ఎవరిని కదలించినా కన్నీళ్లే.. ఎక్కడ చూసినా శిథిలమైన ని ర్మాణాలే.. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కండ్ల ముందే కూ లాయి. ఏండ్లుగా కలివిడిగా ఉన్న ఇరుగు.. పొరుగు చిల్లంపొల్లమైంది. దీంతో ఒక్కసారిగా చారకొండ మూగబోయి�
యువతకు కమీషన్ల ఆశ చూపి సైబర్ మోసాల ఉచ్చులోకి లాగుతున్నారు నేరగాళ్లు. కోదాడ పరిసర ప్రాంతాల్లో ని గ్రామాల్లో చాలా మంది యువతి, యువకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు.
సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని కృష్ణపట్టె వెంట ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలతో ఆయా గ్రామాల ప్రజలు వేగలేకపోతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని మేళ్లచెరువులో కీర్త
Suryapet | ఆ తల్లి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది. విద్యాబుద్ధులు నేర్పించి తన కొడుకుని ప్రయోజకుడిని చేసింది. ముదిమి వయసులో అండగా ఉంటాడనుకుంటే చివరికి కన్నతల్లికే అన్నం పెట్టడంలేదు( Paying attention) ఆ ప్రభుద్ధుడు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రా మం, అనంతగిరి మండలం గోండ్రియా ల చెందిన వరద బాధితులు కోరారు.
భారీ వర్షంతో కోదాడ పట్టణంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. పట్టణంలోని 28వ వార్డుతోపాటు షిరిడీ సాయి నగర్, భవానీనగర్ ప్రాంతా ల్లో నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది.
పట్టణంలో వర్ష బీభత్సానికి శిరిడీ సాయినగర్, భవానీ నగర్, మాతా నగర్, హరిజనవాడల్లో ఐదు ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇండ్ల ప్రహరీలు నేలమట్టం అయ్యాయి. సుమారు 150 పైగా ఇండ్లలోకి వరద చేరి విలువైన వస్తువులు తడిచి
కోదాడ పట్టణంలోని వాయిలసింగారం రోడ్డులో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(ఐవీఓ)కోదాడ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరించే నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు.
Telangana | సింగపూర్లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ మృతదేహం సింగపూర్ బీచ్లో శుక్రవారం రాత్రి కనిపించింది. పాస్పోర్టు ఆధారంగా మృత�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వక వేలాది ఎకరాల పంటను రేవంత్ సర్కారు ఎండిబెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోదాడ ప�
ఎన్నికల వేళ అనేక చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్ప సినిమాను మరిపించేలా ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్లో రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ ప�
Road accident | అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కోదాడ దగ్గర జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. అయితే చీకట్లో మృతదేహం కనిపించకపోవడంతో ఆ హైవే మీదుగా వచ్చిన వాహనాల�
‘గడచిన కాలమే బహుబాగు..’ అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రందీ లేకుండా పంటలు సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు.