దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆ కళాశాలలో రాజ్యాంగ పరిషత్ సభ్యుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా విద్యార్థులకు నిర్�
దళిత బహునుల ఆశాజ్యోతి జగ్జీవన్ రాం అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం కోదాడలో జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్ప�
సర్ ఫారములు సక్రమంగా నింపకపోతే ఓట్లు గల్లంతు అవుతాయని కోదాడ 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని తొమ్మిదవ వార్డులో వార్డు ప్రజల సర్ ఫారములను నింపేందుకు స్వయంగా నడుం బ�
ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీన పడడంతో వానాకాలం సీజన్ రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పార సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ, హుజూర్నగర్ నియోజ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాలు నిరుపేద రోగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో
మత్తు పదార్థాల వినియోగంతో యువత ఆరోగ్యం క్షీణించి వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని కోదాడ ఎస్ఐ బి.సుధీర్ అన్నారు. గురువారం కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపై విద�
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు మున�
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ప్రముఖ సీనియర్ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావును బుధవారం స్థానిక ఎస్ఆర్ఎం సంకల్ప్ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణం�
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ రాబోతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతార�
కోదాడ మున్సిపల్ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శ్రీరంగపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి దుర్మరణం చెందారు. మృతులను..
వర్షాకాలంలో కోదాడ పట్టణ ప్రజలకు వరద ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలోని 34వ వార్డు ఎర్రకుంట �
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య అన్నారు. అంతర్జాతీయ
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె.సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో అదనపు జూనియర్ సివ
సమాజంలో రోజురోజుకూ వయోవృద్ధులపై జరుగుతున్న దాడులు, వారి పట్ల చూపిస్తున్న నిరాదరణ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అఖిల భారత సీనియర్ సిటిజన్స్ సమాఖ్య కార్యవర్గ సభ్యుడు రావేళ్ల సీతారామయ్య అన్నారు. ప్రపంచ