దళిత బంధుపై ఎస్సీ కాలనీల్లో కొత్త ఆశలుతిరుమలగిరి మండలంలో నేటికీ గుడిసెల్లోనే 1,500కిపైగాకుటుంబాలు పట్టించుకునేవారు లేక దశాబ్దాలుగా వెనుకబాటునేడు ఎవరిని కదిలించినా చెప్పలేనంత సంతోషంతొండ, శాలిగౌరారంలో స
మిన్నంటిన సంబురాలుహోరెత్తిన జై తెలంగాణ నినాదాలు సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 2 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గురువారం ఆయా వార్డుల నాయకులు పార్టీ
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిగాజులమల్కాపురంలో సీతారామాంజనేయ ఆలయానికి శంకుస్థాపన పెన్పహాడ్, సెప్టెంబర్ 1 : ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన
విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన షురూ..విద్యాసంస్థల్లో సందడిమాస్కులు ధరించి వచ్చిన విద్యార్థులుఇంటర్ కళాశాలల్లో తొలి అడుగులు వేసిన ప్రథమ సంవత్సరం విద్యార్థులుఉమ్మడి జిల్లాలో 30శాతం విద్యార్థుల హాజరు �
సూర్యాపేట: ఆరోగ్య సమాజమే లక్ష్యంగా పని చేయాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పీడీ, ఐసీడీఎస్, జ్యోతి పద్మ ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ సమావేశంలో పాల్గొని మాట్
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపి దళితులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
అంతటా సన్నాహక సమావేశాలుఎక్కడికక్కడ ఎమ్మెల్యేల హాజరుకోదాడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో పాల్గొన్న తక్కెళ్లపల్లికమిటీల ఏర్పాటుపై దిశానిర్ధేశంపెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తల హాజరు ఉమ్మడి జిల్లావ్యాప్�
ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు 4,307విద్యార్థులు 4,25,951జూనియర్ కాలేజీలు 244విద్యార్థులు 58,679యూనివర్సిటీపరిధిలో కాలేజీలు 157విద్యార్థులు 54,790నేటి నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో డే స్కాలర్ ట
ప్రశాంతంగా పేట మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం 40 ఎజెండా అంశాలను ఆమోదించిన కౌన్సిల్ బొడ్రాయిబజార్: సూర్యాపేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అధ్యక్షతన మంగళవారం
అత్యధికంగా రాజపేటలో 15.7 సెంటీ మీటర్లుచండూరులో 10.7, తిరుమలగిరిలో 7.6 సెంటీమీటర్లుమునుగోడు మండలంలో 20 ఏండ్ల తర్వాత నిండిన చెరువులునల్లగొండ జిల్లాలో సాధారణం కంటే 47 శాతం అధిక వర్షపాతంనల్లగొండ, ఆగస్టు 30 :బంగాళాఖాత�
హుజూర్నగర్, ఆగస్టు 30 : నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని ఉత్తమ్కుమార్రెడ్డి చేసినట్లు సోషల్ మీడియాలో ఆయన అనుచరులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నాడని హుజూర్నగర్