కోదాడ : సీఎం సహయనిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 6 మంది లబ్దిదారులకు రూ. 4.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�
రూటు మార్చిన ‘బండి’ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రైతులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని అన్నదాతలు మండిపడుతున�
రైతు భక్షణ యాత్ర | ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి �
బండికి నిరసన సెగ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిరిసన సెగలు తగులుతున్నాయి. చివ్వెంల మండల కేంద్రంలో రైతులు బండిని అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లాలో రైతులపై దాడ
గత సంవత్సరం యాసంగిలో 3,200 ఎకరాల్లో సాగురాష్ట్రంలోనే అత్యధికంగా పంట దిగుబడిమంచి లాభాలు ఆర్జించిన రైతులుఈ ఏడాదీ అదే పద్ధతి.. 5,600 ఎకరాలకు పెరిగిన సాగు అక్కడ ఎటు చూసినా కొండ ప్రాంతాలే.. సాగునీటి కాల్వలు లేవు.. చెర
సహకార’ వారోత్సవాలు షురూఆలేరు టౌన్, నవంబర్ 14 : రైతుల సేవే పరమావధిగా పని చేస్తున్న పీఏసీఎస్లు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి. రైతులకు ప్రభుత్వం చేయూతను ఇవ్వాలనే ఆలోచనతో స్వాతంత్య్రానికి ముందే సహకార వ్యవస�
ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెదక్, హైదరాబాద్ జట్లుభువనగిరి అర్బన్, నవంబర్ 14: భువనగిరి పట్టణంలో ఆదివారం హోరాహోరీగా జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో మహబూబ్నగర్నే విజయం వరించింది. ఫైనల్ మ్యాచ్లో మ�
కోదాడ, నవంబర్ 14 : విద్యుత్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కొనియాడారు. ఆదివారం పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన కార్తిక వనభోజన మహోత్సవంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శా�
నేరేడుచర్ల, నవంబర్ 14 : రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పీఏసీఎస్లు పని చేస్తున్నాయని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి అన్నారు. సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థ్ధానిక పీఏసీఎస్ ఎదుట సొసై
Ashish Oil | యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. గంజాయి నుంచి తీసిన రూ.7.5 లక్షల విలువగల యాషిస్ ఆయిల్ను కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్పీ మీడియాకు వెల�
నీలగిరి, నవంబర్ 13 : స్థానిక సమస్యల పరిష్కారం దిశగా నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యతన శనివారం జరిగిన ఈ సభలో జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ �