కోదాడ నియోజక అభివృద్ధి ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని, తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థినులకు ఉచిత చదువుతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న "కిట్స్" మహిళా ఇంజినీరింగ్ కళాశాలను అబాసు పాలు చేసేందుకు ఓయూ జేఏసీ నేతగా ప్రధాన భూమిక పోషి
ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభ గల విద్యార్థులకు అమృత రామానుజరావు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శేషు ప్రసాద్, ఆయన సోదరులు రూ.5.50 లక్షల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం
మలిదశ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా రాయపూడి వెంకటనారాయణ మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి�
కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5
కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాగార్జునసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఐ పార�
వాసవీ క్లబ్కు దివంగత కే.సీ. గుప్తా చేసిన సేవలు మరువలేనివని వాసవీ క్లబ్ అధ్యక్షుడు సేకు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కే సి గుప్తా జయంతి సందర్భంగా కోదాడలో ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమా�
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. పక్షం రోజుల నుంచి బాధలు పడుతున్నప్పటికీ అధికార, ప్రజా ప్రతినిధులకు మాత్రం తమపై దయ కలగడం లేదని ర�
Pensions | వృద్ధులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశ్రాంత ఉద్యోగులు సమస్యలకు దూరంగా ఉంటూ, వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్లో ఆగస్ట్ నెలలో జరుపు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునగాల మండల కేం
కోదాడ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, గంజాయి సేవించేవారు, అమ్మకం, రవాణాదారులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరు తమ పాత అలవాట్లను మానుకుని సత్ప్రవర్తనతో ఆదర్శంగా జీవించాలని సూర్యాపేట�
పంటలకు సరిపడా యూరియా లభించని కారణంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తమ ఆవేదనను ఈ విధంగా వెలిబుచ్చారు.