అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి అప్పగించాలి డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామ�
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రదాడుల్లో మరణించి వారికి నివాళులు అర్పించారు.
ఈ నెల 22న జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో ఉగ్రవాదులు నరమేదానికి పాల్పడి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి�
కోదాడ స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ తాసీల్దార్ వాజిద్ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హైటెక్ చలివేంద్రం వద్ద దాతలు పందిరి సత్యనారాయణ
హైదరాబాద్లోని రామంతపూర్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ - 2025లో కోదాడ పట్టణ పరిధిలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప�
భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వీ ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం 2025 పై నిర్వహ�
దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరి సెషన్ -2 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్టు కోదాడ రేస్ ఐఐటి
నిరుపేద కుటుంబాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ను అందివ్వాలనే సదాశయంతో 2012లో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) పేరిట సంస్థను ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శ�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కోదాడ మండల పరిధి గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ �
విశ్వ జనీనమానవుడు, రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్షకు అనుగుణంగానే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమ�
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శనివారం కోదాడలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన�
కల్లబొల్లి మాటలతో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అప్పులు పుట్టడం లేదంటూ నిసిగ్గుగా చెబుతూ, హామీలు అమలు పరచలేమని చేతులెత్తేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల�