ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రభుత్వానికి, ఉద్యోగ - ఉపాధ్యాయ- పెన్షనర్ల సంఘాలకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలు తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలు ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని వి�
Minster Uttam Kumar Reddy | తాను ఒక విశ్రాంతి ఉద్యోగినేనని.. వారంతా నా కుటుంబ సభ్యులైన అని వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విశ్రాంత ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి వరిసాగు చేస్తున్న రైతన్నలకు కన్నీరే దిక్కయింది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీళ్లు వదలకపోవడంతో సాగునీరు అందక పొట్ట దశకు వచ్చిన పంట కండ్లముందే ఎండిపోయింది. దీంతో చేసే
Beer | ఓ యువకుడు బార్లో కింగ్ ఫిషర్ బీరు కొనుగోలు చేశాడు. అయితే యువకుడికి ఆ బీరులో నలకలు, పాకురు ఉండటం చూసి నివ్వెర పోయాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది.
ఎవరిని కదలించినా కన్నీళ్లే.. ఎక్కడ చూసినా శిథిలమైన ని ర్మాణాలే.. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కండ్ల ముందే కూ లాయి. ఏండ్లుగా కలివిడిగా ఉన్న ఇరుగు.. పొరుగు చిల్లంపొల్లమైంది. దీంతో ఒక్కసారిగా చారకొండ మూగబోయి�
యువతకు కమీషన్ల ఆశ చూపి సైబర్ మోసాల ఉచ్చులోకి లాగుతున్నారు నేరగాళ్లు. కోదాడ పరిసర ప్రాంతాల్లో ని గ్రామాల్లో చాలా మంది యువతి, యువకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు.
సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని కృష్ణపట్టె వెంట ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలతో ఆయా గ్రామాల ప్రజలు వేగలేకపోతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని మేళ్లచెరువులో కీర్త
Suryapet | ఆ తల్లి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది. విద్యాబుద్ధులు నేర్పించి తన కొడుకుని ప్రయోజకుడిని చేసింది. ముదిమి వయసులో అండగా ఉంటాడనుకుంటే చివరికి కన్నతల్లికే అన్నం పెట్టడంలేదు( Paying attention) ఆ ప్రభుద్ధుడు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రా మం, అనంతగిరి మండలం గోండ్రియా ల చెందిన వరద బాధితులు కోరారు.
భారీ వర్షంతో కోదాడ పట్టణంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. పట్టణంలోని 28వ వార్డుతోపాటు షిరిడీ సాయి నగర్, భవానీనగర్ ప్రాంతా ల్లో నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది.
పట్టణంలో వర్ష బీభత్సానికి శిరిడీ సాయినగర్, భవానీ నగర్, మాతా నగర్, హరిజనవాడల్లో ఐదు ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇండ్ల ప్రహరీలు నేలమట్టం అయ్యాయి. సుమారు 150 పైగా ఇండ్లలోకి వరద చేరి విలువైన వస్తువులు తడిచి
కోదాడ పట్టణంలోని వాయిలసింగారం రోడ్డులో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(ఐవీఓ)కోదాడ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరించే నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు.
Telangana | సింగపూర్లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ మృతదేహం సింగపూర్ బీచ్లో శుక్రవారం రాత్రి కనిపించింది. పాస్పోర్టు ఆధారంగా మృత�