ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిఅప్పన్నపేటలో పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన గరిడేపల్లి, సెప్టెంబర్ 5 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మ
మఠంపల్లి, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు సూచించారు. ఆదివారం మండలంలోని యాతవాకిళ్ల, చౌటపల్లి, మ�
చెక్డ్యామ్లతో జలకళఆత్మకూర్.ఎస్ మండలంలో తీరిన కరువుతొలిసారిగా 13వేల ఎకరాలు సాగులోకి..ఉబికి వస్తున్న భూగర్భ జలాలు..పొంగిపొర్లుతున్న బోర్లుపాలేరు వాగు పరిధిలో పెరిగిన సాగుఆనందంలో రైతాంగం సూర్యాపేట, స�
సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి, సెప్టెంబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలో భూ సంబంధిత సమస్యలు విజయవంతంగా �
మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పరిశీలన నిందితులపై చర్యలు తప్పవని హెచ్చరిక బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 4 : నాటేందుకు సిద్ధంగా ఉన్న మొక్కలను దుండగులు ధ్వంసం చేయడంపై మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల
దళిత బంధుపై ఎస్సీ కాలనీల్లో కొత్త ఆశలుతిరుమలగిరి మండలంలో నేటికీ గుడిసెల్లోనే 1,500కిపైగాకుటుంబాలు పట్టించుకునేవారు లేక దశాబ్దాలుగా వెనుకబాటునేడు ఎవరిని కదిలించినా చెప్పలేనంత సంతోషంతొండ, శాలిగౌరారంలో స
మిన్నంటిన సంబురాలుహోరెత్తిన జై తెలంగాణ నినాదాలు సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 2 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గురువారం ఆయా వార్డుల నాయకులు పార్టీ
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిగాజులమల్కాపురంలో సీతారామాంజనేయ ఆలయానికి శంకుస్థాపన పెన్పహాడ్, సెప్టెంబర్ 1 : ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన
విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన షురూ..విద్యాసంస్థల్లో సందడిమాస్కులు ధరించి వచ్చిన విద్యార్థులుఇంటర్ కళాశాలల్లో తొలి అడుగులు వేసిన ప్రథమ సంవత్సరం విద్యార్థులుఉమ్మడి జిల్లాలో 30శాతం విద్యార్థుల హాజరు �
సూర్యాపేట: ఆరోగ్య సమాజమే లక్ష్యంగా పని చేయాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పీడీ, ఐసీడీఎస్, జ్యోతి పద్మ ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ సమావేశంలో పాల్గొని మాట్
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపి దళితులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.