బొడ్రాయిబజార్: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత హింస, అశాంతి రోజురోజుకు పెరుగుతున్నదని దానికి ప్రధాన కారణం మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్లే అని భారత ప్రజాతంత్య్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార
మఠంపల్లి: టీఆర్ఎస్ కమిటీల్లో స్థానం పొందిన నాయకులు పార్టీ బలోపేతానికి పని చేయాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండలంలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు పూర్తయిన సందర్భంగా ఆదివారం మ�
మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ సమజాన్ని తట్టి లేపడంతో పాటు ప్రశ్నించడం అనే విషయాన్ని ఇక్కడి ప్రజలకు నేర్పిన ఘనత వీర వనిత చాకలి ఐలమ్మదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలో దశ తిరిగిన రాజు తండా పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ నిర్మాణం పూర్తయిన వైకుంఠధామం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం గుక్కెడు తాగు నీటి కోసం ఏండ్ల తరబడి తండ్లాడిన రాజు తండా నేడు
ఉద్యాన పంటలకు సర్కారు ఊతం 50 శాతం వరకూ సబ్సిడీ.. పండ్లు, కూరగాయల సాగుకు మూడేండ్లపాటు అత్యధికంగా హెక్డారు డ్రాగన్ ఫ్రూట్కు రూ.96 వేల రాయితీ పొలం గట్ల వెంట ఉసిరి నాటుకునే అవకాశం సూర్యాపేట జిల్లాలో 250, నల్లగొండ
బొడ్రాయిబజార్: అంబాని, ఆధానీల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్�
స్థానికంగానే వైద్యులు… ఉచితంగా పరీక్షలు, మందులు పల్లె దవాఖానలుగా మారుతున్న హెల్త్ సబ్ సెంటర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 దవాఖానలు ఏర్పాటు తాజాగా మరో 188 సబ్సెంటర్లలో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ వైద�
కోదాడ రూరల్: సహకార సంఘాల బ్యాంకులు వాణిజ్య బ్యాంకులకు ధీటుగా అన్నిరకాల బుణాలను రైతులకు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తన వంతు సహాయ సహకారలను అందిస్తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పేర్కొన్నారు. మండల
చిన్న వయస్సులోనే ఆసియా ఛాంపియన్ చెస్లో ఎందరికో స్ఫూర్తి దాయకం నేడు 20వ వర్ధంతి చెస్ క్రీడలో ఉమ్మడి జిల్లా ఆణిముత్యం మేకల అభినవ్. తొమ్మిదేండ్ల వయస్సుల్లో ఆసియా చాంపియన్గా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర
కోదాడ: గులాబీ జెండానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధ వారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయ
నేరేడుచర్ల: దళితుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితుందరూ అండగా నిలవాలని ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్యలు పిలుపు నిచ్చారు. దళితులకు మద్యం దుకాణ
బొడ్రాయిబజార్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ నెల 25న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్హాల్లో నిర్వహించే ఎస్పీ బాలు సంగీత విభావరి నిర్వహించ�
ఆ ఇల్లు 150గజాల బృందావనం మొక్కల్లో కుమారుడిని చూసుకుంటున్న తల్లిదండ్రులు సూర్యాపేట జిల్లా కేంద్రం.. ఖమ్మం రోడ్డు మీదుగా కుడకుడవైపు వెళ్లే రోడ్డులో తిరుమలనగర్లో ఉంటుంది ఆ ఇల్లు.. కొత్తవారెవరైనా అటుగా వెళ�
తిరుమలగిరి మండలంలో కమిటీలు, ఎన్యుమరేటర్ల నియామకం పూర్తి త్వరలో శిక్షణ తరగతులు, ఇంటింటి సర్వే సూర్యాపేట, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తిరుమలగిరి మండలంలో దళిత బంధు అమలుకు కార్యాచరణ మొదలైంది. ఇప్పటికే తుం