కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వక వేలాది ఎకరాల పంటను రేవంత్ సర్కారు ఎండిబెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోదాడ ప�
ఎన్నికల వేళ అనేక చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్ప సినిమాను మరిపించేలా ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్లో రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ ప�
Road accident | అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కోదాడ దగ్గర జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. అయితే చీకట్లో మృతదేహం కనిపించకపోవడంతో ఆ హైవే మీదుగా వచ్చిన వాహనాల�
‘గడచిన కాలమే బహుబాగు..’ అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రందీ లేకుండా పంటలు సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు.
సాధారణంగా బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బును డ్రా చేసుకునేందుకు పట్టణాల్లో అక్కడక్కడా ఏటీఎంలు ఉండడం తెలిసిందే. కానీ, చాయ్ ప్రియులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చాయ్ ఏటీఎం కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులోక
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పలు పార్టీల నేతలు తాయిలాల ప్రక్రియకు తెరలేపారు. గట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా రూపొందించే ప్రహసనం క�
కార్యకర్తలకు అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యే పద్మావతిఉత్తమ్కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ కోదాడ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచ�
గ్రీనరీ మధ్య కనిపిస్తున్న ఈ చిత్రం ముదిగొండ నుంచి చెరువు మాధారం వెళ్లే బీటీ రోడ్డు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రహదారి పనులు చేపట్టినా వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నది. గడిచిన తొమ్మిదేళ్లలో జిల్లావ్యాప్తంగా ప�
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తే పార్టీ తిరుగు లేని శక్తిగా ఎదుగుతుందని ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, రోడ్లు, భవనాల కార్పొరేషన్�
కోదాడ కోర్టు పరిధి లోని సమస్యల పరిష్కారానికి, భవన నిర్మాణానికి నిధుల మంజూరుతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి రాధారాణి అన్నారు.