అప్పుడే రైతులకు మద్దతు ధర లభిస్తుందిఇప్పటికీ దేశానికి రూ.80 వేల కోట్ల ఆయిల్ దిగుమతిపంజాబ్లో పక్కాగా పంటల మార్పిడి అమలుమన రైతులు కూడా మారాలిరాష్ట్ర జీడీపీని కాపాడింది వ్యవసాయ రంగమే..సూర్యాపేట జడ్పీ సమా
వలిగొండ-కొత్తగూడెం వరకు మరో జాతీయ రహదారిజిల్లాలో రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా నిర్మాణంయాదాద్రి భువనగిరి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తర
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిమాడ్గులపల్లి, నవంబర్ 1: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తిప్ప
కోదాడ, నవంబర్ 1 : పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 275మంది లబ్ధిదారులకు రూ. 90 లక్షల విలువైన సీఎం�
రూ. 7కోట్ల 20లక్షలతో సమీకృత వెజ్, నాజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన రూ. 2కోట్లతో వైకుంఠధామాల నిర్మాణాలు కోదాడ: కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద
మఠంపల్లి: కృష్ణానది తీరాన వేంచేసియున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత నర సింహుని కల్యాణం అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభించ�
Crime News | సూర్యాపేటలోని సద్దుల చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల శిక్షణలో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, అక్టోబర్ 30 : రైతులకు లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలని మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ,
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించాలి సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలిత్వరలో అఖిలపక్ష నేతలతో సమావేశం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్ష
కేంద్రం చేతులెత్తేయడంతో సందిగ్ధంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మార్కెటింగ్ చూసుకుంటూ పంటలు వేయాలంటున్న నిపుణులు సూర్యాపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయం, పంటల సాగు విషయంలో రైతులు ఆలోచనలో పడ్డారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తుర్కపల్లి, అక్టోబర్ 27 : ‘విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన దళితబంధు పథకం ద్వారా వాసాలమర్రి గ్రామ దళితులు పురోగ