదాడ పట్టణ పరిధిలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప�
భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వీ ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం 2025 పై నిర్వహ�
దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరి సెషన్ -2 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్టు కోదాడ రేస్ ఐఐటి
నిరుపేద కుటుంబాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ను అందివ్వాలనే సదాశయంతో 2012లో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) పేరిట సంస్థను ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శ�