మునగాల: ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తు న్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గణపవరం గ్రామ శివారులో కోతకు
కోదాడ రూరల్: కోదాడ పట్టణ పరిధి కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్రకిరణ్ కాలినడకన హైద్రాబాద్ నుంచి బయలుదేరి బుధవారం ముంబ యికి చేరుకుని తన అభిమాన సినీ నటుడు, సమాజ సేవకుడు సోన్సూద్ను కలిసినట్లు ఇంద్రకిరణ్ కుట
కోదాడ: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్భాందవుడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహయనిధి నుంచి మం జూరైన చెక్కులను పట్టణానికి చ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 12వేల విగ్రహాలు! n అనుమతి కోసం ఉత్సవ కమిటీల దరఖాస్తు సూర్యాపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గణేశ్ నవరాత్రోత్సవాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నె
సూర్యాపేట రూరల్: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలు�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిఅప్పన్నపేటలో పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన గరిడేపల్లి, సెప్టెంబర్ 5 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మ
మఠంపల్లి, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు సూచించారు. ఆదివారం మండలంలోని యాతవాకిళ్ల, చౌటపల్లి, మ�
చెక్డ్యామ్లతో జలకళఆత్మకూర్.ఎస్ మండలంలో తీరిన కరువుతొలిసారిగా 13వేల ఎకరాలు సాగులోకి..ఉబికి వస్తున్న భూగర్భ జలాలు..పొంగిపొర్లుతున్న బోర్లుపాలేరు వాగు పరిధిలో పెరిగిన సాగుఆనందంలో రైతాంగం సూర్యాపేట, స�
సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి, సెప్టెంబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలో భూ సంబంధిత సమస్యలు విజయవంతంగా �
మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పరిశీలన నిందితులపై చర్యలు తప్పవని హెచ్చరిక బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 4 : నాటేందుకు సిద్ధంగా ఉన్న మొక్కలను దుండగులు ధ్వంసం చేయడంపై మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల
దళిత బంధుపై ఎస్సీ కాలనీల్లో కొత్త ఆశలుతిరుమలగిరి మండలంలో నేటికీ గుడిసెల్లోనే 1,500కిపైగాకుటుంబాలు పట్టించుకునేవారు లేక దశాబ్దాలుగా వెనుకబాటునేడు ఎవరిని కదిలించినా చెప్పలేనంత సంతోషంతొండ, శాలిగౌరారంలో స
మిన్నంటిన సంబురాలుహోరెత్తిన జై తెలంగాణ నినాదాలు సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 2 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గురువారం ఆయా వార్డుల నాయకులు పార్టీ
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిగాజులమల్కాపురంలో సీతారామాంజనేయ ఆలయానికి శంకుస్థాపన పెన్పహాడ్, సెప్టెంబర్ 1 : ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన
విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన షురూ..విద్యాసంస్థల్లో సందడిమాస్కులు ధరించి వచ్చిన విద్యార్థులుఇంటర్ కళాశాలల్లో తొలి అడుగులు వేసిన ప్రథమ సంవత్సరం విద్యార్థులుఉమ్మడి జిల్లాలో 30శాతం విద్యార్థుల హాజరు �