భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వీ ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం 2025 పై నిర్వహ�
దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరి సెషన్ -2 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్టు కోదాడ రేస్ ఐఐటి
నిరుపేద కుటుంబాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ను అందివ్వాలనే సదాశయంతో 2012లో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) పేరిట సంస్థను ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శ�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కోదాడ మండల పరిధి గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ �
విశ్వ జనీనమానవుడు, రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్షకు అనుగుణంగానే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమ�
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శనివారం కోదాడలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన�
కల్లబొల్లి మాటలతో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అప్పులు పుట్టడం లేదంటూ నిసిగ్గుగా చెబుతూ, హామీలు అమలు పరచలేమని చేతులెత్తేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల�
అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు, ఐక్యత, సోదర భావం పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్�
సాక్షాత్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు చుక్కనీరు కూడా అందక పంటలన్నీ చేతికిరాకుండా పోతున్�
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త గుండెపంగు రమేశ్కు జాతీయ పురస్కారం లభించింది. సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
ఉగాది పర్వదినం నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండుగే అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్లో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభా ఏర్పాట్�
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ముస్లిం మత పెద్దలు మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది, ముఫ్తీ అతార్ మౌలానా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ ల�