శాస్త్రీయ నృత్యం.. ప్రతి కదలిక ఒక సందేశాన్ని అందజేస్తుంది. ప్రదర్శకుల శరీరాల ద్వారా ప్రేక్షకులకు కథను చెబుతుంది. సున్నితమైన కాళ్లపై పక్షిలా తేలికగా కదులుతూ నాట్యం చేస్తుంటారు కళాకారులు అవునా? అయితే గరిడ
విద్యారంగంలో మరుపురాని మాస్టారు కొండపల్లి రామానుజరావు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కోదాడ పట్టణంలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్గ
చుట్టూ పచ్చని పంట పొలాల నడుమ ఆధునిక దహన వాటికలు, వచ్చిన వారు కూర్చునేందుకు కుషన్ చైర్లు, ఆధునిక హంగులతో బాత్రూంలు, మధ్యలో పచ్చని మొక్కలతో పార్కును తలపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పట్టణంలో వైకుంఠ
Kantha Rao | నాటి తరం ప్రఖ్యాత నటుడు కాంతారావు శత జయంతోత్సవం రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ
బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని సోమవారం తెల్లవారుజామున పట్టణ పోలీసు పట్టుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివర�
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో దళితబంధు పథకం పొందిన లబ్ధిదారుడు ఏర్ప�
విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్.. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్.. బ్యూటిఫుల్ సీనరీని తలపించేలా దారి పొడవునా దట్టంగా అల్లుకున్న మహా వృక్షాలు.. మెట్రోపాలిటన్ నగర రహదారిని తలపిస్తున్న
నేలకొండపల్లి, మే 5: ఎండ వేడిమి కారణంగా ఓ ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపు స్కూటీపై దంప�
కొడుకు మంచిగా చదువుకోవాలని ఆ తల్లి తపనపడింది. మంచి ఉద్యోగం సాధించి ఉన్నతస్థానంలో ఉండాలని ఆరాటపడింది. కానీ, చెడుస్నేహాలవల్ల ఆ కొడుకు గంజాయికి బానిసయ్యాడు. రోజూ గంజాయి మత్తులో ఊగిపోతున్న
నలుగురి అరెస్ట్ కోదాడ టౌన్, జనవరి 7: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 102 కిలోల గంజాయిని గురువారం రాత్రి పట్టుకున్నట్టు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోదాడలోని రూరల్ సీఐ �
మెహిదీపట్నం : తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెకు మందులను కొనడానికి నగరానికి వచ్చిన ఓ యువకుడు దారి దోపిడికి గురైన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇన్స�
Hyderabad | హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి మెడిసిన్స్ కోసం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర�
కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని, అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో�
చిలుకూరు: రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బందలు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాలక్షేపం కోసమే రైతు యాత్ర చేపడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం చిలుకూరు మండల ప�
కోదాడ : సీఎం సహయనిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 6 మంది లబ్దిదారులకు రూ. 4.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�